25-02-2026, 09:09 AM
ఎపిసోడ్ 96
తన ఫ్యామిలీ మెంబర్స్ కి నంద గ్రూప్ పునాదులు ఎలా ఏర్పరిచానో ఆ విషయలు అభీర్ ఎలా కనిపెట్టాడో వివరంగా చెప్పి ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి మీతో వసుంధర దగ్గరికి రాజీ ప్రపోజల్ పెట్టి స్వీట్ బాక్స్ లు పంపించాను అది మన మీదకు రాకుండా ఉండడానికి ఇండియా ఆస్తి ఆశ చూపి వరదరాజులు వాళ్ళని పంపించాను అని చెప్పాడు ముకుల్.
****************
ఆ మాట విని "అయితే ఇప్పుడు వసుందర గారి ఇంటి దగ్గర ఏం జరుగుతుంది?" అని కంగారుగా చూస్తూ అడిగింది ఆశ.
"ఆ విషయాలు తెలుసుకుంటూ ఇక్కడ కూర్చుంటే మనం మిగలము వెళ్లడానికి బుల్లెట్ ప్రూఫ్ వ్యాన్ రెడీగా ఉంది. దీంట్లో వెళితే మన సిగ్నల్ కూడా ఎవరు ట్రేస్ చేయలేరు మిగతా విషయాలు దారిలో మాట్లాడుకుందామా? " అని చెప్పాడు ముకుల్.
ఆశ దగ్గరికి వెళ్లి "ముందు పద ఈ దేశం నుంచి బయట పడ్డ తర్వాత తీరికగా ఆలోచించొచ్చు!" అని చెప్పాడు రఘురామ్.
ఆ మాట విని అక్కడికి వచ్చిన బస్సు ఎక్కి "మనం ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి మళ్ళీ అడవిలోకి వెళ్లడం ఎందుకు?" అని డౌట్ గా అడిగింది ఆశ.
"ముందు లోపలికి వెళ్లి కూర్చో నీకు అన్ని వివరంగా చెబుతాను." అని చెప్పి అక్కడ ఉన్న సాధు వైపు చూసి "నీకు నీ గ్యాంగ్ కి ఎప్పుడు చూడనంత డబ్బు ట్రాన్స్ఫర్ చేశాను మీరు చేయవలసిన పని గుర్తుంది కదా!" అని చెప్పాడు ముకుల్.
"ఎస్ సార్! మీరు క్షేమంగా వెళ్ళండి ఇక్కడ అంతా మీరు చెప్పినట్లు జరుగుతుంది." అని చెప్పాడు సాధు.
ముందు వెహికల్స్ లో మిసైల్, నెల్సన్ మనుషులు స్టార్ట్ అవ్వగానే వెనకాలే బుల్లెట్ ప్రూఫ్ వ్యాన్ లో ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి బయలుదేరడు ముకుల్.
"మావయ్య గారు ఇప్పుడు మనం మళ్లీ అడవికి ఎందుకు?" అని నెమ్మదిగా అడిగాడు రఘురామ్.
"మనం అడవి నుంచి బోర్డర్ దాటి పాకిస్తాన్ వైపు వెళ్ళిపోతున్నాము మనల్ని క్షేమంగా తీసుకురావడానికి రెండు టెర్రరిస్టు గ్రూపులో ఆల్రెడీ అక్కడికి ఎంటర్ అవుతున్నాయి." అని చెప్పాడు ముకుల్.
"అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కనబడితే మిలటరీ రంగంలోకి దిగుతుంది." అని కంగారుగా చెప్పాడు మోహిత్.
"ఆ అడవి ప్రాంతంలో ఉన్న కొండలు మొత్తం అరవాళి పర్వతాలు వాటిలో కొంత భాగం పాకిస్తాన్ లో ఉంటుంది కొంత భాగం ఇండియాలో ఉంటుంది ఆ కొండల్లో రెండు దేశాలను కలిపే సొరంగ మార్గాలు కూడా ఉన్నాయి.
అక్కడ దొరికిన నిధిని అడవి బయటకు తీసుకురాకుండా అటు నుంచి అటే తీసుకు వెళ్లడానికి తల్వార్ ఒక రూట్ తెలుసుకున్నాడు ఇప్పుడు అటువైపు నుంచి టెర్రరిస్టులు వస్తున్నారు.
మనం కూడా అటువైపు నుంచి వెళ్ళిపోతున్నాము, ఈ విషయం మిలటరీ తెలుసుకునేలోపు మన దేశం దాటిపోతాము." అని చెప్పింది అర్ణ.
ఆ మాట విని "నువ్వు, మిథున్, వాసుకి గదిలో కూర్చుని మ్యాప్ లో చూసి మాట్లాడుకుంటుంది ఈ రూట్ గురించేనా?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు రఘురామ్.
"ఎస్! అప్పుడు నిధిని అభీర్ సేన కంటపడకుండా తీసుకువెళ్లడానికి చూశాము కానీ ఇప్పుడు అది మనం వెళ్లడానికి ఉపయోగపడుతుంది." అని చెప్పింది అర్ణ.
"ఒకవేళ అప్పటికీ ఆర్మీ ఎంటర్ అయితే మనల్ని సేవ్ చేసుకోవడానికి రాజస్థాన్ మినిస్టర్ ఫారుక్ ని ఉపయోగించుకుంటాము, వాడి ప్రాణాలు కాపాడడం కోసం మిలిటరీ ఆలోచించే లోపు మనం ఎస్కేప్ అయిపోతాము అప్పుడు ఇదంతా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనుకుంటారు మన మీదే ఎవరికి డౌట్ రాదు." అని చెప్పాడు అభిజిత్.
ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "మీరు టెర్రరిస్టులు కన్నా ప్రమాదకరంగా ఉన్నారు ఏదో విధంగా ప్రాణాలతో బయటపడేయండి." అని చెప్పాడు రఘురామ్.
"ఓకే మీ ప్లాన్ బానే ఉంది." అని బ్యాగ్ లో నుంచి వాచెస్ తీసి "ఇవి అందరూ పెట్టుకోండి మనతో ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వండి." అని చెప్పింది ఆశ.
"వాచ్ వైపు చూస్తూ ఎందుకు ఇది?" అని డౌట్ గా అడిగింది అర్ణ.
"అభీర్ తో డీల్ కుదిరితే కొండల దగ్గరికి వెళ్ళినప్పుడు జంతువులు బారిన పడకుండా ఉండడం కోసం తెప్పించాను, వీటిని అమెజాన్ ఫారెస్ట్ రైడింగ్ కి వెళ్లే వాళ్ళు సేఫ్టీ కోసం పెట్టుకుంటారు.
మనిషి చూసినట్లు జంతువు చూడలేదు వాటికీ ఏ వస్తువైనా మనిషి అయిన ఎక్స్ రే తీసినప్పుడు ఏ విధంగా కనబడుతుందో ఆ విధంగా కనబడుతుంది. కాబట్టి అవి వాసన చూసి ఎదుట ఉన్నది మనిషా, జంతువా, చెట్ట అనేది తెలుసుకుంటాయి.
ఈ వాచ్ లో ఉన్న టెక్నాలజీ వల్ల ఏ జంతువు మన స్మెల్ కనిపెట్టలేదు ఒక చెట్టు పుట్ట అనుకుంటుంది కాబట్టి ఎటాక్ చెయ్యవు." అని చెప్పింది ఆశ.
ఆ వాచ్ తీసుకుని పెట్టుకుంటూ "నా మనవరాలివి అనిపించవు శభాష్!" అని సంతోషంగా చెప్పాడు ముకుల్.
'బ్లడ్ అదే కదా చావు తెలివితేటలు ఎక్కడికి పోతాయి మనమే పిచ్చోళ్ళము.' అనుకున్నడు రఘురామ్.
అర్ణ వైపు చూస్తూ "అక్కడ ఫారెస్ట్ లో ఉన్న మన వాళ్ళ పొజిషన్ ఏమిటి? నిర్మల్ ఏమైనా కాల్ చేశాడా?" అని అడిగాడు ముకుల్.
"తాతయ్య! నిర్మల్ కి విషయం అర్థమైయేటట్లు మెసేజ్ పంపించాను మనం వెళ్లే వరకు అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా తను మేనేజ్ చేస్తాడు." అని చెప్పింది అర్ణ.
***************
అడవిలో టెంట్ లో ఉన్న బెడ్ మీద రెస్ట్ తీసుకుంటూ టెన్షన్ గా ఉన్న ప్రమోద్ వైపు చూసి "మనవాళ్ళందరూ ఇక్కడికి వస్తారు రిలాక్స్ గా ఉండు." అని చెప్పాడు నిర్మల్.
"నా టెన్షన్ అందుకు కాదు వాసుకి వాళ్ళు నిధి కోసం వెతుకుతున్నారు ఇప్పటివరకు ఏమీ దొరకలేదు, ఆ ఫారుక్ తన మనుషులతో కలిసి దొరికిన రాళ్లు దొరికినట్లు సంచులు నింపుతున్నాడు మనమే ఖాళీగా చూస్తూ కూర్చున్నాము." అని చెప్పాడు ప్రమోద్.
"నీకు ఒక విషయం చెప్పనా? ఇటువంటి పనులు చేసేటప్పుడు కష్టపడిన వాడికి ఎప్పుడు సుఖం దక్కదు బుర్రతో ఆలోచించిన వాడికి సుఖం దక్కుతుంది.
అక్కడ వాళ్లు కష్టపడుతున్నారు కదా మనం సుఖపడదాము." అని నవ్వుతూ అక్కడ ఉన్న కేశవ్ మనుషుల వైపు చూసి "నాకు వాళ్ల మీద డౌట్ గా ఉంది ఒక కంట కనిపెడుతూ ఉండు." అని చెప్పాడు నిర్మల్.
"అది సరే! మనవాళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వస్తున్నారు?" అని డౌట్ గా అడిగాడు ప్రమోద్.
ఆ మాటకి కేశవ్ వాళ్ళకి వినపడేటట్లు మాట్లాడుతూ "అభీర్ తో డీల్ ఓకే అయింది తప్పు జరిగిన ప్లేస్ లోనే క్షమాపణలు చెప్పడానికి ఇక్కడకి వస్తున్నారు ఇంకా ఈ గొడవలు మొత్తం క్లోజ్ అవుతాయి." అని చెప్పాడు నిర్మల్.
ఆ మాట వినపడిన ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా అక్కడ జరిగే పని వైపు చూస్తూ ఉన్నాడు కేశవ్.
*************
సాయంత్రం కోర్టు దగ్గరనుంచి ఇంటికి బయలుదేరుతూ ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "అర్ణ టెల్ మీ?" అని అడిగింది వసుంధర.
"మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాము మేము చెప్పిన విషయం గురించి అభీర్ ఏమన్నాడు?" అని అడిగింది అర్ణ.
"నువ్వు చెప్పిన ప్రపోజల్ అభీర్ కి చెప్పాను తన వాళ్ళ అందరితో మాట్లాడి ఏ విషయం చెబుతాను అన్నాడు నాకు ఇంకా కాల్ రాలేదు రాగానే నీకు కాల్ చేస్తాను." అని చెప్పింది వసుంధర.
"అభీర్ డిసిషన్ ఏదైనా సరే ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాము." అని చెప్పింది అర్ణ.
"మీరు అభీర్ గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు తను కరెక్ట్ డిసిషన్ తీసుకుంటాడు నేను ఇంటికి వెళుతున్నాను ఒకసారి మాట్లాడి నీకు కాల్ చేస్తాను." అని చెప్పింది వసుంధర.
"ఓకే మేడం!' అని ఫోన్ పెట్టేసి వెంటనే నాదల్ కి కాల్ చేసి "వసుంధర ఇంటికి బయలుదేరింది మీరు రెడీ అవ్వండి గెస్ట్ హౌస్ లో మేము లేని విషయం ఎట్టి పరిస్థితుల్లో బయటికి తెలియకూడదు." అని చెప్పింది అర్ణ.
"ఓకే మేడం!" అని ఫోన్ పెట్టేసి ధీరజ్, సాదువైపు చూసి "రెడీ అవ్వండి." అని చేప్పి వరదరాజులకి కాల్ చేశాడు నాదేల్.
*************
ఇంటిదగ్గర తన వాళ్లతో అర్ణ చెప్పిన ప్రపోజల్ గురించి మాట్లాడుతూ ఉన్న అభీర్ దగ్గరికి వచ్చి "వసుంధర మేడం కాల్ చేస్తున్నారు." అని ఫోన్ ఇచ్చింది మిత్ర.
ఫోన్ తీసుకుని "నమస్తే మేడం చెప్పండి?" అని అడిగాడు అభీర్.
"ప్రపోజల్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడానికి అర్ణ కాల్ చేసింది. ఇంకా లేట్ చేయకుండా మన దగ్గర ఉన్న సాక్షాదారాలు హోమ్ మినిస్టర్ గారికి ఇచ్చి వాళ్ళని చట్టపరంగానే శిక్షిద్దాము వాళ్లు చేసిన తప్పు మళ్ళీ మీరు చేయకండి." అని చెప్పింది వసుంధర.
"సరే మేడం! కాసేపట్లో మేము కూడా అక్కడే ఉంటాము అందరం కలిసి హోం మినిస్టర్ గారి దగ్గరికి వెళదాము." అని చెప్పాడు అభీర్.
"సరే! నేను ఇపుడే ఇంటికి వచ్చాను త్వరగా రండి." అని చెప్పి ఫోన్ పెట్టేసింది వసుంధర.
ఫోన్ పెట్టేసి రాజన్, బైరి వైపు చూసి "మనవాళ్లందరినీ అడవికి బయలుదేరమనండి హోమ్ మినిస్టర్ గారిని కలిసిన తర్వాత మనం కూడా అడవికి వెళ్లి పంచరత్నాలు అమ్మవారి పాదాల దగ్గర ప్రతిష్టిద్దాము." అని చెప్పాడు అభీర్.
"పుష్కరకాలం తర్వాత జరుగుతున్న అమ్మవారి జాతర చాలా ఘనంగా చేయాలి." అని చెప్పింది రియా.
"మనం చేసిన పనికి పూర్వీకుల ఆత్మలు శాంతిస్తాయో లేదో నాకు తెలియదు కానీ తప్పు చేసినా వాళ్ళ మనసులో పశ్చాతాపాన్ని తీసుకువచ్చి శిక్షపడేటట్లు చేయబోతున్నాము ఇంక మనవాళ్ళ అందరి గుండెల్లో భారం దిగి ప్రశాంతంగా జీవిస్తారు." అని చెప్పాడు అభీర్.
అంతలో ఫోన్ రింగ్ అవ్వడం చూసి "వరదరాజులు కాల్ చేస్తున్నాడు." అని చెప్పాడు బైరి.
ఫోన్ తీసుకునే లిఫ్ట్ చేసి "చెప్పు వరదరాజులు?" అని అడిగాడు అభీర్.
"నంద గెస్ట్ హౌస్ దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చారు వాళ్ళని చూస్తే ఈ దేశం వాళ్ళ లాగా లేరు ఏవో పేపర్స్ కావాలని గట్టిగా అడుగుతున్నారు, మమ్మల్ని అక్కడి నుంచి పంపించేశారు ఈ విషయం నీకు చెప్పాలి అనిపించింది కాల్ చేశాను." అని చెప్పాడు వరదరాజులు.
"సరే!" అని ఫోన్ పెట్టేసి కాసేపు ఆలోచించి బైరి వాళ్ళ వైపు చూసి "మనం అర్జెంటుగా వెళ్లాలి పదండి." అని హడావుడిగా కారులో వెళుతూ నారప్ప కి కాల్ చేశాడు అభీర్.
ఫోన్ లిఫ్ట్ చేసి "నాయకుడా చెప్పండి?" అని అడిగాడు నారప్ప.
"ఆ ఇంటి దగ్గర ఎవరు ఉండకూడదు అందరిని సేఫ్గా ఏక్కడికైనా తీసుకువేళ్ళు మేము దారిలో ఉన్నాము కాసేపట్లో అక్కడే ఉంటాము." అని చెప్పాడు అభీర్.
"సరే నాయకుడా?" అని చెప్పి ఫోన్ పెట్టేసి అప్పుడే ఇంటికి వచ్చిన వసుంధర వైపు చూసి "మేడం! మనం అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్లాలి." అని చెప్పాడు నారప్ప.
"ఏమైంది? అంత కంగారు పడుతున్నావు ఎందుకు?" అని అనుమానంగా అడిగింది వసుంధర.
"వదిన! అర్ణ ఇచ్చిన స్వీట్ బాక్స్ లో నుంచి పొగ వస్తుంది." అని చెప్పి స్పృహ తప్పి పడిపోయింది నీలమ్.
ఆ మాట చెప్పి స్పృహ తప్పిన నీలమ్ ని చూసి పరుగున వస్తున్న జాజి తలలో బుల్లెట్ దిగడంతో షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయింది వసుంధర.
****************
ఆ మాట విని "అయితే ఇప్పుడు వసుందర గారి ఇంటి దగ్గర ఏం జరుగుతుంది?" అని కంగారుగా చూస్తూ అడిగింది ఆశ.
"ఆ విషయాలు తెలుసుకుంటూ ఇక్కడ కూర్చుంటే మనం మిగలము వెళ్లడానికి బుల్లెట్ ప్రూఫ్ వ్యాన్ రెడీగా ఉంది. దీంట్లో వెళితే మన సిగ్నల్ కూడా ఎవరు ట్రేస్ చేయలేరు మిగతా విషయాలు దారిలో మాట్లాడుకుందామా? " అని చెప్పాడు ముకుల్.
ఆశ దగ్గరికి వెళ్లి "ముందు పద ఈ దేశం నుంచి బయట పడ్డ తర్వాత తీరికగా ఆలోచించొచ్చు!" అని చెప్పాడు రఘురామ్.
ఆ మాట విని అక్కడికి వచ్చిన బస్సు ఎక్కి "మనం ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి మళ్ళీ అడవిలోకి వెళ్లడం ఎందుకు?" అని డౌట్ గా అడిగింది ఆశ.
"ముందు లోపలికి వెళ్లి కూర్చో నీకు అన్ని వివరంగా చెబుతాను." అని చెప్పి అక్కడ ఉన్న సాధు వైపు చూసి "నీకు నీ గ్యాంగ్ కి ఎప్పుడు చూడనంత డబ్బు ట్రాన్స్ఫర్ చేశాను మీరు చేయవలసిన పని గుర్తుంది కదా!" అని చెప్పాడు ముకుల్.
"ఎస్ సార్! మీరు క్షేమంగా వెళ్ళండి ఇక్కడ అంతా మీరు చెప్పినట్లు జరుగుతుంది." అని చెప్పాడు సాధు.
ముందు వెహికల్స్ లో మిసైల్, నెల్సన్ మనుషులు స్టార్ట్ అవ్వగానే వెనకాలే బుల్లెట్ ప్రూఫ్ వ్యాన్ లో ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి బయలుదేరడు ముకుల్.
"మావయ్య గారు ఇప్పుడు మనం మళ్లీ అడవికి ఎందుకు?" అని నెమ్మదిగా అడిగాడు రఘురామ్.
"మనం అడవి నుంచి బోర్డర్ దాటి పాకిస్తాన్ వైపు వెళ్ళిపోతున్నాము మనల్ని క్షేమంగా తీసుకురావడానికి రెండు టెర్రరిస్టు గ్రూపులో ఆల్రెడీ అక్కడికి ఎంటర్ అవుతున్నాయి." అని చెప్పాడు ముకుల్.
"అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కనబడితే మిలటరీ రంగంలోకి దిగుతుంది." అని కంగారుగా చెప్పాడు మోహిత్.
"ఆ అడవి ప్రాంతంలో ఉన్న కొండలు మొత్తం అరవాళి పర్వతాలు వాటిలో కొంత భాగం పాకిస్తాన్ లో ఉంటుంది కొంత భాగం ఇండియాలో ఉంటుంది ఆ కొండల్లో రెండు దేశాలను కలిపే సొరంగ మార్గాలు కూడా ఉన్నాయి.
అక్కడ దొరికిన నిధిని అడవి బయటకు తీసుకురాకుండా అటు నుంచి అటే తీసుకు వెళ్లడానికి తల్వార్ ఒక రూట్ తెలుసుకున్నాడు ఇప్పుడు అటువైపు నుంచి టెర్రరిస్టులు వస్తున్నారు.
మనం కూడా అటువైపు నుంచి వెళ్ళిపోతున్నాము, ఈ విషయం మిలటరీ తెలుసుకునేలోపు మన దేశం దాటిపోతాము." అని చెప్పింది అర్ణ.
ఆ మాట విని "నువ్వు, మిథున్, వాసుకి గదిలో కూర్చుని మ్యాప్ లో చూసి మాట్లాడుకుంటుంది ఈ రూట్ గురించేనా?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు రఘురామ్.
"ఎస్! అప్పుడు నిధిని అభీర్ సేన కంటపడకుండా తీసుకువెళ్లడానికి చూశాము కానీ ఇప్పుడు అది మనం వెళ్లడానికి ఉపయోగపడుతుంది." అని చెప్పింది అర్ణ.
"ఒకవేళ అప్పటికీ ఆర్మీ ఎంటర్ అయితే మనల్ని సేవ్ చేసుకోవడానికి రాజస్థాన్ మినిస్టర్ ఫారుక్ ని ఉపయోగించుకుంటాము, వాడి ప్రాణాలు కాపాడడం కోసం మిలిటరీ ఆలోచించే లోపు మనం ఎస్కేప్ అయిపోతాము అప్పుడు ఇదంతా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనుకుంటారు మన మీదే ఎవరికి డౌట్ రాదు." అని చెప్పాడు అభిజిత్.
ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "మీరు టెర్రరిస్టులు కన్నా ప్రమాదకరంగా ఉన్నారు ఏదో విధంగా ప్రాణాలతో బయటపడేయండి." అని చెప్పాడు రఘురామ్.
"ఓకే మీ ప్లాన్ బానే ఉంది." అని బ్యాగ్ లో నుంచి వాచెస్ తీసి "ఇవి అందరూ పెట్టుకోండి మనతో ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వండి." అని చెప్పింది ఆశ.
"వాచ్ వైపు చూస్తూ ఎందుకు ఇది?" అని డౌట్ గా అడిగింది అర్ణ.
"అభీర్ తో డీల్ కుదిరితే కొండల దగ్గరికి వెళ్ళినప్పుడు జంతువులు బారిన పడకుండా ఉండడం కోసం తెప్పించాను, వీటిని అమెజాన్ ఫారెస్ట్ రైడింగ్ కి వెళ్లే వాళ్ళు సేఫ్టీ కోసం పెట్టుకుంటారు.
మనిషి చూసినట్లు జంతువు చూడలేదు వాటికీ ఏ వస్తువైనా మనిషి అయిన ఎక్స్ రే తీసినప్పుడు ఏ విధంగా కనబడుతుందో ఆ విధంగా కనబడుతుంది. కాబట్టి అవి వాసన చూసి ఎదుట ఉన్నది మనిషా, జంతువా, చెట్ట అనేది తెలుసుకుంటాయి.
ఈ వాచ్ లో ఉన్న టెక్నాలజీ వల్ల ఏ జంతువు మన స్మెల్ కనిపెట్టలేదు ఒక చెట్టు పుట్ట అనుకుంటుంది కాబట్టి ఎటాక్ చెయ్యవు." అని చెప్పింది ఆశ.
ఆ వాచ్ తీసుకుని పెట్టుకుంటూ "నా మనవరాలివి అనిపించవు శభాష్!" అని సంతోషంగా చెప్పాడు ముకుల్.
'బ్లడ్ అదే కదా చావు తెలివితేటలు ఎక్కడికి పోతాయి మనమే పిచ్చోళ్ళము.' అనుకున్నడు రఘురామ్.
అర్ణ వైపు చూస్తూ "అక్కడ ఫారెస్ట్ లో ఉన్న మన వాళ్ళ పొజిషన్ ఏమిటి? నిర్మల్ ఏమైనా కాల్ చేశాడా?" అని అడిగాడు ముకుల్.
"తాతయ్య! నిర్మల్ కి విషయం అర్థమైయేటట్లు మెసేజ్ పంపించాను మనం వెళ్లే వరకు అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా తను మేనేజ్ చేస్తాడు." అని చెప్పింది అర్ణ.
***************
అడవిలో టెంట్ లో ఉన్న బెడ్ మీద రెస్ట్ తీసుకుంటూ టెన్షన్ గా ఉన్న ప్రమోద్ వైపు చూసి "మనవాళ్ళందరూ ఇక్కడికి వస్తారు రిలాక్స్ గా ఉండు." అని చెప్పాడు నిర్మల్.
"నా టెన్షన్ అందుకు కాదు వాసుకి వాళ్ళు నిధి కోసం వెతుకుతున్నారు ఇప్పటివరకు ఏమీ దొరకలేదు, ఆ ఫారుక్ తన మనుషులతో కలిసి దొరికిన రాళ్లు దొరికినట్లు సంచులు నింపుతున్నాడు మనమే ఖాళీగా చూస్తూ కూర్చున్నాము." అని చెప్పాడు ప్రమోద్.
"నీకు ఒక విషయం చెప్పనా? ఇటువంటి పనులు చేసేటప్పుడు కష్టపడిన వాడికి ఎప్పుడు సుఖం దక్కదు బుర్రతో ఆలోచించిన వాడికి సుఖం దక్కుతుంది.
అక్కడ వాళ్లు కష్టపడుతున్నారు కదా మనం సుఖపడదాము." అని నవ్వుతూ అక్కడ ఉన్న కేశవ్ మనుషుల వైపు చూసి "నాకు వాళ్ల మీద డౌట్ గా ఉంది ఒక కంట కనిపెడుతూ ఉండు." అని చెప్పాడు నిర్మల్.
"అది సరే! మనవాళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వస్తున్నారు?" అని డౌట్ గా అడిగాడు ప్రమోద్.
ఆ మాటకి కేశవ్ వాళ్ళకి వినపడేటట్లు మాట్లాడుతూ "అభీర్ తో డీల్ ఓకే అయింది తప్పు జరిగిన ప్లేస్ లోనే క్షమాపణలు చెప్పడానికి ఇక్కడకి వస్తున్నారు ఇంకా ఈ గొడవలు మొత్తం క్లోజ్ అవుతాయి." అని చెప్పాడు నిర్మల్.
ఆ మాట వినపడిన ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా అక్కడ జరిగే పని వైపు చూస్తూ ఉన్నాడు కేశవ్.
*************
సాయంత్రం కోర్టు దగ్గరనుంచి ఇంటికి బయలుదేరుతూ ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "అర్ణ టెల్ మీ?" అని అడిగింది వసుంధర.
"మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాము మేము చెప్పిన విషయం గురించి అభీర్ ఏమన్నాడు?" అని అడిగింది అర్ణ.
"నువ్వు చెప్పిన ప్రపోజల్ అభీర్ కి చెప్పాను తన వాళ్ళ అందరితో మాట్లాడి ఏ విషయం చెబుతాను అన్నాడు నాకు ఇంకా కాల్ రాలేదు రాగానే నీకు కాల్ చేస్తాను." అని చెప్పింది వసుంధర.
"అభీర్ డిసిషన్ ఏదైనా సరే ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాము." అని చెప్పింది అర్ణ.
"మీరు అభీర్ గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు తను కరెక్ట్ డిసిషన్ తీసుకుంటాడు నేను ఇంటికి వెళుతున్నాను ఒకసారి మాట్లాడి నీకు కాల్ చేస్తాను." అని చెప్పింది వసుంధర.
"ఓకే మేడం!' అని ఫోన్ పెట్టేసి వెంటనే నాదల్ కి కాల్ చేసి "వసుంధర ఇంటికి బయలుదేరింది మీరు రెడీ అవ్వండి గెస్ట్ హౌస్ లో మేము లేని విషయం ఎట్టి పరిస్థితుల్లో బయటికి తెలియకూడదు." అని చెప్పింది అర్ణ.
"ఓకే మేడం!" అని ఫోన్ పెట్టేసి ధీరజ్, సాదువైపు చూసి "రెడీ అవ్వండి." అని చేప్పి వరదరాజులకి కాల్ చేశాడు నాదేల్.
*************
ఇంటిదగ్గర తన వాళ్లతో అర్ణ చెప్పిన ప్రపోజల్ గురించి మాట్లాడుతూ ఉన్న అభీర్ దగ్గరికి వచ్చి "వసుంధర మేడం కాల్ చేస్తున్నారు." అని ఫోన్ ఇచ్చింది మిత్ర.
ఫోన్ తీసుకుని "నమస్తే మేడం చెప్పండి?" అని అడిగాడు అభీర్.
"ప్రపోజల్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడానికి అర్ణ కాల్ చేసింది. ఇంకా లేట్ చేయకుండా మన దగ్గర ఉన్న సాక్షాదారాలు హోమ్ మినిస్టర్ గారికి ఇచ్చి వాళ్ళని చట్టపరంగానే శిక్షిద్దాము వాళ్లు చేసిన తప్పు మళ్ళీ మీరు చేయకండి." అని చెప్పింది వసుంధర.
"సరే మేడం! కాసేపట్లో మేము కూడా అక్కడే ఉంటాము అందరం కలిసి హోం మినిస్టర్ గారి దగ్గరికి వెళదాము." అని చెప్పాడు అభీర్.
"సరే! నేను ఇపుడే ఇంటికి వచ్చాను త్వరగా రండి." అని చెప్పి ఫోన్ పెట్టేసింది వసుంధర.
ఫోన్ పెట్టేసి రాజన్, బైరి వైపు చూసి "మనవాళ్లందరినీ అడవికి బయలుదేరమనండి హోమ్ మినిస్టర్ గారిని కలిసిన తర్వాత మనం కూడా అడవికి వెళ్లి పంచరత్నాలు అమ్మవారి పాదాల దగ్గర ప్రతిష్టిద్దాము." అని చెప్పాడు అభీర్.
"పుష్కరకాలం తర్వాత జరుగుతున్న అమ్మవారి జాతర చాలా ఘనంగా చేయాలి." అని చెప్పింది రియా.
"మనం చేసిన పనికి పూర్వీకుల ఆత్మలు శాంతిస్తాయో లేదో నాకు తెలియదు కానీ తప్పు చేసినా వాళ్ళ మనసులో పశ్చాతాపాన్ని తీసుకువచ్చి శిక్షపడేటట్లు చేయబోతున్నాము ఇంక మనవాళ్ళ అందరి గుండెల్లో భారం దిగి ప్రశాంతంగా జీవిస్తారు." అని చెప్పాడు అభీర్.
అంతలో ఫోన్ రింగ్ అవ్వడం చూసి "వరదరాజులు కాల్ చేస్తున్నాడు." అని చెప్పాడు బైరి.
ఫోన్ తీసుకునే లిఫ్ట్ చేసి "చెప్పు వరదరాజులు?" అని అడిగాడు అభీర్.
"నంద గెస్ట్ హౌస్ దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చారు వాళ్ళని చూస్తే ఈ దేశం వాళ్ళ లాగా లేరు ఏవో పేపర్స్ కావాలని గట్టిగా అడుగుతున్నారు, మమ్మల్ని అక్కడి నుంచి పంపించేశారు ఈ విషయం నీకు చెప్పాలి అనిపించింది కాల్ చేశాను." అని చెప్పాడు వరదరాజులు.
"సరే!" అని ఫోన్ పెట్టేసి కాసేపు ఆలోచించి బైరి వాళ్ళ వైపు చూసి "మనం అర్జెంటుగా వెళ్లాలి పదండి." అని హడావుడిగా కారులో వెళుతూ నారప్ప కి కాల్ చేశాడు అభీర్.
ఫోన్ లిఫ్ట్ చేసి "నాయకుడా చెప్పండి?" అని అడిగాడు నారప్ప.
"ఆ ఇంటి దగ్గర ఎవరు ఉండకూడదు అందరిని సేఫ్గా ఏక్కడికైనా తీసుకువేళ్ళు మేము దారిలో ఉన్నాము కాసేపట్లో అక్కడే ఉంటాము." అని చెప్పాడు అభీర్.
"సరే నాయకుడా?" అని చెప్పి ఫోన్ పెట్టేసి అప్పుడే ఇంటికి వచ్చిన వసుంధర వైపు చూసి "మేడం! మనం అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్లాలి." అని చెప్పాడు నారప్ప.
"ఏమైంది? అంత కంగారు పడుతున్నావు ఎందుకు?" అని అనుమానంగా అడిగింది వసుంధర.
"వదిన! అర్ణ ఇచ్చిన స్వీట్ బాక్స్ లో నుంచి పొగ వస్తుంది." అని చెప్పి స్పృహ తప్పి పడిపోయింది నీలమ్.
ఆ మాట చెప్పి స్పృహ తప్పిన నీలమ్ ని చూసి పరుగున వస్తున్న జాజి తలలో బుల్లెట్ దిగడంతో షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయింది వసుంధర.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)