Thread Rating:
  • 6 Vote(s) - 2.83 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఇదొక బ్లాక్ మేల్(బ్లాక్ మెయిల్) కథ
#1
అందరికి నమస్కారం! మీ ప్రశాంత్ మీ ముందుకు మళ్ళీ వచ్చాడు..! ఈసారి కాస్త వినూత్నంగా ఒక కథ రాద్దామని అనుకుకుంటున్నాను.. చిన్న చిన్న ఎపిసోడ్ లతో, ఎక్కువ భాగాలూ రాయాలని ఉంది. అయితే నేను రాసే కథలో పచ్చి పదాలు ఉండట్లేదాని కొందరు అంటున్నారు..! సున్నిత కసి పదాలు కావాలో.. పచ్చి మాటలే రాయాలో.. మీ అభిప్రాయాల్లో తెలపండి. తొందరగా కథ మీ ముందుకు తేవడానికే ప్రయత్నిస్తాను. పండగ ఉంది కాబట్టి కాస్త ఆలస్యం అయితే ఏమనుకోవద్దు..


మీ ప్రశాంత్
rationalprashanth(@)gmail(.)com
[+] 3 users Like RationalPrashanth's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
we need raw words, that evoke
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#3
అది 18వ శతాబ్దం. ఆంగ్లేయులు ప్రపంచంలో వివిధ దేశాలను కాలనీలుగా మార్చుకుంటున్న రోజులు అవి. తమ పర్యటనలో భాగంగా వాళ్ళు ఆఫ్రికాలో ఒక తీర ప్రాంతానికి చేరుకున్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రదేశంలోని ప్రజలను తమ ఆయుధాలతో భయపెట్టి బానిసలుగా చేసుకొని, వాళ్ళ వనరులు దోచుకునేవారు. శత్రువు మీద పడే తొలిదెబ్బ మన మీద వారి ఆధిపత్యాన్ని చెబుతుందట. ఆంగ్లేయులు ఇదే పంథాను కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల్లో తమ జెండా ను ఎగిరేలాగా చేసుకున్నారు. వారి వద్ద ఉన్న ఆయుధ సంపదతో ఆ ఆ ప్రదేశంలోని ప్రజలను భయ భ్రాంతులుకి గురిచేస్తూ, ఆ ప్రజలను వారికి బానిసలుగా మార్చుకొని, అక్కడి సంపద కొల్లగొట్టడం ఆగ్లేయుల ప్రత్యేకత. అయితే వారికి ప్రాంతీయంగా కొందరి సహాయం కూడా ఉండటంతో వారికి మరింత సులువుగా వారి పనులు చేసుకునే వారు. అయితే ఇక్కడ కూడా వారు తమ ఆయుధాలను చూపెట్టి ప్రాంతాన్ని ఆక్రమించాలని చూసినా, ఈ ప్రాంతం వారు పోరాటపటిమ చూపెట్టి, ఆంగ్లేయుల పని కాస్త కష్టతరం చేసినా, రెండు.. మూడు.. ప్రాణాలు పోగానే ప్రాణభీతితో ఆంగ్లేయులకి లొంగిపోయారు. అక్కడ ఉన్న అందరిలోకి ఒక నడి వయస్సు వాడు నల్లని నాపరాయి లాంటి దేహంతో కుద్దమట్టం గా ఉన్నాడు వీడే మన నల్ల యోధుడు(బ్లాక్ మేల్). దాదాపు ఆరున్నర అడుగులు.. ఒక్కో కాలు.. ఒక్కో చేయి, నల్లతుమ్మ దూలాల లాగా మెరుస్తున్నాయి ఇవన్నీ వాడే ఆ ప్రాంత నాయకుడని చెప్పకనే చెబుతున్నాయి. అయితే తమ నాయకుడు అలా తెల్లదొరలకి దొరికిపోవడం వారికి బాధను కలిగించిన, తమ గురించి తెలిసిన జనాలు ఏదో గట్టి కారణంతోనే తను అలా చేస్తున్నాడు అని అనుకుని నిశబ్దంగా ఉండిపోయారు. ఏదో గొప్ప విజయం సాధించిన వారిలాగా ఆంగ్లేయులు అక్కడ బందీలుగా అయిన మగవాళ్ళు అందరిని అక్కడ వాళ్ళు చేయబోయే పనులకి వాడుకోవాలని చూశారు. మన నల్లయోధునికి చెప్పి, తమ బస కోసం ఏర్పాట్లు చేయమనగా, వారిని తమ ఇంటికి తీసుకొని వెళ్లి 2..3.. రోజుల్లోనే వారికి కలపతో కుటీరాల లాగా ఇల్లు ఏర్పరిచి ఇచ్చాడు. అయితే అప్పటి వరకు కేవలం నలుగురు ఆంగ్లేయ అధికారులు మాత్రమే వచ్చారని అనుకున్న ఆ ప్రాంత జనాలకు ఆశ్చర్యం, అద్బుతం కలిగించే విధంగా ఆంగ్లేయులు వచ్చిన ఓడ నుంచి ఒక నాలుగు ఆడ వాళ్ళు కూడా దిగి ఆ అధికారులతో మాట్లాడి, వాళ్ళకోసం కట్టబడిన కుటీరాల వైపు వెళ్లగా, వారి వెంబడే ఆ ప్రాంత బానిసలు వారి సామాన్లు మోసుకెళ్లారు. అప్పటి వరకు నల్లని తోలు మాత్రమే చూసిన వాళ్ళకి, ఎర్ర తోలు దొరసానులను మొదటిసారి కావడంతో..  అక్కడి మగవాళ్ళకి, కళ్ళలో  కామం, నోటిలో సొల్లు.. తొడల మధ్య మొడ్డల కదలిక ఒకే సారి అనుభవంలోకి వచ్చాయి.
[+] 5 users Like RationalPrashanth's post
Like Reply
#4
అందరికి నమస్కారం! నేను ఎటు వంటి ఆటంకాలు లేకుండా ఒక కథ మొదలు పెట్టాలి అనుకోని మొదలెట్టిన ఈ కథ " ఆదిలోనే హంసపాదు " అన్నట్టు అయ్యింది. ఈ మధ్యలోనే కాస్త సమయంలో దొరకడంతో కథను మళ్ళీ రాయడం మొదలెట్టాను. దయచేసి నన్ను క్షమించి, కథను ఆదరించండి. ఇక కథలోకి వెళ్దాం..


 కాలం అలా సాగిపోతుంది. అక్కడికి వచ్చిన అంగ్లేయులకి మన నల్లయోధుడు అన్ని రకాలుగా సహాయం చేస్తూ వస్తున్నాడు. అంగ్లేయులకి ముఖ్యంగా నలుగురు ముఖ్య అధికారులుగా వచ్చారు. ఏనుగు దంతాలతో పాటు, దగ్గర గనుల్లో ఉండే బంగారం, వజ్రాల గురించి ఆరా తీసి పై అధికారులకి నివేదిక ఇవ్వడం వీరి పని. అయితే అక్కడి ప్రజలకి సహజ సంపద దేవుడితో సమానం. ఆంగ్లేయులు మట్టుకు వాటిని సంపద గానే చూస్తూ వాటిని కొల్లగొట్టడానికి ఎంతకైనా తెగించేవారు. అయితే దానికోసం వారు ఆ ప్రాంత ప్రజల్లో ఉన్న బలవంతుల సహాయం కోరి, బలహీనులను బానిసలుగా చేసుకొని, బలవంతులకి ముడుపులు అప్పచెప్పేవారు. ఇక్కడ కూడా మన నల్లయోధుడు ఆ ప్రజల నాయకుడిగా బలవంతుడిగా కనబడ్డాడు. అంతే కాదు, మిగతా ప్రాంతాల్లో ప్రజలకంటే ఇక్కడి వాళ్ళు శరీరకంగా చాలా దృఢంగా ఉన్నారు. 

                      నల్ల యోధుడు తెల్ల దొరలకి అన్ని ప్రాంతాలు తిరిగి చూపెట్టడమే కాకుండా, ఒక అంగరక్షకుడిగా ఉంటూ, కొన్ని సార్లు వాళ్ళ ప్రాణాలను సైతం కాపాడడంతో, తెల్ల దొరలకి నల్ల యోధుడి మీద అపారమైన నమ్మకం కలిగింది. అయితే ఇదే సమయంలో నల్ల యోధునికి నెమ్మదిగా తెల్ల దొరల వ్యాపార రహస్యాలు.. తమ ప్రాంతంలో ఉన్న సంపదకి విదేశాల్లో ఉన్న అపారమైన విలువ తెలిసింది. అంతే కాదు.. డబ్బుతో అధికారం.. ఆ అధికారంతో ఈ జాగాన్ని ఏలవచ్చు అనే విషయాలు కూడా తెలిసాయి. తెల్ల దొరలు ఆ ప్రాంతానికి వచ్చి దాదాపు ఆరునెలలు గాడిచాయి, ఈ సమయంలో దొరలు ఆ ప్రాంతం మీద పెట్టిన శ్రద్ధ వారి వారి ఇళ్లలో ఉన్న మనుషుల మీద పెట్టడం తగ్గింది. మాములుగా నల్ల యోధున్ని తమ వ్యాపార, అధికారక లావాదేవీలకి మాత్రమే దొరలు వినియోగించే వారు. కాలం గడుస్తున్న కొద్దీ, తమ ఇళ్లలోకి ఆహ్వానిస్తూ, తమ శ్రీమతులని పరిచయం చేస్తూ, ఇంటి వద్ద ఏదయినా అవసరాలు ఉన్న, నల్లయోధుడికి చెప్పి చేయించుకోవాల్సింది అని చెప్పేవారు. అదే విధంగా నల్లయోధుడు కూడా దొరసానులకి కావాల్సిన పనులు గ్రామంలో ప్రజలకి చెప్పి, చేయిస్తున్న ఉండేవాడు. అలాగే అక్కడ ప్రత్యేకంగా దొరికే వస్తువులు.. ఆహారం.. తాజాగా దొరల ఇళ్లకు చేరేది.
[+] 3 users Like RationalPrashanth's post
Like Reply
#5
 
 అందరికి నమస్కారం! నేను ఎటు వంటి ఆటంకాలు లేకుండా ఒక కథ మొదలు పెట్టాలి అనుకోని మొదలెట్టిన ఈ కథ " ఆదిలోనే హంసపాదు " అన్నట్టు అయ్యింది. ఈ మధ్యలోనే కాస్త సమయంలో దొరకడంతో కథను మళ్ళీ రాయడం మొదలెట్టాను. దయచేసి నన్ను క్షమించి, కథను ఆదరించండి. ఇక కథలోకి వెళ్దాం..


 కాలం అలా సాగిపోతుంది. అక్కడికి వచ్చిన  అంగ్లేయులకి మన నల్లయోధుడు అన్ని రకాలుగా సహాయం చేస్తూ వస్తున్నాడు. అంగ్లేయులకి ముఖ్యంగా నలుగురు ముఖ్య అధికారులుగా వచ్చారు. ఏనుగు దంతాలతో పాటు, దగ్గర గనుల్లో ఉండే బంగారం, వజ్రాల గురించి ఆరా తీసి పై అధికారులకి నివేదిక ఇవ్వడం వీరి పని. అయితే అక్కడి ప్రజలకి సహజ సంపద దేవుడితో సమానం. ఆంగ్లేయులు మట్టుకు వాటిని సంపద గానే చూస్తూ వాటిని కొల్లగొట్టడానికి ఎంతకైనా తెగించేవారు. అయితే దానికోసం వారు ఆ ప్రాంత ప్రజల్లో ఉన్న బలవంతుల సహాయం కోరి, బలహీనులను బానిసలుగా చేసుకొని, బలవంతులకి ముడుపులు అప్పచెప్పేవారు. ఇక్కడ కూడా మన నల్లయోధుడు ఆ ప్రజల నాయకుడిగా బలవంతుడిగా కనబడ్డాడు. అంతే కాదు, మిగతా ప్రాంతాల్లో ప్రజలకంటే ఇక్కడి వాళ్ళు శరీరకంగా చాలా దృఢంగా ఉన్నారు. 

                      నల్ల యోధుడు తెల్ల దొరలకి అన్ని ప్రాంతాలు తిరిగి చూపెట్టడమే కాకుండా, ఒక అంగరక్షకుడిగా  ఉంటూ, కొన్ని సార్లు వాళ్ళ ప్రాణాలను సైతం కాపాడడంతో, తెల్ల దొరలకి నల్ల యోధుడి మీద అపారమైన నమ్మకం కలిగింది. అయితే ఇదే సమయంలో నల్ల యోధునికి నెమ్మదిగా తెల్ల దొరల వ్యాపార రహస్యాలు.. తమ ప్రాంతంలో ఉన్న సంపదకి విదేశాల్లో ఉన్న అపారమైన విలువ తెలిసింది. అంతే కాదు.. డబ్బుతో అధికారం.. ఆ అధికారంతో ఈ జాగాన్ని ఏలవచ్చు అనే విషయాలు కూడా తెలిసాయి. తెల్ల దొరలు ఆ ప్రాంతానికి వచ్చి దాదాపు ఆరునెలలు గాడిచాయి, ఈ సమయంలో దొరలు ఆ ప్రాంతం మీద పెట్టిన శ్రద్ధ వారి వారి ఇళ్లలో ఉన్న మనుషుల మీద పెట్టడం తగ్గింది. మాములుగా నల్ల యోధున్ని తమ వ్యాపార, అధికారక లావాదేవీలకి మాత్రమే దొరలు వినియోగించే వారు. కాలం గడుస్తున్న కొద్దీ, తమ ఇళ్లలోకి ఆహ్వానిస్తూ, తమ శ్రీమతులని పరిచయం చేస్తూ, ఇంటి వద్ద ఏదయినా అవసరాలు ఉన్న, నల్లయోధుడికి చెప్పి చేయించుకోవాల్సింది అని చెప్పేవారు. అదే విధంగా నల్లయోధుడు కూడా దొరసానులకి కావాల్సిన పనులు గ్రామంలో ప్రజలకి చెప్పి, చేయిస్తున్న ఉండేవాడు. అలాగే అక్కడ ప్రత్యేకంగా దొరికే వస్తువులు.. ఆహారం.. తాజాగా దొరల ఇళ్లకు చేరేది. వివిధ దేశాలకు పంపబడే బృందాల్లో ఒక వైద్యుడు, ఒక సైనిక అధికారి, ఒక భౌగోళిక శాస్త్రవేత్త వెంట ఉండేవారు. ఒక రోజు దొరల బృందం సంపద అన్వేషణకి నల్ల యోధున్ని వెంట పెట్టుకొని వెళ్లారు. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళాక ఒక కీలకమైన పటం కుటీరాల వద్దే మర్చిపోయినట్టు గమనించారు. వాళ్ళు దాదాపుగా 2 గంటలు ప్రయాణం చేసి అక్కడికి చేరుకున్నారు. అయితే తనకి ఒక దగ్గరి దారి తెలుసనీ ఒక గంటలో వెళ్లి వస్తానని నల్లయోధుడు తిరుగు ప్రయాణం అయ్యాడు.
[+] 7 users Like RationalPrashanth's post
Like Reply
#6
కథ బాగా మొదలుపెట్టారు
ఆది లొనే ఎదురైన అడ్డంకిని తొలగించుకొని రాస్తున్నారు సంతోషం
ఇలాగే కొనసాగించండి
Like Reply
#7
good start
Like Reply
#8
Continue
Like Reply
#9
Good update
Like Reply
#10
Nice update bro
Like Reply




Users browsing this thread: 1 Guest(s)