10-08-2026, 07:28 AM
(09-08-2026, 03:42 PM)k3vv3 Wrote: ఎవరు....?Nice start K3vv3 garu! (including original writer Suresh J )
(క్రైమ్ ధారావాహికం)
సురేష్ జోస్యభట్ల
ఆంధ్రరాష్ట్రానికి ఆర్ధిక కేంద్రంలాంటిది విజయవాడ నగరం. ఆ నగరంలొ పెద్ద పెద్ద రాజకీయనాయకులు మరియు ప్రముఖ వ్యాపారవేత్తలు నివసించె ప్రాంతాలలొ ఒకటి "గురునానక్ కాలని" ఈ కాలనిలోని ఒక విల్లా బయట ఆంబులన్స్ . చనిపోయింది ఒక MLA కావడం అదీ ఒక అధికారపార్టీకి చెందిన వ్యక్తి అవ్వడంతొ ఈ వార్త రాష్ట్రంలొని పెను సంచలనంగా మారింది.
స్వాతంత్ర్య దినోత్సవం తరువాత నుండి
*పాఠక మిత్రుల స్పందన లేకపోతే అప్డేట్లు ఆలస్యమౌతాయి


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)