25-02-2026, 09:08 AM
ఎపిసోడ్ 95
క్షమాపణలు చెప్పాలన్న విషయంలో బాధపడుతున్న తన కూతుర్లను చూసి అక్కడ ఉన్న నాదల్, ధిరాజ్ లను చూపించి అభీర్ ని చంపాలన కసితో ఉన్న వాళ్ళ పని వాళ్ళు చేస్తారు మన పని మనం చేస్తాము అని చెప్పాడు ముకుల్.
***************
ఆ మాట విని కంగారుగా చూస్తూ "తాతయ్య! మళ్ళీ ఏదైనా తప్పు చేస్తున్నారా?" అని అడిగింది ఆశ.
"మనం ఎటువంటి తప్పు చేయడం లేదు అంత కరెక్ట్ గానే చేస్తున్నాము అన్నమాట ప్రకారం అడవికి వెళ్లి అభీర్ కి వాడి మనుషులకి క్షమాపణ చెప్పి లండన్ వెళ్లిపోదము." అని చెప్పింది అర్ణ.
"సరే! మళ్లీ మీరు ఏదైనా తప్పు చేస్తే క్షమాపణ అడిగే అర్హత కూడా మనకి ఉండదు." అని చెప్పి లోపలకి వెళ్ళింది ఆశ.
ముకుల్ దగ్గరకు వెళ్లి "అయ్యా! ఇంక మేము బయలుదేరాతాము." అని అడిగాడు వరదరాజులు.
"మాతోపాటు అడవికి రండి మేము లండన్ వెళ్ళిన తర్వాత అభీర్ తో డీల్ చేసుకోండి." అని చెప్పాడు ముకుల్.
"నేను ఏదో చిల్లర రాజకీయాలు చేసుకునేవాడిని ఈ వ్యవహారం చాలా పెద్దగా ఉంది సైలెంట్ గా ఉండడం మంచిది అనిపిస్తుంది." అని చెప్పాడు వరదరాజులు.
"ఒక్కసారి తల దూర్చిన తర్వాత బయటికి వెళ్ళాలి అంటే తల ఉండదు మా వెనకాల నడవడమే లేకపోతే భవిష్యత్తు ఉండదు." అని చెప్పాడు అభిజిత్.
"సార్" ఈ విషయం బయటికి తెలిసింది అంటే డబ్బు మాట పక్కన పెట్టండి ప్రాణాలు కూడా మిగలవు." అని చెప్పాడు తంబీయర్.
ప్రవీణ్ మిశ్ర వైపు చూసి "మీరిద్దరూ నా ఆస్తి అమ్మితే వచ్చే కమిషన్ కోసం కక్కుర్తి పడ్డారు అని నాకు తెలుసు! ఈ విషయంలో నేను చెప్పినట్లు చేయండి ఇండియాలో ఉన్న ఆస్తి మొత్తం మీ ఇద్దరి పేరు మీద రాసి ఇస్తాను బాగా ఆలోచించుకోండి." అని చెప్పాడు ముకుల్.
ఆ మాటకి ఆశగా చూస్తున్న వాళ్ళ వైపు చూసి "ఈ అవకాశం మళ్ళీ రాదు మీరు చేయవలసింది ఒక చిన్న సహాయం మాత్రమే!" అని చెప్పింది అర్ణ.
నలుగురు పక్కకి వెళ్లి కాసేపు మాట్లాడుకుని వచ్చి "ఈ పని చేయడానికి మేము రెడీ." అని చెప్పాడు వరదరాజులు.
ఆ మాటకి నవ్వుతూ "అభిజిత్ చూసావా డబ్బు ఎటువంటి పని అయినా చేయిస్తుంది." అని చెప్పాడు ముకుల్.
అర్ణ దగ్గర కాగితాలు తీసుకుని అక్కడినుంచి బయటికి వెళుతూ రఘురామ్ వైపు చూసి "నువ్వు సడన్గా ప్లేట్ మార్చడం మాకు మంచిదే అయింది." అని చెప్పాడు వరదరాజులు.
రఘురామ్ వైపు చూసి "బాబాయ్ నువ్వు చెప్పావని నేను కూడా ప్లేట్ మార్చాను సడన్ గా నీకు ఏమైంది?" అని అడిగాడు మోహిత్.
"మీ తాత ముక్కోడే గాని మహానుభావుడు తేడా వస్తే అల్లుడు అని కూడా చూడని నీచుడు అని తెలుసు, కానీ పరమరీచుడు అని ఇప్పుడే అర్థమైంది. కాసేపు వెయిట్ చెయ్ అన్ని విషయాలు తెలుస్తాయి." అని చెప్పాడు రఘురామ్.
గేట్ బయటకు వెళుతున్న వరదరాజులు వాళ్ళ కారు వైపు చూసి "ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడికి రండి." అని పిలిచాడు ముకుల్.
ఆ మాట విని ఆశ ని కూడా పిలిచి "మీ తాతయ్య అందరకి ఏదో గీతోఉపదేశం చేస్తున్నాడు విందాము పద!" అని చెప్పాడు రఘురామ్.
అక్కడికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ వైపు చూసి "నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మనం అందరం ఇప్పుడు రాజస్థాన్ లో ఉన్న బేరా అడవికి బయలుదేరుతున్నము." అని చెప్పాడు ముకుల్.
"మన ప్రపోజల్ ఒప్పుకున్నట్టు అటువైపు నుంచి ఏ కాల్ రాలేదు కదా!" అని అడిగింది ఆశ.
"మనం ముందుగానే అడవికి వెళ్లేది అభీర్ కి క్షమాపణలు చెప్పడానికి కాదు ఇండియా నుంచి వెళ్లిపోవడానికి!" అని చెప్పాడు అభిజిత్.
ఆ మాట విని "ఇండియా నుంచి వెళ్లడానికి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాలి కానీ అడవికి వెళ్లడం ఎందుకు?" అని డౌట్ గా అడిగాడు రఘురామ్.
"నేను అభీర్ ఒక అడవి మనిషి తన వాళ్ళ చావుకి ప్రతీకారం తీర్చుకుంటున్నాడు ఆవేశంలో ఎక్కడో ఒకచోట మనకి దొరుకుతాడు అనుకుని చాలా తక్కువ అంచనా వేశాను.
కానీ వాడు మనఫ్యామిలీ మీద మాత్రమే కాకుండా మన ఆస్తుల మీద కూడా గురి పెట్టాడు రెండు రోజులు క్రితం మీరు డిల్ మాట్లాడాలి అనుకున్న బైరితో కలసి వసుంధర సెంట్రల్ హోమ్ మినిస్టర్ ని కలిసింది." అని చెప్పాడు ముకుల్.
"కలిస్తే కలవనివ్వండి దానికి మనం భయపడాల్సిన అవసరం ఏముంది. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏ మనల్ని సేఫ్గా ఇక్కడ నుంచి పంపుతుంది." అని చెప్పింది ఆశ.
"అభీర్ మన ఆస్తులు మీద గురీ పెట్టడమే కాకుండా నంద గ్రూప్ పునాదులు ఎలా నిర్మించామో కూడా తెలుసుకున్నాడు." అని చెప్పాడు ముకుల్.
"మీరు చెప్పింది ఏమిటో నాకు అర్థం కాలేదు." అని డౌట్ గా అడిగాడు విష్ణు.
"నాకు 25 సంవత్సరాలు ఉన్నప్పుడు అభిజిత్ తండ్రి తో కలిసి ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేసి వ్యాపారం మొదలు పెట్టాను కానీ దాంట్లో మేము నష్టాలు చవిచూసాము అప్పుడే మాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యి ఒక ఆఫర్ ఇచ్చాడు.
టెర్రరిస్టులకి సపోర్ట్ గా ఉండే దేశాలు, కొంతమంది వ్యక్తులు మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఆ డబ్బు ప్రపంచంలో ఏ టెర్రరిస్ట్ గ్రూప్ కి అవసరమైన మన కంపెనీ నుంచి వెళుతుంది.
మన ఎకౌంట్లో పడిన డబ్బులో 30% మనకి వస్తుంది దానికోసం అన్ని దేశాలలో మన వ్యాపారాలు మొదలుపెట్టాము రాజకీయ అండ కోసం ఒక పార్టీ పెట్టి అభిజిత్ తండ్రిని ఒక నాయకుడుగా నిలబెట్టాను.
ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ బిజినెస్ మానేయాలి అనుకున్నాము కానీ ఈ ఊబిలోకి ఒక్కసారి వెళ్లడమే కానీ బయటికి రావడం ఉండదు అందుకే ఆ బిజినెస్ ఇప్పటికే నేనే చూసుకుంటూ మిమ్మల్ని దూరంగా ఉంచాను.
ఈ విషయం అభీర్ కనిపెట్టి వసుంధరని హోమ్ మినిస్టర్ దగ్గరికి పంపించాడు ఇప్పుడు వాళ్లు పక్క ఆధారాలతో రెండు రోజుల్లో మళ్ళీ హోమ్ మినిస్టర్ ని కలవబోతున్నారు." అని చెప్పాడు ముకుల్.
"ఈ వ్యవహారం మొత్తం బయటికి వచ్చింది అంటే మన పాస్పోర్ట్ బ్లాక్ చేసి కస్టడీలోకి తీసుకుని విదేశాలలో ఉన్న మన ఆస్తులు మొత్తం సీజ్ చేయిస్తారు అప్పుడు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా బయట పెట్టలేము." అని చెప్పాడు అభిజిత్.
"అవునా? ఇప్పుడు అ ప్రూవ్స్ అభీర్ చేతికి వెళ్ళయా?" అని కంగారుగా అడిగాడు రఘూరామ్.
"దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు వసుంధర దగ్గర ఉన్నాయని తెలిసింది అవి ఇండియన్ గవర్నమెంట్ చేతికి వెళ్లకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి." అని చెప్పాడు ముకుల్.
"బ్లాక్ మనీ ఉన్న వాళ్ళందరూ మన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకున్నాను కానీ ఈ విషయం మాకే తెలియదు వాళ్ళు ఎలా కనిపెట్టారు?" అని డౌట్ గా అడిగాడు మోహిత్.
"అసలు" ఈ విషయం అభీర్ కి ఎలా తెలిసింది? వాళ్లు ఆధారాలు సేకరిస్తున్నారని మీకు ఎవరు చెప్పారు? " అని అనుమానంగా అడిగింది అర్ణ
"ఈ విషయం గురించి వివరంగా నాదల్, ధీరజ్ లు చెబుతారు వినండి." అని ఇద్దరి వైపు చూశాడు ముకుల్.
"ఈ బిజినెస్ కి సంబంధించి అన్ని లావాదేవీలు మిథున్ గారితో కలిసి మేమే చూసుకుంటున్నాము మన కంపెనీకి ఎవరు పండింగ్ ఇస్తారు ఆ డబ్బు ఎవరికి వెళ్ళాలి అనేది మాకు మాత్రమే తెలుస్తుంది. అదంతా ఇండియాలో ఉన్న కంపెనీ పేరు మీదే లావాదేవీలు జరుగుతాయి అందుకే నంద గ్రూపులో అన్ని దేశాల కన్నా ఇండియాలో ఉన్న కంపెనీకి లాభాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
అభీర్ జైల్లో ఉన్న తన మనుషుల ఐదుగురికి ఎప్పుడు టచ్ లోనే ఉన్నాడు మీ గురించి పూర్తి వివరాలు కోసం రాము అనే ఒక వంటవాడని మీ దగ్గరికి చేర్చరు అతని ద్వారా మీ ఫ్యామిలీ మెంబెర్స్ డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ల మనుషులు టచ్ లోకి వెళ్లడం మొదలుపెట్టారు.
ఐదుగురులో రాజన్ అనే ఒక వ్యక్తి ప్రతాప్ మిశ్రా గారికి పరిచయం అయ్యి ఇండియాలో ఉన్న మీ ఆస్తులు మీద ఆశ పుట్టించాడు. ప్రతాప్ మిశ్రా గారు అర్ణ మేడంకి ఈ విషయం చెప్పి ఆవిడ పర్మిషన్ తోనే ఇండియాలో ఉన్న మీ ఆస్తుల చిట్టా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బయటకు తీసి లాయర్ హిరణ్య కి, మిచల్ కి డబ్బులు వెళుతున్న విషయం చెప్పారు.
అప్పుడు అర్ణ మేడం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోమని ఆ డబ్బులు ఎందుకు వెళ్ళయో ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏమిటో తెలుసుకోమని చెప్పారు.
అప్పుడే రాజన్ చేతికి ఇండియాలో ఉన్న ఆస్తుల వివరాలు బ్యాంక్ డీటెయిల్స్ వచ్చాయి మిమ్మల్ని ఫైనాన్సియల్ గా దెబ్బతీయడం కోసం రాజన్ దగ్గర ఉన్న డీటెయిల్స్ తెప్పించుకుని అభీర్ చూడడం మొదలుపెట్టాడు.
వేరువేరు దేశాల నుంచి మీకు ఫండింగ్ వస్తున్న విషయం మీ బ్యాంక్ అకౌంట్ లో భారీ మొత్తంలో డబ్బు పడ్డ పది రోజులు తర్వాత ఫండింగ్ చేసినా దేశంలో అల్లర్లు జరగడం బ్లాస్ట్ లు జరగడం తెలుసుకున్నాడు.
అదే విషయాన్ని వసుంధర ద్వారా హోమ్ మినిస్టర్ గారికి తెలియజేశారు ఇండియాలో ఉన్న మీ కంపెనీలోకి ఎక్కడెక్కడ నుంచి డబ్బు వచ్చింది ఆ డబ్బు ఎక్కడకి వెళ్ళింది అనే విషయం మీద ఇండియన్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టింది.
ఆ విషయం తెలుసుకున్న మిథున్ గారు మమ్మల్ని ఎలర్ట్ చేశారు అన్ని వివరాలు ఒక బ్యాగ్ లో పెట్టి ఇక్కడికి పంపించాము ఆరోజు ఇక్కడికి వచ్చిన వీరభద్రం ఆయన తలతో పాటు ఎవిడెన్స్ ఉన్న బ్యాగ్ కూడా తీసుకువెళ్లిపోయాడు.
ఆ బ్యాగ్ ఇప్పుడు వసుంధర దగ్గర ఉంది. మన కంపెనీలో ఏ దేశాల వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది. మిగిలిన డబ్బు నంద గ్రూపులో ఉన్న ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి." అని చెప్పాడు నాదేల్.
ఆ మాట విని షాక్ అయి చూస్తూ ఆ వీరభద్రం గాడు "మిధున్ తల పట్టుకుపోయాడు అనుకున్నాను దాంతో పాటు మన తలలు కూడా తీసుకువెళ్లిపోయాడా?" అని కంగారుగా చెప్పాడు రఘురామ్.
"అంటే! మన సీక్రెట్ మన చేతుల మీదగానే వాడి చేతిలో పెట్టామా?" అని టెన్షన్ గా చూస్తూ చెప్పింది అర్ణ.
"మరి ఇప్పుడు మనం ఇండియా వదిలి పారిపోయిన ఎవిడెన్స్ లు వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా అవి కచ్చితంగా గవర్నమెంట్ కి చేరుతాయి మనం ఎక్కడ ఉన్నా సరే వదిలిపెట్టరు." అని భయంగా చూస్తూ చెప్పాడు విష్ణు.
"అందుకే కదా అభీర్ తో రాజి ప్రపోజల్ పెట్టి మీతో వసుంధర ఇంటికి స్వీట్ ప్యాకెట్స్ పంపించను, ఆ విషయంలో మన మీద అనుమానం రాకూడదు అని ఇండియాలో ఉన్న ఆస్తి ఆశ చూపి వరదరాజులు వాళ్ళని కూడా అక్కడికే పంపించాను." అని చెప్పాడు ముకుల్.
"అవునా?" ఇప్పుడు వసుంధర ఇంటి దగ్గర ఏం జరుగుతుంది? " అని అనుమానంగా అడిగింది ఆశ.
***************
ఆ మాట విని కంగారుగా చూస్తూ "తాతయ్య! మళ్ళీ ఏదైనా తప్పు చేస్తున్నారా?" అని అడిగింది ఆశ.
"మనం ఎటువంటి తప్పు చేయడం లేదు అంత కరెక్ట్ గానే చేస్తున్నాము అన్నమాట ప్రకారం అడవికి వెళ్లి అభీర్ కి వాడి మనుషులకి క్షమాపణ చెప్పి లండన్ వెళ్లిపోదము." అని చెప్పింది అర్ణ.
"సరే! మళ్లీ మీరు ఏదైనా తప్పు చేస్తే క్షమాపణ అడిగే అర్హత కూడా మనకి ఉండదు." అని చెప్పి లోపలకి వెళ్ళింది ఆశ.
ముకుల్ దగ్గరకు వెళ్లి "అయ్యా! ఇంక మేము బయలుదేరాతాము." అని అడిగాడు వరదరాజులు.
"మాతోపాటు అడవికి రండి మేము లండన్ వెళ్ళిన తర్వాత అభీర్ తో డీల్ చేసుకోండి." అని చెప్పాడు ముకుల్.
"నేను ఏదో చిల్లర రాజకీయాలు చేసుకునేవాడిని ఈ వ్యవహారం చాలా పెద్దగా ఉంది సైలెంట్ గా ఉండడం మంచిది అనిపిస్తుంది." అని చెప్పాడు వరదరాజులు.
"ఒక్కసారి తల దూర్చిన తర్వాత బయటికి వెళ్ళాలి అంటే తల ఉండదు మా వెనకాల నడవడమే లేకపోతే భవిష్యత్తు ఉండదు." అని చెప్పాడు అభిజిత్.
"సార్" ఈ విషయం బయటికి తెలిసింది అంటే డబ్బు మాట పక్కన పెట్టండి ప్రాణాలు కూడా మిగలవు." అని చెప్పాడు తంబీయర్.
ప్రవీణ్ మిశ్ర వైపు చూసి "మీరిద్దరూ నా ఆస్తి అమ్మితే వచ్చే కమిషన్ కోసం కక్కుర్తి పడ్డారు అని నాకు తెలుసు! ఈ విషయంలో నేను చెప్పినట్లు చేయండి ఇండియాలో ఉన్న ఆస్తి మొత్తం మీ ఇద్దరి పేరు మీద రాసి ఇస్తాను బాగా ఆలోచించుకోండి." అని చెప్పాడు ముకుల్.
ఆ మాటకి ఆశగా చూస్తున్న వాళ్ళ వైపు చూసి "ఈ అవకాశం మళ్ళీ రాదు మీరు చేయవలసింది ఒక చిన్న సహాయం మాత్రమే!" అని చెప్పింది అర్ణ.
నలుగురు పక్కకి వెళ్లి కాసేపు మాట్లాడుకుని వచ్చి "ఈ పని చేయడానికి మేము రెడీ." అని చెప్పాడు వరదరాజులు.
ఆ మాటకి నవ్వుతూ "అభిజిత్ చూసావా డబ్బు ఎటువంటి పని అయినా చేయిస్తుంది." అని చెప్పాడు ముకుల్.
అర్ణ దగ్గర కాగితాలు తీసుకుని అక్కడినుంచి బయటికి వెళుతూ రఘురామ్ వైపు చూసి "నువ్వు సడన్గా ప్లేట్ మార్చడం మాకు మంచిదే అయింది." అని చెప్పాడు వరదరాజులు.
రఘురామ్ వైపు చూసి "బాబాయ్ నువ్వు చెప్పావని నేను కూడా ప్లేట్ మార్చాను సడన్ గా నీకు ఏమైంది?" అని అడిగాడు మోహిత్.
"మీ తాత ముక్కోడే గాని మహానుభావుడు తేడా వస్తే అల్లుడు అని కూడా చూడని నీచుడు అని తెలుసు, కానీ పరమరీచుడు అని ఇప్పుడే అర్థమైంది. కాసేపు వెయిట్ చెయ్ అన్ని విషయాలు తెలుస్తాయి." అని చెప్పాడు రఘురామ్.
గేట్ బయటకు వెళుతున్న వరదరాజులు వాళ్ళ కారు వైపు చూసి "ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడికి రండి." అని పిలిచాడు ముకుల్.
ఆ మాట విని ఆశ ని కూడా పిలిచి "మీ తాతయ్య అందరకి ఏదో గీతోఉపదేశం చేస్తున్నాడు విందాము పద!" అని చెప్పాడు రఘురామ్.
అక్కడికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ వైపు చూసి "నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మనం అందరం ఇప్పుడు రాజస్థాన్ లో ఉన్న బేరా అడవికి బయలుదేరుతున్నము." అని చెప్పాడు ముకుల్.
"మన ప్రపోజల్ ఒప్పుకున్నట్టు అటువైపు నుంచి ఏ కాల్ రాలేదు కదా!" అని అడిగింది ఆశ.
"మనం ముందుగానే అడవికి వెళ్లేది అభీర్ కి క్షమాపణలు చెప్పడానికి కాదు ఇండియా నుంచి వెళ్లిపోవడానికి!" అని చెప్పాడు అభిజిత్.
ఆ మాట విని "ఇండియా నుంచి వెళ్లడానికి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాలి కానీ అడవికి వెళ్లడం ఎందుకు?" అని డౌట్ గా అడిగాడు రఘురామ్.
"నేను అభీర్ ఒక అడవి మనిషి తన వాళ్ళ చావుకి ప్రతీకారం తీర్చుకుంటున్నాడు ఆవేశంలో ఎక్కడో ఒకచోట మనకి దొరుకుతాడు అనుకుని చాలా తక్కువ అంచనా వేశాను.
కానీ వాడు మనఫ్యామిలీ మీద మాత్రమే కాకుండా మన ఆస్తుల మీద కూడా గురి పెట్టాడు రెండు రోజులు క్రితం మీరు డిల్ మాట్లాడాలి అనుకున్న బైరితో కలసి వసుంధర సెంట్రల్ హోమ్ మినిస్టర్ ని కలిసింది." అని చెప్పాడు ముకుల్.
"కలిస్తే కలవనివ్వండి దానికి మనం భయపడాల్సిన అవసరం ఏముంది. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏ మనల్ని సేఫ్గా ఇక్కడ నుంచి పంపుతుంది." అని చెప్పింది ఆశ.
"అభీర్ మన ఆస్తులు మీద గురీ పెట్టడమే కాకుండా నంద గ్రూప్ పునాదులు ఎలా నిర్మించామో కూడా తెలుసుకున్నాడు." అని చెప్పాడు ముకుల్.
"మీరు చెప్పింది ఏమిటో నాకు అర్థం కాలేదు." అని డౌట్ గా అడిగాడు విష్ణు.
"నాకు 25 సంవత్సరాలు ఉన్నప్పుడు అభిజిత్ తండ్రి తో కలిసి ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేసి వ్యాపారం మొదలు పెట్టాను కానీ దాంట్లో మేము నష్టాలు చవిచూసాము అప్పుడే మాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యి ఒక ఆఫర్ ఇచ్చాడు.
టెర్రరిస్టులకి సపోర్ట్ గా ఉండే దేశాలు, కొంతమంది వ్యక్తులు మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఆ డబ్బు ప్రపంచంలో ఏ టెర్రరిస్ట్ గ్రూప్ కి అవసరమైన మన కంపెనీ నుంచి వెళుతుంది.
మన ఎకౌంట్లో పడిన డబ్బులో 30% మనకి వస్తుంది దానికోసం అన్ని దేశాలలో మన వ్యాపారాలు మొదలుపెట్టాము రాజకీయ అండ కోసం ఒక పార్టీ పెట్టి అభిజిత్ తండ్రిని ఒక నాయకుడుగా నిలబెట్టాను.
ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ బిజినెస్ మానేయాలి అనుకున్నాము కానీ ఈ ఊబిలోకి ఒక్కసారి వెళ్లడమే కానీ బయటికి రావడం ఉండదు అందుకే ఆ బిజినెస్ ఇప్పటికే నేనే చూసుకుంటూ మిమ్మల్ని దూరంగా ఉంచాను.
ఈ విషయం అభీర్ కనిపెట్టి వసుంధరని హోమ్ మినిస్టర్ దగ్గరికి పంపించాడు ఇప్పుడు వాళ్లు పక్క ఆధారాలతో రెండు రోజుల్లో మళ్ళీ హోమ్ మినిస్టర్ ని కలవబోతున్నారు." అని చెప్పాడు ముకుల్.
"ఈ వ్యవహారం మొత్తం బయటికి వచ్చింది అంటే మన పాస్పోర్ట్ బ్లాక్ చేసి కస్టడీలోకి తీసుకుని విదేశాలలో ఉన్న మన ఆస్తులు మొత్తం సీజ్ చేయిస్తారు అప్పుడు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా బయట పెట్టలేము." అని చెప్పాడు అభిజిత్.
"అవునా? ఇప్పుడు అ ప్రూవ్స్ అభీర్ చేతికి వెళ్ళయా?" అని కంగారుగా అడిగాడు రఘూరామ్.
"దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు వసుంధర దగ్గర ఉన్నాయని తెలిసింది అవి ఇండియన్ గవర్నమెంట్ చేతికి వెళ్లకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి." అని చెప్పాడు ముకుల్.
"బ్లాక్ మనీ ఉన్న వాళ్ళందరూ మన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకున్నాను కానీ ఈ విషయం మాకే తెలియదు వాళ్ళు ఎలా కనిపెట్టారు?" అని డౌట్ గా అడిగాడు మోహిత్.
"అసలు" ఈ విషయం అభీర్ కి ఎలా తెలిసింది? వాళ్లు ఆధారాలు సేకరిస్తున్నారని మీకు ఎవరు చెప్పారు? " అని అనుమానంగా అడిగింది అర్ణ
"ఈ విషయం గురించి వివరంగా నాదల్, ధీరజ్ లు చెబుతారు వినండి." అని ఇద్దరి వైపు చూశాడు ముకుల్.
"ఈ బిజినెస్ కి సంబంధించి అన్ని లావాదేవీలు మిథున్ గారితో కలిసి మేమే చూసుకుంటున్నాము మన కంపెనీకి ఎవరు పండింగ్ ఇస్తారు ఆ డబ్బు ఎవరికి వెళ్ళాలి అనేది మాకు మాత్రమే తెలుస్తుంది. అదంతా ఇండియాలో ఉన్న కంపెనీ పేరు మీదే లావాదేవీలు జరుగుతాయి అందుకే నంద గ్రూపులో అన్ని దేశాల కన్నా ఇండియాలో ఉన్న కంపెనీకి లాభాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
అభీర్ జైల్లో ఉన్న తన మనుషుల ఐదుగురికి ఎప్పుడు టచ్ లోనే ఉన్నాడు మీ గురించి పూర్తి వివరాలు కోసం రాము అనే ఒక వంటవాడని మీ దగ్గరికి చేర్చరు అతని ద్వారా మీ ఫ్యామిలీ మెంబెర్స్ డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ల మనుషులు టచ్ లోకి వెళ్లడం మొదలుపెట్టారు.
ఐదుగురులో రాజన్ అనే ఒక వ్యక్తి ప్రతాప్ మిశ్రా గారికి పరిచయం అయ్యి ఇండియాలో ఉన్న మీ ఆస్తులు మీద ఆశ పుట్టించాడు. ప్రతాప్ మిశ్రా గారు అర్ణ మేడంకి ఈ విషయం చెప్పి ఆవిడ పర్మిషన్ తోనే ఇండియాలో ఉన్న మీ ఆస్తుల చిట్టా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బయటకు తీసి లాయర్ హిరణ్య కి, మిచల్ కి డబ్బులు వెళుతున్న విషయం చెప్పారు.
అప్పుడు అర్ణ మేడం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోమని ఆ డబ్బులు ఎందుకు వెళ్ళయో ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏమిటో తెలుసుకోమని చెప్పారు.
అప్పుడే రాజన్ చేతికి ఇండియాలో ఉన్న ఆస్తుల వివరాలు బ్యాంక్ డీటెయిల్స్ వచ్చాయి మిమ్మల్ని ఫైనాన్సియల్ గా దెబ్బతీయడం కోసం రాజన్ దగ్గర ఉన్న డీటెయిల్స్ తెప్పించుకుని అభీర్ చూడడం మొదలుపెట్టాడు.
వేరువేరు దేశాల నుంచి మీకు ఫండింగ్ వస్తున్న విషయం మీ బ్యాంక్ అకౌంట్ లో భారీ మొత్తంలో డబ్బు పడ్డ పది రోజులు తర్వాత ఫండింగ్ చేసినా దేశంలో అల్లర్లు జరగడం బ్లాస్ట్ లు జరగడం తెలుసుకున్నాడు.
అదే విషయాన్ని వసుంధర ద్వారా హోమ్ మినిస్టర్ గారికి తెలియజేశారు ఇండియాలో ఉన్న మీ కంపెనీలోకి ఎక్కడెక్కడ నుంచి డబ్బు వచ్చింది ఆ డబ్బు ఎక్కడకి వెళ్ళింది అనే విషయం మీద ఇండియన్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టింది.
ఆ విషయం తెలుసుకున్న మిథున్ గారు మమ్మల్ని ఎలర్ట్ చేశారు అన్ని వివరాలు ఒక బ్యాగ్ లో పెట్టి ఇక్కడికి పంపించాము ఆరోజు ఇక్కడికి వచ్చిన వీరభద్రం ఆయన తలతో పాటు ఎవిడెన్స్ ఉన్న బ్యాగ్ కూడా తీసుకువెళ్లిపోయాడు.
ఆ బ్యాగ్ ఇప్పుడు వసుంధర దగ్గర ఉంది. మన కంపెనీలో ఏ దేశాల వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది. మిగిలిన డబ్బు నంద గ్రూపులో ఉన్న ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి." అని చెప్పాడు నాదేల్.
ఆ మాట విని షాక్ అయి చూస్తూ ఆ వీరభద్రం గాడు "మిధున్ తల పట్టుకుపోయాడు అనుకున్నాను దాంతో పాటు మన తలలు కూడా తీసుకువెళ్లిపోయాడా?" అని కంగారుగా చెప్పాడు రఘురామ్.
"అంటే! మన సీక్రెట్ మన చేతుల మీదగానే వాడి చేతిలో పెట్టామా?" అని టెన్షన్ గా చూస్తూ చెప్పింది అర్ణ.
"మరి ఇప్పుడు మనం ఇండియా వదిలి పారిపోయిన ఎవిడెన్స్ లు వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా అవి కచ్చితంగా గవర్నమెంట్ కి చేరుతాయి మనం ఎక్కడ ఉన్నా సరే వదిలిపెట్టరు." అని భయంగా చూస్తూ చెప్పాడు విష్ణు.
"అందుకే కదా అభీర్ తో రాజి ప్రపోజల్ పెట్టి మీతో వసుంధర ఇంటికి స్వీట్ ప్యాకెట్స్ పంపించను, ఆ విషయంలో మన మీద అనుమానం రాకూడదు అని ఇండియాలో ఉన్న ఆస్తి ఆశ చూపి వరదరాజులు వాళ్ళని కూడా అక్కడికే పంపించాను." అని చెప్పాడు ముకుల్.
"అవునా?" ఇప్పుడు వసుంధర ఇంటి దగ్గర ఏం జరుగుతుంది? " అని అనుమానంగా అడిగింది ఆశ.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)