22-03-2026, 06:15 AM
Part - 13
హైదరాబాద్...
రాఘవేంద్ర, జితేంద్ర సంతోషంగా ఇంటికి వస్తారు. ఆనందంతో ఇంటికి రాగానే కోడల్ని పిలుస్తారు. చెప్పండి మావయ్య గారు అని కౌసల్య అక్కడికి వస్తుంది.
అనసూయ కూడా విషయం ఏమి అయ్యి ఉంటుందని బయటకు వస్తుంది.
రాఘవేంద్ర గారు కోడల్ని చూస్తే తల్లి దేవేంద్ర పక్క గది శుభ్రం చేయించు.
రేపటినుండి ఆపకుండా అమ్మవారి గుడిలో అభిషేకాలు చేయించు. అలాగే రేపు చారు వచ్చాక మిగిలిన పనులు చెబుతాను అంటారు.
అలాగే మావయ్య గారు అని భర్త వంక చూస్తుంది విషయం ఏమిటా అని?? జితేంద్ర కళ్ళు అర్పుతాడు తర్వాత చెబుతాను అని.
అనసూయ కూడా భర్త సంతోషం చూసి విషయం ఏమిటో తెలుసుకోవాలని ఉంటుంది. వెంటనే గదిలోకి వెళ్లి కూతురికి ఫోన్ చేస్తుంది.
ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అమ్మ అంటే... విషయం ఏమిటో నీకు తెలుసా చారు.. మీ నాన్నగారు చాలా సంతోషంగా ఉన్నారు అని అడుగుతుంది.
నాకు ఆ విషయం ఏమీ తెలియదు అమ్మ.. ఫోన్ చేసి రేపు రమ్మన్నారు అని చెబుతుంది. అవునా...అని పెట్టేస్తారు.
గదిలోకి వచ్చిన జితేంద్ర గారిని కౌసల్య అడుగుతుంది. విషయం ఏమిటా అని??
వెయిట్ చెయ్ బంగారం. రేపు అందరికి ఒకేసారి నాన్నగారు చెబుతారు.
అంటే.. అబ్బా మీరు నాకు చెప్పచ్చు కదా అని గారంగా అడుగుతుంది. కుదరదు, నేను చెప్పను అంటారు.
ప్లీజ్ చెప్పండి నేను ఎవ్వరికీ చెప్పను అని బ్రతిమాలుతుంది. అమ్మో నీకు చెబితే ఏమైనా ఉందా అనగానే...
అంటే అని కౌసల్య గారు అడుగుతారు. నీకు చెప్పడం న్యూస్ ఛానల్ వాళ్ళకి న్యూస్ ఇవ్వడం రెండు ఒక్కటే.
రేపటి వరకు వెయిట్ చెయ్ బుజ్జి అని బుగ్గ మీద తట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతారు.
దానికి కౌసల్య గుర్రు గ భర్తను చూస్తూ అబ్బా ఈయిన విషయం చెప్పరు. తెలుసుకోకపోతే నాకు అత్రం తగ్గదు.
ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు.సరేలే ఒక రాత్రే కదా అడ్జస్ట్ అవుదాం అనుకుంటారు.
రేపల్లె...
మార్నింగ్ అందరూ బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఉంటే సులోచన గారు కోడలు ఇద్దరినీ చూసే సైగ చేస్తారు మాట్లాడమని.
దానికి కోడళ్ళు కళ్ళార్పి జయంతి గారు మొదలుపెడతారు.
నాన్న లలిత్ ఈరోజు మన కాలేజ్ కి ఇంటెన్షిప్ కోసం చాలా కంపెనీస్ వస్తున్నాయంట కదా అని అడుగుతారు.
అవునమ్మా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి వస్తున్నాయి. (ఇది అంతా కల్పితం )
దానికి ధరణి శాంభవి నువ్వు కూడా ఇంటర్వ్యూ లో పాటిస్పేట్ చేస్తున్నావా.. అని అడుగుతారు.
లేదు అమ్మ అంటుంది. ఎందుకు అని అడిగితే..
నేను డ్రాప్ అయ్యి ఆ ఛాన్స్ వేరొకలికి ఇద్దామని చెబుతుంది. అంతేనా లేక సెలెక్ట్ అవ్వని ఇలా చెబుతున్నావా అని రెచ్చగొడతారు.
దానికి శాంభవి కోపంతో వాళ్ళ అమ్మగారిని చూస్తూ నేను వెళితే సెలెక్ట్ అవ్వకుండా ఉంటానా అని అంటుంది.
ఏమో మాకు అలా అనిపించింది అంటారు. అంత లేదు, సెలెక్ట్ అయినా నేను ఎక్కడికి వెళ్ళను.
ఆ మాత్రం దానికి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని అని చెబుతుంది.
ఏమో మాకు అలా అనిపించడం లేదు. ఎక్కడ నువ్వు సెలెక్ట్ అవ్వకపోతే మీ నాన్నల పరువు పోతుందేమో అని బెంగ పెట్టుకున్నావా అని జయంతి గారు రెచ్చగొడతారు.
దానికి కోపంగా ఈరోజు నేను పాటిస్పేట్ చేసి సెలెక్ట్ అయి చూపిస్తాను అని కోపంగా వెళ్ళిపోతుంది.
శివ, భాను గారు ఎందుకు మీరిద్దరు బంగారాన్ని రెచ్చగొట్టారు.
ఆ ఇంటెన్షిప్ బంగారానికి అవసరమా అని అడుగుతారు. ఇంటర్నషిప్ అవసరం లేదు అండి.
కానీ, మన అమ్మాయి టాలెంట్ మనకే కాదు... బయట ప్రపంచానికి కూడా తెలియాలి కదా!
అప్పుడే కదా బామ్మ గారికి ఇంకా గౌరవం పెరుగుతుంది. శకుంతల గారి ముని మనవరాలు అని అంతా గొప్పగా చెప్పుకుంటారు అని మామ్మ గారిని మునగ చెట్టు ఎక్కిస్తారు.
హైదరాబాద్...
ఉదయం అందరూ బృందావనం చేరుకుంటారు. ధీరజ్ కూడా వస్తాడు విషయం ఏమిటా అని...
చారులత కౌసల్యని అడుగుతుంది.. విషయం నీకు తెలుసా అని
తెలియదు వదిన రాత్రి ఎంత ప్రయత్నించని మీ అన్నయ్య ఏమి చెప్పలేదు అంటారు.
సరే నాన్నగారు చెబుతారు కదా! విందాం ఇప్పుడు దాకా ఆగిన వాళ్ళం ఇంకా కొంచెం సేపు ఆగలేమా అనుకుని వెయిట్ చేస్తారు.
అందర్నీ రాఘవేంద్ర గారు రూమ్ కి రమ్మని చెబుతారు. అందరు రూమ్ లోకి వస్తారు.
ఒక్క అనసూయ గారు తప్ప. అనసూయ గారిని చూస్తూ అందరూ గదిలోనికి వెళతారు.
అనసూయ గారిని రాఘవేంద్ర గారు గదిలోనికి రానివ్వరు.
ఇప్పుడు రాఘవేంద్ర గారు ఏం చెబుతారు??
రాఘవేంద్ర, జితేంద్ర సంతోషంగా ఇంటికి వస్తారు. ఆనందంతో ఇంటికి రాగానే కోడల్ని పిలుస్తారు. చెప్పండి మావయ్య గారు అని కౌసల్య అక్కడికి వస్తుంది.
అనసూయ కూడా విషయం ఏమి అయ్యి ఉంటుందని బయటకు వస్తుంది.
రాఘవేంద్ర గారు కోడల్ని చూస్తే తల్లి దేవేంద్ర పక్క గది శుభ్రం చేయించు.
రేపటినుండి ఆపకుండా అమ్మవారి గుడిలో అభిషేకాలు చేయించు. అలాగే రేపు చారు వచ్చాక మిగిలిన పనులు చెబుతాను అంటారు.
అలాగే మావయ్య గారు అని భర్త వంక చూస్తుంది విషయం ఏమిటా అని?? జితేంద్ర కళ్ళు అర్పుతాడు తర్వాత చెబుతాను అని.
అనసూయ కూడా భర్త సంతోషం చూసి విషయం ఏమిటో తెలుసుకోవాలని ఉంటుంది. వెంటనే గదిలోకి వెళ్లి కూతురికి ఫోన్ చేస్తుంది.
ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అమ్మ అంటే... విషయం ఏమిటో నీకు తెలుసా చారు.. మీ నాన్నగారు చాలా సంతోషంగా ఉన్నారు అని అడుగుతుంది.
నాకు ఆ విషయం ఏమీ తెలియదు అమ్మ.. ఫోన్ చేసి రేపు రమ్మన్నారు అని చెబుతుంది. అవునా...అని పెట్టేస్తారు.
గదిలోకి వచ్చిన జితేంద్ర గారిని కౌసల్య అడుగుతుంది. విషయం ఏమిటా అని??
వెయిట్ చెయ్ బంగారం. రేపు అందరికి ఒకేసారి నాన్నగారు చెబుతారు.
అంటే.. అబ్బా మీరు నాకు చెప్పచ్చు కదా అని గారంగా అడుగుతుంది. కుదరదు, నేను చెప్పను అంటారు.
ప్లీజ్ చెప్పండి నేను ఎవ్వరికీ చెప్పను అని బ్రతిమాలుతుంది. అమ్మో నీకు చెబితే ఏమైనా ఉందా అనగానే...
అంటే అని కౌసల్య గారు అడుగుతారు. నీకు చెప్పడం న్యూస్ ఛానల్ వాళ్ళకి న్యూస్ ఇవ్వడం రెండు ఒక్కటే.
రేపటి వరకు వెయిట్ చెయ్ బుజ్జి అని బుగ్గ మీద తట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతారు.
దానికి కౌసల్య గుర్రు గ భర్తను చూస్తూ అబ్బా ఈయిన విషయం చెప్పరు. తెలుసుకోకపోతే నాకు అత్రం తగ్గదు.
ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు.సరేలే ఒక రాత్రే కదా అడ్జస్ట్ అవుదాం అనుకుంటారు.
రేపల్లె...
మార్నింగ్ అందరూ బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఉంటే సులోచన గారు కోడలు ఇద్దరినీ చూసే సైగ చేస్తారు మాట్లాడమని.
దానికి కోడళ్ళు కళ్ళార్పి జయంతి గారు మొదలుపెడతారు.
నాన్న లలిత్ ఈరోజు మన కాలేజ్ కి ఇంటెన్షిప్ కోసం చాలా కంపెనీస్ వస్తున్నాయంట కదా అని అడుగుతారు.
అవునమ్మా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి వస్తున్నాయి. (ఇది అంతా కల్పితం )
దానికి ధరణి శాంభవి నువ్వు కూడా ఇంటర్వ్యూ లో పాటిస్పేట్ చేస్తున్నావా.. అని అడుగుతారు.
లేదు అమ్మ అంటుంది. ఎందుకు అని అడిగితే..
నేను డ్రాప్ అయ్యి ఆ ఛాన్స్ వేరొకలికి ఇద్దామని చెబుతుంది. అంతేనా లేక సెలెక్ట్ అవ్వని ఇలా చెబుతున్నావా అని రెచ్చగొడతారు.
దానికి శాంభవి కోపంతో వాళ్ళ అమ్మగారిని చూస్తూ నేను వెళితే సెలెక్ట్ అవ్వకుండా ఉంటానా అని అంటుంది.
ఏమో మాకు అలా అనిపించింది అంటారు. అంత లేదు, సెలెక్ట్ అయినా నేను ఎక్కడికి వెళ్ళను.
ఆ మాత్రం దానికి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని అని చెబుతుంది.
ఏమో మాకు అలా అనిపించడం లేదు. ఎక్కడ నువ్వు సెలెక్ట్ అవ్వకపోతే మీ నాన్నల పరువు పోతుందేమో అని బెంగ పెట్టుకున్నావా అని జయంతి గారు రెచ్చగొడతారు.
దానికి కోపంగా ఈరోజు నేను పాటిస్పేట్ చేసి సెలెక్ట్ అయి చూపిస్తాను అని కోపంగా వెళ్ళిపోతుంది.
శివ, భాను గారు ఎందుకు మీరిద్దరు బంగారాన్ని రెచ్చగొట్టారు.
ఆ ఇంటెన్షిప్ బంగారానికి అవసరమా అని అడుగుతారు. ఇంటర్నషిప్ అవసరం లేదు అండి.
కానీ, మన అమ్మాయి టాలెంట్ మనకే కాదు... బయట ప్రపంచానికి కూడా తెలియాలి కదా!
అప్పుడే కదా బామ్మ గారికి ఇంకా గౌరవం పెరుగుతుంది. శకుంతల గారి ముని మనవరాలు అని అంతా గొప్పగా చెప్పుకుంటారు అని మామ్మ గారిని మునగ చెట్టు ఎక్కిస్తారు.
హైదరాబాద్...
ఉదయం అందరూ బృందావనం చేరుకుంటారు. ధీరజ్ కూడా వస్తాడు విషయం ఏమిటా అని...
చారులత కౌసల్యని అడుగుతుంది.. విషయం నీకు తెలుసా అని
తెలియదు వదిన రాత్రి ఎంత ప్రయత్నించని మీ అన్నయ్య ఏమి చెప్పలేదు అంటారు.
సరే నాన్నగారు చెబుతారు కదా! విందాం ఇప్పుడు దాకా ఆగిన వాళ్ళం ఇంకా కొంచెం సేపు ఆగలేమా అనుకుని వెయిట్ చేస్తారు.
అందర్నీ రాఘవేంద్ర గారు రూమ్ కి రమ్మని చెబుతారు. అందరు రూమ్ లోకి వస్తారు.
ఒక్క అనసూయ గారు తప్ప. అనసూయ గారిని చూస్తూ అందరూ గదిలోనికి వెళతారు.
అనసూయ గారిని రాఘవేంద్ర గారు గదిలోనికి రానివ్వరు.
ఇప్పుడు రాఘవేంద్ర గారు ఏం చెబుతారు??


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)