22-03-2019, 10:23 PM
వసుంధర టీ రెండు కప్పుల్లో కలిపి 1 ముకుంద కి ఇచ్చింది అది తాగుతూ పాకిస్తాన్ ఆర్మీ ని ఇండియన్ గవర్నమెంట్ కంట్రోల్ చేయలేదు అన్నాడు వసుందర కి సమస్య అర్థమైంది. వసుంధర ఆలోచిస్తూ అయితే కాశ్మీరు ప్రజలకి వీలైనంత సహాయం చేస్తూ వారిిిని అభివృద్ధి చేస్తూ ఆర్మీని కశ్మీర్ నుండి బోర్డర్స్ వైపు పంపించాలి కశ్మీర్ లో లోకల్ సెక్యూరిటీ ఆఫీసర్లు మాత్రమే ఉండాలి అంది.
ముకుంద అది అంత తేలిక కాదు పాకిస్తాన్ ఆర్మీ తెలివిగా కాశ్మీర్ ప్రజలకు ఇండియన్ ఆర్మీ కి గొడవలు పెట్టేసింది అన్నాడు.
వసుంధర అర్థం కానట్టు చూసింది.
ముకుంద కొనసాగిస్తూ దాదాపు 30 సంవత్సరాల క్రితం ఈ కాశ్మీర్ తీవ్రవాదులు పాకిస్తాన్ సపోర్టుగా ఆర్మీ మీద బిఎస్ఎఫ్ మీద దాడులు మొదలుపెట్టారు బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ ఇంటిమీద దాడి చేసి అతని భార్యని తీసుకెళ్లిపోయారు చాలా రోజులు ఆ అమ్మాయిని గ్యాంగ్్ రేప్ చేసి ఎముకలు విరిగేలా కొట్టి e శ్రీనగర్్ రోడ్డుమీద పడేసారు. చాలామంది హిందూ స్త్రీలని మానభంగం చేశారు కశ్మీర్ లో ''లేపుట్టాలని ఇలా చేసేవాళ్లు చాలామంది హిందువులు ఢిల్లీ వచ్చేసారు. అక్కడ చాలా మందికి కడుపు వస్తే అబార్షన్లు చేయించడానికి హాస్పిటల్ కిి వెళ్ళేవాళ్ళు డాక్టర్లు హిందువులకు అబార్షన్లు చేయకూడదని శ్రీనగర్ లో టెర్రరిస్టులు వార్నింగ్ ఇచ్చారు కానీ కొంతమంది గవర్నమెంట్ సపోర్టుగా అబార్షన్లుచేసేవాళ్ళు. గాయపడిన టెర్రరిస్టులుహాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుని చేయించుకున్న తర్వాత ఆ విషయం సెక్యూరిటీ ఆఫీసర్లు చెప్పిందని అక్కడ పనిచేసే లేడీ డాక్టర్ నీ నీ టెర్రరిస్టులు తీసుకుపోయి కొన్నిి రోజులు గ్యాంగ్ రేప్ చేసి చెక్కలు కట్ చేసే రంపపుు మిషన్ మీద ఆమెని పడుకోబెట్టి కాళ్లు చేతులు నరికివేశారు తర్వాత శ్రీనగర్ రోడ్డుమీద పడేసారు.
వింటున్న వసుంధర షాక్ గా చూసింది.
mukunda ఆ తర్వాత extra judicial పవర్స్ ఇచ్చి ఆర్మీ బిఎస్ఎఫ్ లని గవర్నమెంట్ కశ్మీర్ పంపింది.
వసుందర కలుగజేసుకుని అన్ని అధికారాలు ఇస్తే తప్పులు చేయడం కన్ఫామ్ కదా అంది.
అవును చాలా జరిగాయి చాలామంది కశ్మీర్ అమ్మాయిలు బలైపోయారు ఈ విషయం ఐక్యరాజ్యసమితి దాకా వెళ్ళింది అన్నాడు.
గత 30 సంవత్సరాలుగా అక్కడి ప్రజలు ఇండియన్ ఆర్మీ ని శత్రువులు గా చూసేలా గా పరిస్థితులు మారిపోయాయి అని ముగించాడు.
వసుంధర తల ఊపుతూ నిజానికి లా అండ్ ఆర్డర్ బాధ్యత సెక్యూరిటీ ఆఫీసర్లే చూడాలి ఆర్మీ బిఎస్ఎఫ్ బోర్డర్ లో ఉండాలి ఇవి జరగాలంటే శ్రీనగర్ లో కశ్మీర్ లో ప్రజలు పూర్తిగా సహకరించాలి అంది.
ఈలోగా ఫోన్ లో ఏదో మెసేజ్ వస్తే చూసి ఇ mukunda ఒకసారి tv పెట్టండి మేడం అన్నాడు. వసుంధర టీవీ ఆన్ చేసింది న్యూస్ లో శ్రీనగర్ ర్ బస్టాండ్ దగ్గర బాంబు బ్లాస్టింగ్ జరిగిందని 30 మంది చనిపోయారని వార్త వస్తోంది. mukunda చూశారుగాా మేడం మీ ప్రయత్నం మీరు చేయండి అని వసుంధరకు షేక్హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు.
వసుంధర ఆలోచిస్తూ వుండిపోయింది.
ముకుంద అది అంత తేలిక కాదు పాకిస్తాన్ ఆర్మీ తెలివిగా కాశ్మీర్ ప్రజలకు ఇండియన్ ఆర్మీ కి గొడవలు పెట్టేసింది అన్నాడు.
వసుంధర అర్థం కానట్టు చూసింది.
ముకుంద కొనసాగిస్తూ దాదాపు 30 సంవత్సరాల క్రితం ఈ కాశ్మీర్ తీవ్రవాదులు పాకిస్తాన్ సపోర్టుగా ఆర్మీ మీద బిఎస్ఎఫ్ మీద దాడులు మొదలుపెట్టారు బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ ఇంటిమీద దాడి చేసి అతని భార్యని తీసుకెళ్లిపోయారు చాలా రోజులు ఆ అమ్మాయిని గ్యాంగ్్ రేప్ చేసి ఎముకలు విరిగేలా కొట్టి e శ్రీనగర్్ రోడ్డుమీద పడేసారు. చాలామంది హిందూ స్త్రీలని మానభంగం చేశారు కశ్మీర్ లో ''లేపుట్టాలని ఇలా చేసేవాళ్లు చాలామంది హిందువులు ఢిల్లీ వచ్చేసారు. అక్కడ చాలా మందికి కడుపు వస్తే అబార్షన్లు చేయించడానికి హాస్పిటల్ కిి వెళ్ళేవాళ్ళు డాక్టర్లు హిందువులకు అబార్షన్లు చేయకూడదని శ్రీనగర్ లో టెర్రరిస్టులు వార్నింగ్ ఇచ్చారు కానీ కొంతమంది గవర్నమెంట్ సపోర్టుగా అబార్షన్లుచేసేవాళ్ళు. గాయపడిన టెర్రరిస్టులుహాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుని చేయించుకున్న తర్వాత ఆ విషయం సెక్యూరిటీ ఆఫీసర్లు చెప్పిందని అక్కడ పనిచేసే లేడీ డాక్టర్ నీ నీ టెర్రరిస్టులు తీసుకుపోయి కొన్నిి రోజులు గ్యాంగ్ రేప్ చేసి చెక్కలు కట్ చేసే రంపపుు మిషన్ మీద ఆమెని పడుకోబెట్టి కాళ్లు చేతులు నరికివేశారు తర్వాత శ్రీనగర్ రోడ్డుమీద పడేసారు.
వింటున్న వసుంధర షాక్ గా చూసింది.
mukunda ఆ తర్వాత extra judicial పవర్స్ ఇచ్చి ఆర్మీ బిఎస్ఎఫ్ లని గవర్నమెంట్ కశ్మీర్ పంపింది.
వసుందర కలుగజేసుకుని అన్ని అధికారాలు ఇస్తే తప్పులు చేయడం కన్ఫామ్ కదా అంది.
అవును చాలా జరిగాయి చాలామంది కశ్మీర్ అమ్మాయిలు బలైపోయారు ఈ విషయం ఐక్యరాజ్యసమితి దాకా వెళ్ళింది అన్నాడు.
గత 30 సంవత్సరాలుగా అక్కడి ప్రజలు ఇండియన్ ఆర్మీ ని శత్రువులు గా చూసేలా గా పరిస్థితులు మారిపోయాయి అని ముగించాడు.
వసుంధర తల ఊపుతూ నిజానికి లా అండ్ ఆర్డర్ బాధ్యత సెక్యూరిటీ ఆఫీసర్లే చూడాలి ఆర్మీ బిఎస్ఎఫ్ బోర్డర్ లో ఉండాలి ఇవి జరగాలంటే శ్రీనగర్ లో కశ్మీర్ లో ప్రజలు పూర్తిగా సహకరించాలి అంది.
ఈలోగా ఫోన్ లో ఏదో మెసేజ్ వస్తే చూసి ఇ mukunda ఒకసారి tv పెట్టండి మేడం అన్నాడు. వసుంధర టీవీ ఆన్ చేసింది న్యూస్ లో శ్రీనగర్ ర్ బస్టాండ్ దగ్గర బాంబు బ్లాస్టింగ్ జరిగిందని 30 మంది చనిపోయారని వార్త వస్తోంది. mukunda చూశారుగాా మేడం మీ ప్రయత్నం మీరు చేయండి అని వసుంధరకు షేక్హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు.
వసుంధర ఆలోచిస్తూ వుండిపోయింది.