19-05-2026, 08:18 AM
రుద్రం భజే! ఎపిసోడ్ 49
టెర్రరిస్టులు కుడా ఫైరింగ్ చెయ్యడతో రాళ్ల వెనుక ఉండి ఫైరింగ్ చేస్తూ నారదుడు ఒంట్లోకి బుల్లెట్స్ వెళ్లి బయటికి రావడం చూసి స్వామీజీకి బుల్లెట్స్ తగిలిన ఏమీ అవడం లేదు ఏమిటి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది పూజ.
**************
నారదుడి వైపు ఆశ్చర్యంగా చూస్తూ తన పక్కన ఉన్న యోధ భుజం మీద కొట్టి "ఒకసారి స్వామీజీని చూడు." అని కంగారుగా పిలిచింది పూజా.
"నువ్వు ముందు తల కిందకి ఉంచు లేకపోతే పుచ్చకాయ లాగా పగిలిపోతుంది." అని చెప్పి టెర్రరిస్ట్ లని షూట్ చేస్తూ ముందుకు వెళ్లడు యోధ.
పూజా దగ్గరకు వెళ్లి "ఏంటి బాలికా! ఎందుకు కంగారు పడుతున్నవు?" అని అడిగాడు నారదుడు.
"మీ బాడీకి బుల్లెట్ తగిలిన ఏమీ అవ్వడం లేదు ఏమిటి?" అని విచిత్రంగా చూస్తూ అడిగింది పూజా.
"ఆ విషయం గురించి తరువాత చెప్తానుగాని ముందు నీ దగ్గర ఉన్న ఆయుధంతో యుద్ధం చెయ్యి!" అని చెప్పాడు నారదుడు.
"నేను ట్రై చేస్తూనే ఉన్నాను స్వామి! ఈ గన్ పనిచేయడం లేదు." అని తన ముందు ఉన్న రాయికి వేసి కొడుతూ ఉంది పూజా.
"ఒక్కసారి ఇటు ఇవ్వు నేను చూస్తాను." అని పూజ చేతిలో గన్ తీసుకుని కమండలంలో నీళ్లతో కడిగి "ఇప్పుడు ప్రయత్నించు!" అని ఇచ్చాడు నారదుడు.
"సరే!" అని గన్ తీసుకుని తనకి కొంచెం దూరంలో ఉన్న టెర్రరిస్ట్ చూసి కళ్ళు మూసుకుని షూట్ చేస్తూ ఉంది పూజా.
అది చూసి "ఇప్పుడు బాగా పని చేస్తుంది అలాగే ముందుకు నడువు నీకు తోడుగా నేను ఉంటాను." అని చెప్పాడు నారదుడు.
గన్ లోనుంచి బుల్లెట్స్ నాన్ స్టాప్ వస్తూ అక్కడ ఉన్న టెర్రరిస్టులకి తగులుతు ఉండగా నారదుడితో కలిసి నడుస్తూ ముందుకు వెళుతూ ఉంది పూజా.
అది చూసి "ఏకవీర! మేడం చేతిలో ఉన్న గన్ లో 12 బుల్లెట్లు ఉంటాయి మరి అన్ని బుల్లెట్స్ బయటికి వస్తున్నాయి ఏంటి?" అని డౌట్ గా అడిగాడు పుష్కర్.
"కరెక్టే కదా! మనం కూడా పూజ మేడం వాళ్ళ వెనకాల వెళదాము పద!" అని నారదుడు వెనక్కి వచ్చారు ఇద్దరు.
అక్కడి నుంచి పరుగెడుతున్న టెర్రరిస్టులను చూసి "ఒక్కడు కూడా తప్పించుకో కూడదు రౌండ్ అప్ వేయండి." అని రాఖి వాళ్ళతో చెప్పాడు యోధ.
అంతలో ఆగకుండా బుల్లెట్స్ రావడం చూసి "ak47 తో ఎవరు ఫైర్ చేస్తున్నారు? అందరూ ఇక్కడే ఉన్నాం కదా!" అని డౌట్ గా అడిగింది సుహా.
గన్ పట్టుకుని కళ్ళు మూసుకుని ముందుకు వస్తున్న పూజని ఆశ్చర్యంగా చూస్తూ "ముందు తనని ఆపండి మనల్ని కూడా షూట్ చేసేటట్లు ఉంది." అని కంగారుగా చెప్పాడు వర్ధన్.
పారిపోతున్న టెర్రరిస్టులు వైపు యోధ వాళ్ళు పరిగెట్టడంతో పూజా దగ్గరికి వెళ్లి గట్టిగా పట్టుకుని ఊపుతూ "ఏమైందే నీకు? అయిన పిస్టల్ నుంచి అన్ని బుల్లెట్స్ ఎలా వస్తున్నాయి?" అని డౌట్ గా అడిగింది దీప్తి.
ఆ మాటకి కళ్ళు తెరిచి చూస్తూ "అదంతా స్వామీజీ మహత్యం! కమండలంలో నీళ్లతో గన్ ని కడిగి ఇచ్చారు అంతే నాన్ స్టాప్ గా బుల్లెట్స్ వస్తున్నాయి." అని ఆనందంగా ఏగురుతు చెప్పింది పూజా.
ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "సరే పద!" అని చెయ్యి పట్టుకుని యోధ వాళ్ళ వెనకాల పరిగెత్తింది దీప్తి.
అక్కడినుంచి పరిగెడుతూ కింద పడి ఉన్న టెర్రరిస్టుల వైపు చూసి "వీళ్ళందర్నీ నేనే చంపానా..?" అని అడిగింది పూజా.
"నీ బొంద! నువ్వు షూట్ చేసినా బుల్లెట్స్ టెర్రరిస్టులకు తగల్లేదు వాళ్ళ దగ్గర ఉన్న బాంబులకి తగిలి పేలిపోయాయి.
దాంతో భయపడి ఇక్కడి నుంచి పారిపోయారు వాళ్ళ వెనకాల యోధ వాళ్ళు వెళ్లారు." అని చెప్పింది దీప్తి.
పూజ వాళ్లతో పాటు వెళ్ళుతు "హమ్మా! నాకు ఆయాసంగా ఉంది కాసేపు ఆగండి." అని అక్కడ ఉన్న ఒక కొండ దగ్గర కూర్చున్నాడు నారదుడు.
వెనక్కి వస్తూ దీప్తి వాళ్ళ వైపు చూసి " ఇక్కడే ఆగండి టెర్రరిస్టులు అందరూ పోయారు వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయేమోనని యోధ చెక్ చేస్తున్నాడు వాళ్లు కూడా ఇటువైపే వస్తారు ." అని చెప్పింది నీతూ.
"సరే!" అని దీప్తితో పాటు వెళ్లి నారదుడు పక్కనే కూర్చుని "స్వామి! మీ కమండలంలో వాటర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో చెప్పండి వెళ్లేటప్పుడు తీసుకువెళ్లి మా మిలిటరీ కి ఇస్తాము." అని అడిగింది పూజా.
"సరే సరే! బాగా మంచు కురుస్తుంది అక్కడ గుహ ఉంది కదా లోపలికి వెళ్ళండి. నేను వెళ్లి మిగతా వాళ్ళని తీసుకు వస్తాను." అని చెప్పాడు నారదుడు.
"సరే స్వామి!" అని గుహ దగ్గరికి వెళ్లారు దీప్తి వాళ్ళు.
ఒక టెర్రరిస్ట్ ని యోధ ప్రాణాలతో పట్టుకోవడంతో లాప్టాప్ లో ఫేస్ ఐడెంటిఫై చేసి "వీడి పేరు ముస్తఫా! ఇండియాకి చెందిన వాడే!" అని చెప్పింది సుహా.
"మన దేశానికి బయట వాళ్లతో ప్రమాదం కాన్న లోపల ఉన్న వాళ్ళతోనే ఎక్కువ ప్రమాదం!" అని ముస్తఫా జుట్టు పట్టుకుని పైకి లేపి "మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు?" అని మొహం మీద ఒక్క గుద్దు గుద్దాడు యోధ.
ఆ దెబ్బకి రక్తంతో పాటు నోట్లో పళ్ళు కుడా ఊడి పడడంతో యోధవైపు భయంగా చూస్తూ
"మమ్మల్ని అందరినీ ల్యాబ్ దగ్గరికి తీసుకు వెళుతున్నారు అక్కడ మా బాడీలోకి ఏదో మెడిసిన్ పంపిస్తారంట! దాంతో మేము సూపర్ హీరోస్ అవుతాము బుల్లెట్స్ తగిలిన ఏమి అవ్వదు అన్నారు." అని కింద పడ్డ తన పళ్ళని చూసుకుని ఏడుస్తూ చెప్పాడు ముస్తఫా.
అక్కడికి వస్తూ "నారాయణ నారాయణ! వీళ్ళని రాక్షసులుగా తయారు చేసి మీ దగ్గర ఉన్న పద్మం సహాయంతో అలకాపురి నగరానికి చేరుకుని కైవసం చేసుకోవాలని రేపాలా ఎదురుచూస్తున్నాడు." అని చెప్పాడు నారదుడు.
ఆ మాట విని "అలకాపురి నగరాన్ని కైవసం చేసుకోవడమా అక్కడ అడుగుపెట్టడానికి కూడా వీళ్ళకి అర్హత లేదు." అని ముస్తఫా మేడని వెనక్కి తిప్పాడు యోధ.
ముస్తఫా చనిపోవడం చూసి "అల్ క్లియర్! ఇంక ల్యాబ్ దగ్గరికి వెళదాము." అని వెనక్కి చూసి "మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు?" అని అడిగాడు రాఖి.
"అక్కడ ఒక పురాతనమైన గుహ కనబడితే చూస్తాము అన్నారు వెళ్ళమన్నాను మీరు కూడా వచ్చి చూడండి." అని చెప్పాడు నారదుడు.
**********
ల్యాబ్ లో గదిలో భూషణ్ వైపు చూసి "శిమిరా సంహారం పూర్తి అయ్యింది. అలకాపురి మీద దండెత్తడానికి వస్తున్న సైన్యం కుడా అంతం అయ్యారు.
ఇప్పుడు నారదుల వారు యోధ ని చేర్చవలసిన చోటికి చేరుస్తున్నారు ఇక అసలైన యుద్ధం మొదలవుతుంది." అని చెప్పాడు నంద.
అక్కడికి వస్తూ "మనం ఇక్కడ నుంచి బయల్దేరే సమయం వచ్చింది. రేపాలా పూజ మొదలుపెట్టాడు ఈ ప్రదేశం చుట్టూ బంధనం వెయ్యబోతున్నాడు దేవత శక్తి ఇక్కడ ఉండలేదు." అని చెప్పాడు ధర్మ.
ఆ మాట విని "అయితే! ఇక్కడ భూషణ్ ఒక్కడు మాత్రమే ఉండగలడు." అని చెప్పి భూషణ్ వైపు చూస్తూ "గబ్బర్ ని జాగ్రత్తగా చూసుకో!' అని చెప్పాడు నంద.
"సరే! రేపాలా శక్తి పెరగకముందే యోధ ని ఇక్కడికి పంపించండి మళ్ళీ ఆలాకాపూరి దగ్గర కలుసుకుందాము." అని చెప్పాడు భూషణ్.
"గురక పెట్టి నిద్రపోతున్న గబ్బర్ వైపు చూసి నవ్వుతూ అక్కడ నుంచి అదృశ్యమయ్యారు నంద, క్యూబ్ లు.
గబ్బర్ చేతిలో ఉన్న కర్ర, సూట్ కేసులో నుంచి శక్తిని తీసుకుని అక్కడి నుంచి అదృశ్యం అయ్యారు ధర్మ గుప్తాలు.
నిద్రపోతున్న గబ్బర్ వైపు చూసి "ఈ ప్రదేశం మొత్తం ఒకసారి చూసి వద్దాము." అని అక్కడి నుంచి బయటికి వెళ్లాడు భూషణ్.
*********
నారదుడితోపాటు గుహ దగ్గరికి వెళ్లి లోపల ఉన్న దీప్తి వాళ్ళను చూసి " త్వరగా రండి స్టార్ట్ అవుదాము." అని పిలిచాడు యోధ.
ఆ మాట విని బయటికి చూసి "యోధ! ఒకసారి లోపలికి రా.. ఇక్కడ గోడల మీద చాలా పెయింటింగ్స్ ఉన్నాయి చూడడానికి చాలా విచిత్రంగా ఉంది." అని చెప్పింది దీప్తి.
ఆ మాట విని నారదుడి వైపు చూసి "స్వామి! ఈ గుహ గురించి మీకు ఏమైనా తెలుసా?" అని అడిగాడు యోధ.
"ఈ గుహ లోపల కలికాలంలో జరిగే కొన్ని సంఘటనలను దేవతలు చిత్రీకరించారు అని చెబుతారు, ఒకసారి లోపలికి వెళ్లి చూడండి మీకేమైనా అర్థమవుతుంది ఏమో!" అని చెప్పాడు నారదుడు.
గుహ లోపలికి వెళ్లి టార్చ్ లైట్స్ ఆన్ చేసి అక్కడ ఉన్న పెయింటింగ్స్ చూస్తూ ఉన్నారు అందరూ.
"ఒకసారి అందరు ఇక్కడ చూడండి ఈ పెయింటింగ్ లో ఉన్న మనిషి ఛాతి మీద సేమ్ యోధ కి ఉన్నట్లు సింబల్ ఉంది ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి." అని చెప్పింది దీప్తి.
ఆ మాట వి పెయింటింగ్ దగ్గరికి వెళ్లి చూస్తూ తన చాతి మీద ఉన్న సింబల్ చూసుకుని "ఎస్! ఈ గోడల మీద ఉన్న పెయింటింగ్స్ మొత్తం చూడండి." అని చెప్పాడు యోధ.
"మనం చంపిన శిమిరా పెయింటింగ్ కూడా ఈ గోడ మీద ఉంది.' అని ఆశ్చర్యంగా చూస్తూ చెప్పింది పూజా.
"ఇక్కడ చాలా చీకటిగా ఉంది లైటింగ్ ఉంటే మనకి ఇంకా క్లియర్ గా కనబడుతుంది." అని చెప్పింది సుహా.
ఆ మాట విని "బాగా చలిగా ఉంది కదా నుప్పు రాచేసి మంట వెయ్యండి వేడి వస్తుంది. వెలుతురు వస్తుంది." అని చెప్పాడు నారదుడు.
"సరే!" అని మంట వేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉండగా దీప్తి దగ్గరికి వెళ్లి "అసలు ఈ స్వామీజీ ఎవరు? మనకి యూజ్ అయ్యే ప్రతి ప్లేస్ కి తీసుకొస్తున్నారు." అని డౌట్ గా అడిగింది నీతూ.
"మనం వచ్చేటప్పుడు డాడ్ ఒక మాట చెప్పారు గుర్తుందా..? మీరు దైవ కార్యక్రమం మీద వెళుతున్నారు ఆ దైవమే మీకు సహాయం చేస్తుంది అన్నారు అదే జరుగుతుంది అనుకుంట!" అని చెప్పింది దీప్తి.
"అంటే! ఈ స్వామీజీ దేవుడా..?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది నీతూ.
అక్కడికి వస్తూ "ఎస్! ఆయన దేవుడే! బుల్లెట్స్ తగిలిన ఏమీ కాలేదు నేను చూశాను." అని చెప్పింది పూజా.
అంతలో పుష్కర్ వాళ్ళు మంట వెలిగించడంతో లోపల ఉన్న పెయింట్స్ మెరుస్తూ కనిపించడం ఆశ్చర్యంగా చూస్తూ "అప్పట్లోనే ఇంత టెక్నాలజీతో పెయింట్స్ వేశారా..?" అని విచిత్రంగా చూస్తూ చెప్పింది సుహా.
అక్కడ ఉన్న పెయింట్స్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ "ఇప్పుటి వరకు మనకు జరిగింది మొత్తం ఇక్కడ క్లియర్ గా ఉంది. అంతేకాదు జరగబోయేది కూడా ఉంది." అని చెప్పింది దీప్తి.
**************
నారదుడి వైపు ఆశ్చర్యంగా చూస్తూ తన పక్కన ఉన్న యోధ భుజం మీద కొట్టి "ఒకసారి స్వామీజీని చూడు." అని కంగారుగా పిలిచింది పూజా.
"నువ్వు ముందు తల కిందకి ఉంచు లేకపోతే పుచ్చకాయ లాగా పగిలిపోతుంది." అని చెప్పి టెర్రరిస్ట్ లని షూట్ చేస్తూ ముందుకు వెళ్లడు యోధ.
పూజా దగ్గరకు వెళ్లి "ఏంటి బాలికా! ఎందుకు కంగారు పడుతున్నవు?" అని అడిగాడు నారదుడు.
"మీ బాడీకి బుల్లెట్ తగిలిన ఏమీ అవ్వడం లేదు ఏమిటి?" అని విచిత్రంగా చూస్తూ అడిగింది పూజా.
"ఆ విషయం గురించి తరువాత చెప్తానుగాని ముందు నీ దగ్గర ఉన్న ఆయుధంతో యుద్ధం చెయ్యి!" అని చెప్పాడు నారదుడు.
"నేను ట్రై చేస్తూనే ఉన్నాను స్వామి! ఈ గన్ పనిచేయడం లేదు." అని తన ముందు ఉన్న రాయికి వేసి కొడుతూ ఉంది పూజా.
"ఒక్కసారి ఇటు ఇవ్వు నేను చూస్తాను." అని పూజ చేతిలో గన్ తీసుకుని కమండలంలో నీళ్లతో కడిగి "ఇప్పుడు ప్రయత్నించు!" అని ఇచ్చాడు నారదుడు.
"సరే!" అని గన్ తీసుకుని తనకి కొంచెం దూరంలో ఉన్న టెర్రరిస్ట్ చూసి కళ్ళు మూసుకుని షూట్ చేస్తూ ఉంది పూజా.
అది చూసి "ఇప్పుడు బాగా పని చేస్తుంది అలాగే ముందుకు నడువు నీకు తోడుగా నేను ఉంటాను." అని చెప్పాడు నారదుడు.
గన్ లోనుంచి బుల్లెట్స్ నాన్ స్టాప్ వస్తూ అక్కడ ఉన్న టెర్రరిస్టులకి తగులుతు ఉండగా నారదుడితో కలిసి నడుస్తూ ముందుకు వెళుతూ ఉంది పూజా.
అది చూసి "ఏకవీర! మేడం చేతిలో ఉన్న గన్ లో 12 బుల్లెట్లు ఉంటాయి మరి అన్ని బుల్లెట్స్ బయటికి వస్తున్నాయి ఏంటి?" అని డౌట్ గా అడిగాడు పుష్కర్.
"కరెక్టే కదా! మనం కూడా పూజ మేడం వాళ్ళ వెనకాల వెళదాము పద!" అని నారదుడు వెనక్కి వచ్చారు ఇద్దరు.
అక్కడి నుంచి పరుగెడుతున్న టెర్రరిస్టులను చూసి "ఒక్కడు కూడా తప్పించుకో కూడదు రౌండ్ అప్ వేయండి." అని రాఖి వాళ్ళతో చెప్పాడు యోధ.
అంతలో ఆగకుండా బుల్లెట్స్ రావడం చూసి "ak47 తో ఎవరు ఫైర్ చేస్తున్నారు? అందరూ ఇక్కడే ఉన్నాం కదా!" అని డౌట్ గా అడిగింది సుహా.
గన్ పట్టుకుని కళ్ళు మూసుకుని ముందుకు వస్తున్న పూజని ఆశ్చర్యంగా చూస్తూ "ముందు తనని ఆపండి మనల్ని కూడా షూట్ చేసేటట్లు ఉంది." అని కంగారుగా చెప్పాడు వర్ధన్.
పారిపోతున్న టెర్రరిస్టులు వైపు యోధ వాళ్ళు పరిగెట్టడంతో పూజా దగ్గరికి వెళ్లి గట్టిగా పట్టుకుని ఊపుతూ "ఏమైందే నీకు? అయిన పిస్టల్ నుంచి అన్ని బుల్లెట్స్ ఎలా వస్తున్నాయి?" అని డౌట్ గా అడిగింది దీప్తి.
ఆ మాటకి కళ్ళు తెరిచి చూస్తూ "అదంతా స్వామీజీ మహత్యం! కమండలంలో నీళ్లతో గన్ ని కడిగి ఇచ్చారు అంతే నాన్ స్టాప్ గా బుల్లెట్స్ వస్తున్నాయి." అని ఆనందంగా ఏగురుతు చెప్పింది పూజా.
ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "సరే పద!" అని చెయ్యి పట్టుకుని యోధ వాళ్ళ వెనకాల పరిగెత్తింది దీప్తి.
అక్కడినుంచి పరిగెడుతూ కింద పడి ఉన్న టెర్రరిస్టుల వైపు చూసి "వీళ్ళందర్నీ నేనే చంపానా..?" అని అడిగింది పూజా.
"నీ బొంద! నువ్వు షూట్ చేసినా బుల్లెట్స్ టెర్రరిస్టులకు తగల్లేదు వాళ్ళ దగ్గర ఉన్న బాంబులకి తగిలి పేలిపోయాయి.
దాంతో భయపడి ఇక్కడి నుంచి పారిపోయారు వాళ్ళ వెనకాల యోధ వాళ్ళు వెళ్లారు." అని చెప్పింది దీప్తి.
పూజ వాళ్లతో పాటు వెళ్ళుతు "హమ్మా! నాకు ఆయాసంగా ఉంది కాసేపు ఆగండి." అని అక్కడ ఉన్న ఒక కొండ దగ్గర కూర్చున్నాడు నారదుడు.
వెనక్కి వస్తూ దీప్తి వాళ్ళ వైపు చూసి " ఇక్కడే ఆగండి టెర్రరిస్టులు అందరూ పోయారు వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయేమోనని యోధ చెక్ చేస్తున్నాడు వాళ్లు కూడా ఇటువైపే వస్తారు ." అని చెప్పింది నీతూ.
"సరే!" అని దీప్తితో పాటు వెళ్లి నారదుడు పక్కనే కూర్చుని "స్వామి! మీ కమండలంలో వాటర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో చెప్పండి వెళ్లేటప్పుడు తీసుకువెళ్లి మా మిలిటరీ కి ఇస్తాము." అని అడిగింది పూజా.
"సరే సరే! బాగా మంచు కురుస్తుంది అక్కడ గుహ ఉంది కదా లోపలికి వెళ్ళండి. నేను వెళ్లి మిగతా వాళ్ళని తీసుకు వస్తాను." అని చెప్పాడు నారదుడు.
"సరే స్వామి!" అని గుహ దగ్గరికి వెళ్లారు దీప్తి వాళ్ళు.
ఒక టెర్రరిస్ట్ ని యోధ ప్రాణాలతో పట్టుకోవడంతో లాప్టాప్ లో ఫేస్ ఐడెంటిఫై చేసి "వీడి పేరు ముస్తఫా! ఇండియాకి చెందిన వాడే!" అని చెప్పింది సుహా.
"మన దేశానికి బయట వాళ్లతో ప్రమాదం కాన్న లోపల ఉన్న వాళ్ళతోనే ఎక్కువ ప్రమాదం!" అని ముస్తఫా జుట్టు పట్టుకుని పైకి లేపి "మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు?" అని మొహం మీద ఒక్క గుద్దు గుద్దాడు యోధ.
ఆ దెబ్బకి రక్తంతో పాటు నోట్లో పళ్ళు కుడా ఊడి పడడంతో యోధవైపు భయంగా చూస్తూ
"మమ్మల్ని అందరినీ ల్యాబ్ దగ్గరికి తీసుకు వెళుతున్నారు అక్కడ మా బాడీలోకి ఏదో మెడిసిన్ పంపిస్తారంట! దాంతో మేము సూపర్ హీరోస్ అవుతాము బుల్లెట్స్ తగిలిన ఏమి అవ్వదు అన్నారు." అని కింద పడ్డ తన పళ్ళని చూసుకుని ఏడుస్తూ చెప్పాడు ముస్తఫా.
అక్కడికి వస్తూ "నారాయణ నారాయణ! వీళ్ళని రాక్షసులుగా తయారు చేసి మీ దగ్గర ఉన్న పద్మం సహాయంతో అలకాపురి నగరానికి చేరుకుని కైవసం చేసుకోవాలని రేపాలా ఎదురుచూస్తున్నాడు." అని చెప్పాడు నారదుడు.
ఆ మాట విని "అలకాపురి నగరాన్ని కైవసం చేసుకోవడమా అక్కడ అడుగుపెట్టడానికి కూడా వీళ్ళకి అర్హత లేదు." అని ముస్తఫా మేడని వెనక్కి తిప్పాడు యోధ.
ముస్తఫా చనిపోవడం చూసి "అల్ క్లియర్! ఇంక ల్యాబ్ దగ్గరికి వెళదాము." అని వెనక్కి చూసి "మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు?" అని అడిగాడు రాఖి.
"అక్కడ ఒక పురాతనమైన గుహ కనబడితే చూస్తాము అన్నారు వెళ్ళమన్నాను మీరు కూడా వచ్చి చూడండి." అని చెప్పాడు నారదుడు.
**********
ల్యాబ్ లో గదిలో భూషణ్ వైపు చూసి "శిమిరా సంహారం పూర్తి అయ్యింది. అలకాపురి మీద దండెత్తడానికి వస్తున్న సైన్యం కుడా అంతం అయ్యారు.
ఇప్పుడు నారదుల వారు యోధ ని చేర్చవలసిన చోటికి చేరుస్తున్నారు ఇక అసలైన యుద్ధం మొదలవుతుంది." అని చెప్పాడు నంద.
అక్కడికి వస్తూ "మనం ఇక్కడ నుంచి బయల్దేరే సమయం వచ్చింది. రేపాలా పూజ మొదలుపెట్టాడు ఈ ప్రదేశం చుట్టూ బంధనం వెయ్యబోతున్నాడు దేవత శక్తి ఇక్కడ ఉండలేదు." అని చెప్పాడు ధర్మ.
ఆ మాట విని "అయితే! ఇక్కడ భూషణ్ ఒక్కడు మాత్రమే ఉండగలడు." అని చెప్పి భూషణ్ వైపు చూస్తూ "గబ్బర్ ని జాగ్రత్తగా చూసుకో!' అని చెప్పాడు నంద.
"సరే! రేపాలా శక్తి పెరగకముందే యోధ ని ఇక్కడికి పంపించండి మళ్ళీ ఆలాకాపూరి దగ్గర కలుసుకుందాము." అని చెప్పాడు భూషణ్.
"గురక పెట్టి నిద్రపోతున్న గబ్బర్ వైపు చూసి నవ్వుతూ అక్కడ నుంచి అదృశ్యమయ్యారు నంద, క్యూబ్ లు.
గబ్బర్ చేతిలో ఉన్న కర్ర, సూట్ కేసులో నుంచి శక్తిని తీసుకుని అక్కడి నుంచి అదృశ్యం అయ్యారు ధర్మ గుప్తాలు.
నిద్రపోతున్న గబ్బర్ వైపు చూసి "ఈ ప్రదేశం మొత్తం ఒకసారి చూసి వద్దాము." అని అక్కడి నుంచి బయటికి వెళ్లాడు భూషణ్.
*********
నారదుడితోపాటు గుహ దగ్గరికి వెళ్లి లోపల ఉన్న దీప్తి వాళ్ళను చూసి " త్వరగా రండి స్టార్ట్ అవుదాము." అని పిలిచాడు యోధ.
ఆ మాట విని బయటికి చూసి "యోధ! ఒకసారి లోపలికి రా.. ఇక్కడ గోడల మీద చాలా పెయింటింగ్స్ ఉన్నాయి చూడడానికి చాలా విచిత్రంగా ఉంది." అని చెప్పింది దీప్తి.
ఆ మాట విని నారదుడి వైపు చూసి "స్వామి! ఈ గుహ గురించి మీకు ఏమైనా తెలుసా?" అని అడిగాడు యోధ.
"ఈ గుహ లోపల కలికాలంలో జరిగే కొన్ని సంఘటనలను దేవతలు చిత్రీకరించారు అని చెబుతారు, ఒకసారి లోపలికి వెళ్లి చూడండి మీకేమైనా అర్థమవుతుంది ఏమో!" అని చెప్పాడు నారదుడు.
గుహ లోపలికి వెళ్లి టార్చ్ లైట్స్ ఆన్ చేసి అక్కడ ఉన్న పెయింటింగ్స్ చూస్తూ ఉన్నారు అందరూ.
"ఒకసారి అందరు ఇక్కడ చూడండి ఈ పెయింటింగ్ లో ఉన్న మనిషి ఛాతి మీద సేమ్ యోధ కి ఉన్నట్లు సింబల్ ఉంది ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి." అని చెప్పింది దీప్తి.
ఆ మాట వి పెయింటింగ్ దగ్గరికి వెళ్లి చూస్తూ తన చాతి మీద ఉన్న సింబల్ చూసుకుని "ఎస్! ఈ గోడల మీద ఉన్న పెయింటింగ్స్ మొత్తం చూడండి." అని చెప్పాడు యోధ.
"మనం చంపిన శిమిరా పెయింటింగ్ కూడా ఈ గోడ మీద ఉంది.' అని ఆశ్చర్యంగా చూస్తూ చెప్పింది పూజా.
"ఇక్కడ చాలా చీకటిగా ఉంది లైటింగ్ ఉంటే మనకి ఇంకా క్లియర్ గా కనబడుతుంది." అని చెప్పింది సుహా.
ఆ మాట విని "బాగా చలిగా ఉంది కదా నుప్పు రాచేసి మంట వెయ్యండి వేడి వస్తుంది. వెలుతురు వస్తుంది." అని చెప్పాడు నారదుడు.
"సరే!" అని మంట వేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉండగా దీప్తి దగ్గరికి వెళ్లి "అసలు ఈ స్వామీజీ ఎవరు? మనకి యూజ్ అయ్యే ప్రతి ప్లేస్ కి తీసుకొస్తున్నారు." అని డౌట్ గా అడిగింది నీతూ.
"మనం వచ్చేటప్పుడు డాడ్ ఒక మాట చెప్పారు గుర్తుందా..? మీరు దైవ కార్యక్రమం మీద వెళుతున్నారు ఆ దైవమే మీకు సహాయం చేస్తుంది అన్నారు అదే జరుగుతుంది అనుకుంట!" అని చెప్పింది దీప్తి.
"అంటే! ఈ స్వామీజీ దేవుడా..?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది నీతూ.
అక్కడికి వస్తూ "ఎస్! ఆయన దేవుడే! బుల్లెట్స్ తగిలిన ఏమీ కాలేదు నేను చూశాను." అని చెప్పింది పూజా.
అంతలో పుష్కర్ వాళ్ళు మంట వెలిగించడంతో లోపల ఉన్న పెయింట్స్ మెరుస్తూ కనిపించడం ఆశ్చర్యంగా చూస్తూ "అప్పట్లోనే ఇంత టెక్నాలజీతో పెయింట్స్ వేశారా..?" అని విచిత్రంగా చూస్తూ చెప్పింది సుహా.
అక్కడ ఉన్న పెయింట్స్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ "ఇప్పుటి వరకు మనకు జరిగింది మొత్తం ఇక్కడ క్లియర్ గా ఉంది. అంతేకాదు జరగబోయేది కూడా ఉంది." అని చెప్పింది దీప్తి.
" రుద్రం భజే! ఎపిసోడ్ 49 " రచనకు రేటింగ్ ఇవ్వండి



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)