27-10-2025, 09:01 AM
ఇక పెండ్లిలో ఏడు అడుగుల సంగతి కూడా విను అంటూ వసంత పూర్ణిమ కూతురు హైమవతికి వివరిస్తుంది-
తాళి కట్టిన అనంతరం వధూ వరులు హోమం చుట్టు ఏడు ప్రదక్షణలు ఎందుకు చేస్తారంటే- ఏడు అడుగులు వేయడం జీవిత భాగస్వామితో ఏడు జన్మలవరకు తోడు ఉంటాననే నమ్మకం ఇవ్వడం కోసమే చెబుతారు-
అంతే కాకుండ ఇందులో ఒక్కో అడుగు వెనుక ఒక్కో అర్థం కూడా ఉన్నది.
మొదటి అడుగు- అన్న వృద్ధి.
రొండవ అడుగు- బల వృద్ధి.
మూడవ అడుగు- ధన ప్రాప్తి.
నాల్గవ అడుగు- సుఖ వృద్ధికి.
ఐదవ అడుగు- ప్రజా పాలనకు.
ఆరవ అడుగు- దాంపత్య జీవితానికి.
ఏడవ అడుగు- సంతాన అభివృద్ధికి.”
అని ముగిస్తుంది వసంత పూర్ణిమ-
“అమ్మా! నీకివన్ని ఎట్ల తెలుసు?” అని అడుగుతుంది హైమవతి-
“నేను నా చిన్నతనాననే మా అమ్మ చెబితే విని దీనికి సంబంధించిన పుస్తకము ఎన్నోసార్ల చదివితే నాకు ఒంటబట్టింది” అంటుంది వసంత పూర్ణిమ.
“అమ్మా! తాతయ్య, అమ్మమ్మకు ముప్పది ముళ్ళు వేసి ఉండవచ్చునా?” అని కొంటెగా అడుగుతూ “వాళ్ళు ఇంత కాలమైనా ఇంకా బ్రతికే ఉన్నారు” అని నవ్వుతూ తల్లిని అడుగుతుంది హైమవతి.
“వాళ్ళు బ్రతికి ఉంటె నీకు కడుపు మంటేమిటే.. వాళ్ళు చక్కగా హిందూ సంప్రదాయాన్ని పాటిస్తూ ఎంతో ఆరోగ్యంగా అన్యోన్యంగా ఉన్నారు- నేను మీ నాన్నగారు కూడా ఆ సంప్రదాయాలు పాటించుచున్నాము కనుకనే ఏ అరమరికలు లేకుండా అన్యోన్యంగా ఆరోగ్యంగా ఉంటున్నాము” అంటుంది వసంత పూర్ణిమ-
“అమ్మా! ఇంత వివరంగా చెప్పినందుకు నీకు పాదాభివందనము” అంటూ తల్లికి చెంతనే ఇదంతా వింటున్న తండ్రికి నమస్కరిస్తుంది హైమవతి.
“ఇక ముందు మేమూ మీ బాటే పడుతాము” అనుకుంటూ లేచి తన పనులు చేసుకొవడానికి పోతుంది హైమవతి.
సమాప్తం.
తాళి కట్టిన అనంతరం వధూ వరులు హోమం చుట్టు ఏడు ప్రదక్షణలు ఎందుకు చేస్తారంటే- ఏడు అడుగులు వేయడం జీవిత భాగస్వామితో ఏడు జన్మలవరకు తోడు ఉంటాననే నమ్మకం ఇవ్వడం కోసమే చెబుతారు-
అంతే కాకుండ ఇందులో ఒక్కో అడుగు వెనుక ఒక్కో అర్థం కూడా ఉన్నది.
మొదటి అడుగు- అన్న వృద్ధి.
రొండవ అడుగు- బల వృద్ధి.
మూడవ అడుగు- ధన ప్రాప్తి.
నాల్గవ అడుగు- సుఖ వృద్ధికి.
ఐదవ అడుగు- ప్రజా పాలనకు.
ఆరవ అడుగు- దాంపత్య జీవితానికి.
ఏడవ అడుగు- సంతాన అభివృద్ధికి.”
అని ముగిస్తుంది వసంత పూర్ణిమ-
“అమ్మా! నీకివన్ని ఎట్ల తెలుసు?” అని అడుగుతుంది హైమవతి-
“నేను నా చిన్నతనాననే మా అమ్మ చెబితే విని దీనికి సంబంధించిన పుస్తకము ఎన్నోసార్ల చదివితే నాకు ఒంటబట్టింది” అంటుంది వసంత పూర్ణిమ.
“అమ్మా! తాతయ్య, అమ్మమ్మకు ముప్పది ముళ్ళు వేసి ఉండవచ్చునా?” అని కొంటెగా అడుగుతూ “వాళ్ళు ఇంత కాలమైనా ఇంకా బ్రతికే ఉన్నారు” అని నవ్వుతూ తల్లిని అడుగుతుంది హైమవతి.
“వాళ్ళు బ్రతికి ఉంటె నీకు కడుపు మంటేమిటే.. వాళ్ళు చక్కగా హిందూ సంప్రదాయాన్ని పాటిస్తూ ఎంతో ఆరోగ్యంగా అన్యోన్యంగా ఉన్నారు- నేను మీ నాన్నగారు కూడా ఆ సంప్రదాయాలు పాటించుచున్నాము కనుకనే ఏ అరమరికలు లేకుండా అన్యోన్యంగా ఆరోగ్యంగా ఉంటున్నాము” అంటుంది వసంత పూర్ణిమ-
“అమ్మా! ఇంత వివరంగా చెప్పినందుకు నీకు పాదాభివందనము” అంటూ తల్లికి చెంతనే ఇదంతా వింటున్న తండ్రికి నమస్కరిస్తుంది హైమవతి.
“ఇక ముందు మేమూ మీ బాటే పడుతాము” అనుకుంటూ లేచి తన పనులు చేసుకొవడానికి పోతుంది హైమవతి.
సమాప్తం.
ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)