19-04-2026, 06:01 PM
యామిని రాజేష్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఇద్దరు కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఒప్పుకోరు. దాంతో ఇద్దరూ హైదరాబాద్ వచ్చి వాళ్ల జీవనం మొదలు పెడతారు. ఎవరి సాయం లేకపోవడంతో కష్టాలు పడుతూ తను తన భార్య ఇద్దరూ కష్టపడి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు….
కారంకరమైన వాళ్లకి ముగ్గురు ఆడపిల్లలు పుడతారు. పిల్లలు 1) పూజ 2) తన్మయి 3) పూజిత
వాళ్ళని చదివించుకుంటూ చాలా సంతోషంగా వాళ్ల జీవనం గడిచిపోతూ ఉంటుంది. పూజకి ఉద్యోగం వచ్చిందని యామిని రాజేష్ కు ఫోన్ చేసి చెప్తుంది. ఆ సంతోషంలో వస్తుండగా రాజేష్ కి యాక్సిడెంట్ ఐ స్పాట్లో చనిపోతడు. తనకు ఎక్స్గ్రేషియా వచ్చిన డబ్బుల తో ఒక అపార్ట్మెంట్లో ( 3 bhk flat) కొనుక్కుంటుంది. .ముగ్గురు కూతుర్లని బాగా బాగా చూసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటుంది. కొన్ని రోజులకు యామిని క్యాన్సర్ తో చనిపోతుంది. దాంతో ముగ్గురు అనాధలు అవుతారు కనీసం వాళ్ళని ఓదార్చడానికి కూడా ఎవరూ ఉండరు. అప్పటికి వాళ్ల వయసు.
1) పూజ age 24
2) తన్మయి age 22
3) పూజిత age 20
పూజ తన ఇద్దరు చెల్లెల్ని చదివిస్తూ తను ఉద్యోగం చేస్తూ ఉంటుంది. సంతోషం వచ్చినా బాధ వచ్చిన వాళ్లకి నా అన్న వాళ్ళు ఎవరు ఉండరు. ఎప్పుడన్నా వాళ్ళ ఫ్రెండ్స్ తో సరదాగా ఉంటూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి….
చాలా డబ్బు సంపద ఉన్న ఒక వ్యక్తి వరప్రసాద్.
వరప్రసాద్, పార్వతమ్మ ఏకైక వారసుడు కొడుకు నాగేందర్ వర్మ.
నాగేందర్ వర్మ భార్య సుశీల వీళ్లకు ఏకైక కొడుకు సుధామ్స్ వర్మ.
వీళ్ళకి US కన్సల్టెన్సీ కంపెనీలు మూడు ఉన్నాయి.
వీళ్ళకి ఎవరికి వాళ్లు చాలా లగ్జరీ లైఫ్ గడుపుతు ఎవ్వరికి కావాల్సింది నచ్చినట్టు చేస్తూ చాలా సంతోషంగా ఉంటారు.
నాగేందర్ వర్మ మూడు నెలలు ఇండియాలో మూడు నెలలు యూఎస్ లో ఉంటూ తన వ్యాపారాలను నడుపుతూ చాలా డబ్బు సంపాదిస్తూ ఉంటారూ. సుధామ్స్ వర్మ కూడా చేతికి అంది రవటంతో తన ఆఫీసు బాధ్యతలు అన్నీ తనకు అప్పజెప్పి
నాగేందర్ వర్మ ఎక్కువగ యూఎస్ లో ఉంటూ ఆఫీస్ బాధ్యతలు చూసుకుంటూ ఉంటాడు.
ఫ్యామిలీ మొత్తం అందరూ విహారయాత్ర చేస్తూ ఉండగా అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది పార్వతమ్మ తను మనవడు సుధామ్స్ వర్మ తప్ప మిగతా వాళ్ళందరూ కార్ యాక్సిడెంట్ లో చనిపోతారు.
_కుటుంబ సభ్యులందరూ చనిపోవడంతో పార్వతమ్మ దిగులు పడి మంచం పడుతుంది. అలా ఒక మూడు నెలలకు తను కూడా కాలం చేస్తుంది.
సుధామ్స్ వర్మ ఒక్కడే ఒంటరి అయిపోతాడు. తన బంధువులు డబ్బు అవసరం ఉన్నప్పుడు తప్ప మిగతా ఎప్పుడు వంక చూసేవారు కాదు. అది అర్థం చేసుకున్న సుధామ్స్ వర్మ చుట్టాలందర్నీ దూరం పెట్టడం మొదలుపెడతాడు.. ఇంత డబ్బు, సంపద ఉన్న నేను ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాను అని ఆలోచిస్తూ ఉంటాడు.
అలా కాలం గడుస్తూ ఉంటుంది……సుధామ్స్ వర్మ రోజు జీవితం రొటీన్ గా సాగుతూ ఉంటుంది. ఆఫీస్ లో ఎవరితో నవ్వుతూ మాట్లాడకుండా ఉంటూ……. ఎప్పుడు అందరితో సీరియస్ గ ఉంటూ ఉంటాడు. ఎంప్లాయిస్ ఎవరు తనతో మాట్లాడాలంటే చాలా భయం గా ఉంటారు. రవి తన అసిస్టెంట్ సూపర్వైజర్ (సుధామ్స్ వర్మ వాళ్ల నాన్నగారు కి అసిస్టెంట్ సూపర్వైజర్ గా పని చేస్తున్నారు. ఆయన చనిపోయిన తరువాత సుధామ్స్ వర్మ కి చాల తోడుగా ఉంటూ ఉన్నారు.)
రవి : బాబు నేను ఇంకా రిటైర్మెంట్ తీసుకుంటున్నాను. నాకు ఓపిక బాగా తగ్గిపోయింది. కొంచెం నన్ను అర్థం చేసుకోండి.
సుధామ్స్ వర్మ : సరే కానీ మీకు ఈ కంపెనీ గురించి నాకంటే బాగా తెలుసు. అందుకనే వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పోస్ట్ ఇచ్చి నాకు పని కొంచెం తగ్గేటట్టు చూడండి.
రవి : అలానే బాబు.
సుధామ్స్ వర్మ : ఇంతకన్నా ఇంకో ముఖ్యమైన విషయం. ఈ పొజిషన్స్ అన్ని చేసుకున్న తర్వాత వాళ్ల రిపోర్ట్స్ మొత్తం మీరే చెక్ చేయండి. మీరు ఆఫీస్ కి రావలసిన అవసరం లేదు కానీ ఇంటి దగ్గర ఉండి కూడా ఈ పని చేయండి. ప్రతి నెల మీ శాలరీ నేను ఇస్తాను. రోజు మీకు ఎంత ఓపిక ఉంటే అంత పని చెయ్యండి. ఎక్కువ స్ట్రెస్ మటికి తీసుకోవద్దు.
రవి: సరే బాబు అలానే చేస్తాను.
సుధామ్స్ వర్మ : ఇంకా ఏమన్నా ఉన్నా యా??
రవి: బాబు అడుగుతున్నాను తప్పుగా అనుకోకండి. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటారు?
పెళ్లి చేసుకుంటే ఆ జ్ఞాపకాలు అన్ని మర్చిపోతారు.
సుధామ్స్ వర్మ : నాకు పెళ్లి సంబంధం చూడటానికి నా అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు చూసినా డబ్బే చూస్తున్నారు తప్ప మిగతావి పట్టించుకోవటం లేదు.
రవి: నేను మీ చుట్టాలను ఏమి అడగమని చెప్పట్లేదు బాబు.
మీకు ఏమి తక్కువ ? మీరు ఎవరినన్నా అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకోండి.
సుధామ్స్ వర్మ : అలానా? చూద్దాంలెండి.
రవి: రేపు ఉగాది కదా? ఆఫీసులో చిన్న సెలబ్రేషన్ చేస్తాను అంటున్నారు స్టాఫ్. మీరు ఏమంటారు?
సుధామ్స్ వర్మ : సరే అయితే చేసుకోమనండి. మధ్యాహ్నం అందరికీ లంచ్ అరేంజ్ చేయండి. ఆఫీస్ తరుపున.
అందరినీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ లో రమ్మనండి…..
కారంకరమైన వాళ్లకి ముగ్గురు ఆడపిల్లలు పుడతారు. పిల్లలు 1) పూజ 2) తన్మయి 3) పూజిత
వాళ్ళని చదివించుకుంటూ చాలా సంతోషంగా వాళ్ల జీవనం గడిచిపోతూ ఉంటుంది. పూజకి ఉద్యోగం వచ్చిందని యామిని రాజేష్ కు ఫోన్ చేసి చెప్తుంది. ఆ సంతోషంలో వస్తుండగా రాజేష్ కి యాక్సిడెంట్ ఐ స్పాట్లో చనిపోతడు. తనకు ఎక్స్గ్రేషియా వచ్చిన డబ్బుల తో ఒక అపార్ట్మెంట్లో ( 3 bhk flat) కొనుక్కుంటుంది. .ముగ్గురు కూతుర్లని బాగా బాగా చూసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటుంది. కొన్ని రోజులకు యామిని క్యాన్సర్ తో చనిపోతుంది. దాంతో ముగ్గురు అనాధలు అవుతారు కనీసం వాళ్ళని ఓదార్చడానికి కూడా ఎవరూ ఉండరు. అప్పటికి వాళ్ల వయసు.
1) పూజ age 24
2) తన్మయి age 22
3) పూజిత age 20
పూజ తన ఇద్దరు చెల్లెల్ని చదివిస్తూ తను ఉద్యోగం చేస్తూ ఉంటుంది. సంతోషం వచ్చినా బాధ వచ్చిన వాళ్లకి నా అన్న వాళ్ళు ఎవరు ఉండరు. ఎప్పుడన్నా వాళ్ళ ఫ్రెండ్స్ తో సరదాగా ఉంటూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి….
చాలా డబ్బు సంపద ఉన్న ఒక వ్యక్తి వరప్రసాద్.
వరప్రసాద్, పార్వతమ్మ ఏకైక వారసుడు కొడుకు నాగేందర్ వర్మ.
నాగేందర్ వర్మ భార్య సుశీల వీళ్లకు ఏకైక కొడుకు సుధామ్స్ వర్మ.
వీళ్ళకి US కన్సల్టెన్సీ కంపెనీలు మూడు ఉన్నాయి.
వీళ్ళకి ఎవరికి వాళ్లు చాలా లగ్జరీ లైఫ్ గడుపుతు ఎవ్వరికి కావాల్సింది నచ్చినట్టు చేస్తూ చాలా సంతోషంగా ఉంటారు.
నాగేందర్ వర్మ మూడు నెలలు ఇండియాలో మూడు నెలలు యూఎస్ లో ఉంటూ తన వ్యాపారాలను నడుపుతూ చాలా డబ్బు సంపాదిస్తూ ఉంటారూ. సుధామ్స్ వర్మ కూడా చేతికి అంది రవటంతో తన ఆఫీసు బాధ్యతలు అన్నీ తనకు అప్పజెప్పి
నాగేందర్ వర్మ ఎక్కువగ యూఎస్ లో ఉంటూ ఆఫీస్ బాధ్యతలు చూసుకుంటూ ఉంటాడు.
ఫ్యామిలీ మొత్తం అందరూ విహారయాత్ర చేస్తూ ఉండగా అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది పార్వతమ్మ తను మనవడు సుధామ్స్ వర్మ తప్ప మిగతా వాళ్ళందరూ కార్ యాక్సిడెంట్ లో చనిపోతారు.
_కుటుంబ సభ్యులందరూ చనిపోవడంతో పార్వతమ్మ దిగులు పడి మంచం పడుతుంది. అలా ఒక మూడు నెలలకు తను కూడా కాలం చేస్తుంది.
సుధామ్స్ వర్మ ఒక్కడే ఒంటరి అయిపోతాడు. తన బంధువులు డబ్బు అవసరం ఉన్నప్పుడు తప్ప మిగతా ఎప్పుడు వంక చూసేవారు కాదు. అది అర్థం చేసుకున్న సుధామ్స్ వర్మ చుట్టాలందర్నీ దూరం పెట్టడం మొదలుపెడతాడు.. ఇంత డబ్బు, సంపద ఉన్న నేను ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాను అని ఆలోచిస్తూ ఉంటాడు.
అలా కాలం గడుస్తూ ఉంటుంది……సుధామ్స్ వర్మ రోజు జీవితం రొటీన్ గా సాగుతూ ఉంటుంది. ఆఫీస్ లో ఎవరితో నవ్వుతూ మాట్లాడకుండా ఉంటూ……. ఎప్పుడు అందరితో సీరియస్ గ ఉంటూ ఉంటాడు. ఎంప్లాయిస్ ఎవరు తనతో మాట్లాడాలంటే చాలా భయం గా ఉంటారు. రవి తన అసిస్టెంట్ సూపర్వైజర్ (సుధామ్స్ వర్మ వాళ్ల నాన్నగారు కి అసిస్టెంట్ సూపర్వైజర్ గా పని చేస్తున్నారు. ఆయన చనిపోయిన తరువాత సుధామ్స్ వర్మ కి చాల తోడుగా ఉంటూ ఉన్నారు.)
రవి : బాబు నేను ఇంకా రిటైర్మెంట్ తీసుకుంటున్నాను. నాకు ఓపిక బాగా తగ్గిపోయింది. కొంచెం నన్ను అర్థం చేసుకోండి.
సుధామ్స్ వర్మ : సరే కానీ మీకు ఈ కంపెనీ గురించి నాకంటే బాగా తెలుసు. అందుకనే వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పోస్ట్ ఇచ్చి నాకు పని కొంచెం తగ్గేటట్టు చూడండి.
రవి : అలానే బాబు.
సుధామ్స్ వర్మ : ఇంతకన్నా ఇంకో ముఖ్యమైన విషయం. ఈ పొజిషన్స్ అన్ని చేసుకున్న తర్వాత వాళ్ల రిపోర్ట్స్ మొత్తం మీరే చెక్ చేయండి. మీరు ఆఫీస్ కి రావలసిన అవసరం లేదు కానీ ఇంటి దగ్గర ఉండి కూడా ఈ పని చేయండి. ప్రతి నెల మీ శాలరీ నేను ఇస్తాను. రోజు మీకు ఎంత ఓపిక ఉంటే అంత పని చెయ్యండి. ఎక్కువ స్ట్రెస్ మటికి తీసుకోవద్దు.
రవి: సరే బాబు అలానే చేస్తాను.
సుధామ్స్ వర్మ : ఇంకా ఏమన్నా ఉన్నా యా??
రవి: బాబు అడుగుతున్నాను తప్పుగా అనుకోకండి. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటారు?
పెళ్లి చేసుకుంటే ఆ జ్ఞాపకాలు అన్ని మర్చిపోతారు.
సుధామ్స్ వర్మ : నాకు పెళ్లి సంబంధం చూడటానికి నా అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు చూసినా డబ్బే చూస్తున్నారు తప్ప మిగతావి పట్టించుకోవటం లేదు.
రవి: నేను మీ చుట్టాలను ఏమి అడగమని చెప్పట్లేదు బాబు.
మీకు ఏమి తక్కువ ? మీరు ఎవరినన్నా అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకోండి.
సుధామ్స్ వర్మ : అలానా? చూద్దాంలెండి.
రవి: రేపు ఉగాది కదా? ఆఫీసులో చిన్న సెలబ్రేషన్ చేస్తాను అంటున్నారు స్టాఫ్. మీరు ఏమంటారు?
సుధామ్స్ వర్మ : సరే అయితే చేసుకోమనండి. మధ్యాహ్నం అందరికీ లంచ్ అరేంజ్ చేయండి. ఆఫీస్ తరుపున.
అందరినీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ లో రమ్మనండి…..


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)