30-12-2019, 10:40 PM
పనిమనిషి - పనికొచ్చే మనిషి
అలివేలు, పట్టాభి ఇద్దరూ ఆలూమగలు ఇద్దరు పిల్లలతో ముచ్చటైన సంసారం. పిల్లలు ఎదిగి వాళ్ళ జీవితాలు వాళ్ళు బ్రతుకుతున్నారు. పట్టాభి గారు రిటైర్ అయినా చెక్కు చెదరని నిండైన [b]అరవింద్ స్వామి విగ్రహం. [/b]
ముసలోడే కానీ కుర్రాళ్లలో కుర్రాడు., అందరికీ ఇష్టుడు; సంఘానికి చేయూత నిచ్చిన పెద్దమనిషి.
వయసు మీద పడినా వయసులో వయసు తీరనివాడు.
పనిమనిషి మీద మనసు పడ్డాడు.
పనిమనిషి మనసు తీర్చేసింది.
ఈ కథ స్టార్టింగ్ నుండీ చదవండి; మీ సూచనలు అందించండి.
కొన్ని సరదా సంఘటనలతో కథ ముగించబడుతుంది.
కనుక మీ అశీసులు కోరుతూ....ఈ కథ ఇలా మొదలైంది......
ఫస్ట్ ఎపిసోడ్.
పద్మినీ' అన్న పిలుపు విని ఈ లోకంలోకి వచ్చింది పద్మిని
వస్తున్నా అమ్మగారూ...........అంటూ పూజ గదిలోకి వచ్చింది.
అలివేలుకి 54; మొగుడితో పాటూ ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసి ఈ మధ్యే వాలంటరీ రిటైర్ అయ్యింది.
అంతకు ముందే మొగుడు సూపరింటెండెంటుగా చేసి నెలక్రితమే రిటైరయ్యాడు.
గవర్నమెంట్ ఇద్దరికీ పెన్షన్ ఇస్తోంది. అంతా బానే ఉంది
కానీ ఈ మగాళ్ళకి పెళ్ళైన 7 సంవత్సరాలకి ఏదో పొడుచుకొస్తుందిట., మళ్ళీ పెళ్ళైన 30 ఏళ్లకి పొడుచుకొచ్చింది.
పద్మిని: "ఏమ్మా.....అలా కేకేశారు?"
అలివేలు: "పూజకు కూర్చున్నా గదా., తోడుగా కూర్చోవే......అవీ ఇవీ అందిస్తూ ఉండచ్చు"
పద్మిని: "ఇక్కడ కూర్చుంటే పనులు ఎలా తెములుతాయమ్మా?"
అలివేలు: "ఇప్పుడు నువ్వు వెలగబెట్టాల్సిన పనులేమీ లేవు., మాట్లాడకుండా కృష్ణా రామా అనుకొవే., గమ్ముండు"
పద్మిని: నాకు తెలియదనుకొంటోంది., ఇంత వయాసొచ్చిన్నా మొగుడు మీద అనుమానం పోలే., అయ్యాగారు పేరుకే పట్టాభి రాము, సంగతి తెలియదనుకుంటా...."సరేలే అమ్మా.,ఇక్కడే ఉంటాలే".
పట్టాభి అప్పుడే స్నానం చేసి వచ్చాడు. అలివేలూ అంటూ గట్టిగా కేకేసాడు.
అలివేలు: "అబ్బా.....! మొదలైందీ!; కాసేపు ప్రశాంతంగా పూజ చేసుకొనివ్వరు కదా., ఎమోచ్చింది? రిటైర్ అయ్యారు కదా....అరగంట ఓపిక పట్టండి" అంటూ విసుకుంటూనే "ఏం కావేలే?" అంటూ విసుగ్గా అడిగింది.
అలివేలు, పట్టాభి ఇద్దరూ ఆలూమగలు ఇద్దరు పిల్లలతో ముచ్చటైన సంసారం. పిల్లలు ఎదిగి వాళ్ళ జీవితాలు వాళ్ళు బ్రతుకుతున్నారు. పట్టాభి గారు రిటైర్ అయినా చెక్కు చెదరని నిండైన [b]అరవింద్ స్వామి విగ్రహం. [/b]
ముసలోడే కానీ కుర్రాళ్లలో కుర్రాడు., అందరికీ ఇష్టుడు; సంఘానికి చేయూత నిచ్చిన పెద్దమనిషి.
వయసు మీద పడినా వయసులో వయసు తీరనివాడు.
పనిమనిషి మీద మనసు పడ్డాడు.
పనిమనిషి మనసు తీర్చేసింది.
ఈ కథ స్టార్టింగ్ నుండీ చదవండి; మీ సూచనలు అందించండి.
కొన్ని సరదా సంఘటనలతో కథ ముగించబడుతుంది.
కనుక మీ అశీసులు కోరుతూ....ఈ కథ ఇలా మొదలైంది......
ఫస్ట్ ఎపిసోడ్.
పద్మినీ' అన్న పిలుపు విని ఈ లోకంలోకి వచ్చింది పద్మిని
వస్తున్నా అమ్మగారూ...........అంటూ పూజ గదిలోకి వచ్చింది.
అలివేలుకి 54; మొగుడితో పాటూ ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసి ఈ మధ్యే వాలంటరీ రిటైర్ అయ్యింది.
అంతకు ముందే మొగుడు సూపరింటెండెంటుగా చేసి నెలక్రితమే రిటైరయ్యాడు.
గవర్నమెంట్ ఇద్దరికీ పెన్షన్ ఇస్తోంది. అంతా బానే ఉంది
కానీ ఈ మగాళ్ళకి పెళ్ళైన 7 సంవత్సరాలకి ఏదో పొడుచుకొస్తుందిట., మళ్ళీ పెళ్ళైన 30 ఏళ్లకి పొడుచుకొచ్చింది.
పద్మిని: "ఏమ్మా.....అలా కేకేశారు?"
అలివేలు: "పూజకు కూర్చున్నా గదా., తోడుగా కూర్చోవే......అవీ ఇవీ అందిస్తూ ఉండచ్చు"
పద్మిని: "ఇక్కడ కూర్చుంటే పనులు ఎలా తెములుతాయమ్మా?"
అలివేలు: "ఇప్పుడు నువ్వు వెలగబెట్టాల్సిన పనులేమీ లేవు., మాట్లాడకుండా కృష్ణా రామా అనుకొవే., గమ్ముండు"
పద్మిని: నాకు తెలియదనుకొంటోంది., ఇంత వయాసొచ్చిన్నా మొగుడు మీద అనుమానం పోలే., అయ్యాగారు పేరుకే పట్టాభి రాము, సంగతి తెలియదనుకుంటా...."సరేలే అమ్మా.,ఇక్కడే ఉంటాలే".
పట్టాభి అప్పుడే స్నానం చేసి వచ్చాడు. అలివేలూ అంటూ గట్టిగా కేకేసాడు.
అలివేలు: "అబ్బా.....! మొదలైందీ!; కాసేపు ప్రశాంతంగా పూజ చేసుకొనివ్వరు కదా., ఎమోచ్చింది? రిటైర్ అయ్యారు కదా....అరగంట ఓపిక పట్టండి" అంటూ విసుకుంటూనే "ఏం కావేలే?" అంటూ విసుగ్గా అడిగింది.