15-10-2019, 08:15 AM
వైశాలి ఆ సాయంత్రమే ఢిల్లీ బయలు దేరింది.తత్కాల్ లో టికెట్ దొరికేసరికి రైల్ ఎక్కేసింది.ఇంట్లో వాళ్ళు చెప్పినా వినలేదు.
రైల్ ఢిల్లీ వైపు పరుగులు పెడుతోంది.
++++
ఆ సాయంత్రం ప్రియ శిరీష ఇద్దరితో కలిసి పకోడీలు తింటూ శ్రీనగర్ హోటల్ లో టీవీ చూస్తున్నాడు మోహన్
&&&&
ఆ సాయంత్రం దొరికిన ఇద్దరు టెర్రరిస్ట్ లని కాల్చి చంపాడు జాని.
&&&&&
రైల్ ఢిల్లీ వైపు పరుగులు పెడుతోంది.
++++
ఆ సాయంత్రం ప్రియ శిరీష ఇద్దరితో కలిసి పకోడీలు తింటూ శ్రీనగర్ హోటల్ లో టీవీ చూస్తున్నాడు మోహన్
&&&&
ఆ సాయంత్రం దొరికిన ఇద్దరు టెర్రరిస్ట్ లని కాల్చి చంపాడు జాని.
&&&&&