17-01-2026, 11:43 PM
(This post was last modified: 17-01-2026, 11:44 PM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 50
వెళుతున్న ముగ్గురిని కన్నీళ్ళతో చూస్తూ ఉంటుంది. విక్రమ్ అవిని దగ్గరకి వచ్చి భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటాడు. మౌనంగా విక్రమ్ వైపు చూస్తుంది.
పదా కాసేపు రెస్ట్ తీసుకుందువు గాని నివి రూమ్ కి తీసుకువెళ్తాడు. వెళుతున్న వాళ్ళిద్దర్నీ కుటుంబ సభ్యులందరూ మౌనంగా చూస్తూ ఉంటారు.
ఇందిరా గారు వెంటనే కోడలతో ముందు అవనికి దిష్టి తీసి తినడానికి ఏమైనా పెట్టు. ఇప్పటినుండి ఎలాంటి పరిస్థితుల్లో కూడా అవని బాధపడకుండా చూసుకోండి.
తన మనసుకి చాలా పెద్ద గాయమే అయింది. ఆ గాయానికి ముందు నా మనవడే అనుకో.. కానీ కుటుంబం విషయంలో తను ఎటువంటి ప్రేమకి నోచుకోలేదు అన్ని ప్రేమలు మనమే అందించాలి అని చెబుతారు .
మూడో రోజున అవిని తాళి మార్చే సమయం లోనే మేము దత్తత తీసుకోవాలనుకుంటున్నామని మాధవి చెబుతుంది. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మాధవి.
మీ దంపతులు ఇద్దరికీ అంగీకారం అయితే నాకు సమ్మతమే అని చెబుతారు. దానికి మాధవి సంతోషంగా మా ఇద్దరికీ అంగీకారమే అమ్మ మేము దత్తత తీసుకుంటాము అని సంతోషంగా చెబుతుంది.
గదిలోకి వెళ్ళిన తర్వాత అవనినీ మంచం మీద కూర్చోబెట్టి గట్టిగా హగ్ చేసుకుంటాడు. విక్రమ్ నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని మౌనంగా ఉండిపోతుంది.
కొంచెం సేపటికి కుదుటపడుతుంది అనుకున్నాక విక్రమ్ దూరం జరిపి ఏడ్చి ఉబ్బి ఉన్న కళ్ళ పైన ముద్దు పెట్టుకుని ఇప్పటినుండి నీ కళ్ళల్లో ఎటువంటి బాధ కనపడకూడదు.
ఈరోజు నుండి నీకు కొత్త జీవితం మొదలయ్యింది. ఆ కొత్త జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించు. ఇదే మన కుటుంబం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అర్థమవుతుందా అని మా మార్థవంగా చెబుతాడు.
మీకు నా పైన కోపం లేదా అని అడుగుతుంది. నీపైన ఎందుకో అని తిరిగి ప్రశ్నిస్తాడు. నేను వచ్చిన కుటుంబం ఎలాంటిదో అందరికీ తెలుసు.
బంధం కలుపుకున్న కుటుంబం వలన గౌరవం పెరగాలని ఎవరైనా చూస్తారు. కానీ నాతో బంధం ఏర్పడడం వలన మీకు గౌరవం దక్కలేదు కదా ... బాధగా లేదా అని అడుగుతుంది.
విక్రమ అవిని పక్కన కూర్చుని అవని చేతిని తన చేతిలోకి తీసుకుని... నువ్వు అనుకునే గౌరవం గురించి ఆలోచించే వాడిని అయితే వాళ్లందరి గుట్టు బయట పెట్టే వాడిని కాదు.
నాకు నువ్వు ముఖ్యం అనుకున్నాను ఈ బంధం ముఖ్యం అనుకున్నాను కాబట్టే అన్ని కుట్రలను ఛేదించి నిన్ను నా సొంతం చేసుకుంటున్నాను.
ఇప్పుడే చెబుతున్నాను.. నువ్వు ఇంకా ఆలోచనలో నుంచి పూర్తిగా బయటికి వచ్చేయాలి. మన శోభనం రోజు కల్లా ఫ్రెష్ గులాబీ లాగా రెడీ అయ్యి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి.
అప్పుడు కూడా నువ్వు ఇలాగే బాధపడుతూ కూర్చుంటే... ఎవరూ లేని దీవికి నిన్ను ఎత్తుకుపోయి సంవత్సరం పాటు అదే పనిలో ఉంటాను.
మళ్ళీ పిల్లలు పుట్టాకే ఇంటికి తీసుకు వస్తాను అని కొంటెగా చెబుతాడు. ఆ మాటలకి అవిని సిగ్గుపడుతూ... మిమ్మల్ని నేను డిసప్పాయింట్ చేయను అని విక్రమ్ గుండెల పైన వాలిపోతుంది.
విక్రమ్ అవిని చుట్టూ చేతులు వేసి గట్టిగా బంధించి అందంగా నవ్వేస్తాడు. ఆ నవ్వును చూసి మీ నవ్వు చాలా బాగుంటుంది అండి అని చెబుతోంది.
నా పెదవుల పైన నవ్వు ఇలాగే ఉండాలి అంటే.. నువ్వు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. ఎప్పుడూ నువ్వు నవ్వుతూ ఉండాలి.
నీ నవ్వును చూస్తే ఆటోమేటిక్గా నా పెదవుల పైన నువ్వు వస్తుంది అని అవని పెదాలు పట్టుకుని లాగుతాడు. స్ అనే సౌండ్ చేస్తూ కళ్ళని కిందకి వాల్చేస్తోంది.
తలుపు శబ్దం వినిపించి విక్రమ్ వెళ్లి తలుపు తీస్తాడు. అక్కడ లలిత గారు నిలబడి కనిపిస్తారు. రా అమ్మ అని పక్కకి తప్పుకుంటాడు.
అవని ఏం చేస్తుంది విక్రమ్ అంటూ లోపలికి వస్తారు. అత్తగారిని చూసి అవిని లేచి నిలబడుతుంది. పర్వాలేదు కూర్చో తల్లి అని చెప్పి దిష్టి తీసి ఇప్పుడే వస్తాను అని కిచెన్ లోకి వెళ్లి ఇద్దరికీ ఫుడ్ తీసుకుని వస్తారు .
ఇద్దరు భోంచేసి ఇక్కడే రెస్ట్ తీసుకోండి కానీ అడ్వాన్స్ అవ్వద్దు. నీ భర్త నీ పక్కన ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటావు అన్న నమ్మకంతో ఇద్దర్ని ఒకే చోట ఉంచుతున్నాను అని నవ్వుకుంటూ వెళ్లిపోతారు.
అత్తగారు మాటలకే అవని బుగ్గలు సిగ్గుతో చెర్రీ పళ్ళను మురిపిస్తూ ఉంటాయి. అవిని సిగ్గుని చూసి విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ ఇప్పుడు నువ్వు సిగ్గుపడుతూ ఉంటే మన ఆకలి తీరదు.
చాలా ఆకలిగా ఉంది రా అని చెప్పి కూర్చోబెట్టి తినిపిస్తాడు. తింటున్న అవని విక్రమ్ వైపే చూస్తూ ఉంటుంది.
అవని చూపులకి విక్రమ్ నీ మొగుడు అందగాడని అందరికీ తెలుసు. నన్ను తినడం మానేసి అని అన్నం తిను అని చెబుతాడు.
నా మొగుడు అందగాడని అందరికీ తెలుసు కానీ నాకే సొంతం కదా అందుకే చూసుకుంటున్నాను. మీకేమన్నా ఇబ్బందా అని గడుసుగా అడుగుతుంది.
అబ్బో అంటూ భోజనం పూర్తి చేస్తాడు. కాసేపు పడుకో. మీరు ఉంటారా అంటే.. ఇక్కడే ఉంటాను. రా అని చెప్పి విక్రమ్ పడుకుంటాడు. అవని రాగానే గుండెల మీదకి చేర్చుకుని జో కొడుతూ ఉంటాడు.
ఇలాంటి రోజు తన జీవితంలోకి వస్తుంది అన్న ఆలోచన లేని అవని ఈ సంతోషాన్ని పదిలంగా దాచుకోవాలి అని విక్రమ్ షర్ట్ ని తన గుప్పిటన గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుని పడుకుంటుంది.
అవని మనసు ఏమిటో అర్థం అయినా విక్రమ్ ఇంకా దగ్గరగా లాక్కుని నుదుటిని ముద్దు పెట్టుకుని పడుకుంటాడు.
ఒకసారి మనం గది బయటకు వెళదాము.
అందరు భోజనాలు అయిన తర్వాత నేహా ఇంకా నేను బెంగళూరు వెళ్ళిపోతాను అని చెబుతోంది. దానికి శ్రీ కంగారుపడుతూ నా పిల్ల అప్పుడే వెళ్ళిపోతే ఎలా...
నేను అసలే చాలా ప్లాన్స్ వేసుకుంటున్నాను. ఇలా వెళ్ళిపోతాను అంటే ఎలా కుదురుతుంది. ఎలా ఆపాలి అని ఆలోచిస్తూ ఉంటే...
మాధవి గారు అదేంటి నేహ వెళ్ళిపోతాను అంటున్నావు.. ఎల్లుండా దత్తత ప్రోగ్రామ్ ఉంది. అలాగే తాళి మార్చే పని ఉంది. నీ స్నేహితురాలికి ఇన్ని రోజులు అండగా నిలబడ్డావు.
మరి నిజమైన సంతోషం వచ్చినప్పుడు నువ్వు ఉండాలి కదా అని చెబుతారు. మాధవి గారి మాట కాదనలేక నేహా సరే అని చెబుతోంది.
హమ్మయ్య నా పిల్ల ఇక్కడే ఉంటుంది ఈ రెండు రోజులు అనుకుని ప్రశాంతంగా భోంచేస్తూ ఉంటాడు.
ధనుంజయ్ ఇంటికి వెళ్లిన తర్వాత ఎవరితోను మాట్లాడకుండా ఆఫీసు రూమ్ లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుంటాడు.
కొడుకుని అలా చూసినా ఆ దంపతులిద్దరూ కూడా మౌనంగా గదిలోకి వెళ్ళిపోతారు. ధనుంజయ్ రజిత ఫోటో ఎదురుగుండా నిలబడి ఉండిపోతాడు.
ఈరోజు నా కూతురు నన్ను ఎలాంటి ప్రశ్న వేసిందో తెలుసా... నీ చావు గురించి కూడా నాకు బాధ లేదు అంట.. నిన్ను చంపి వాళ్ళు ఇరుక్కున్నారు అని నేను బాధపడుతున్నాను అంట..
వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలి అని మొసలి కన్నీరు కారుస్తున్నానుఅని ఖరాఖండిగా చెప్పేసింది.
నా కన్నీళ్లు కూడా నాటకం అనుకుంటుంది. అవని మనసుని అంత దారుణంగా నేను విరిచేసానా అని రజిత ఫోటోని తడుముతూ అడుగుతూఉంటాడు.
ఆ ఫోటో మాత్రం అందంగా నవ్వుతూ ఉంటుంది కానీ తనని వెక్కిరించినట్టుగానే కనిపిస్తుంది. అది నిజమే కదా అని చెబుతున్నట్టుగా అనిపిస్తుంది.
రజిత ఫోటోని గట్టిగా పట్టుకుని నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అవని మన ప్రేమకు ప్రతిరూపం. అవిని నీ జాగ్రత్తగా చూసుకుంటుంది అన్న నమ్మకంతోనే భార్గవిని నా జీవితంలోనికి రానిచ్చాను.
కానీ నా తల్లిదండ్రులు కూతురి దృష్టిలో నేను ఒక దుర్మార్గుడు లాగా మిగిలిపోయే స్థితికి వస్తానని అనుకోలేదు.
కాసేపు అలాగా ఫోటోని పట్టుకుని ఒక నిర్ణయం తీసుకొని... ఫోటోకి ముద్దు పెట్టుకుని చిన్న నవ్వుతో గది బయటికి వస్తాడు.
తల్లిదండ్రులు గదిలోకి వెళ్లి తనకి చేయాలనుకున్న పని మొత్తం చెబుతాడు. అది విని ముందు ఆశ్చర్యపడిన.. అన్ని ఆలోచించుకునే చేస్తున్నావా ధనుంజయ్ అని అడుగుతారు. అవును అని సమాధానం చెబుతాడు.
ఒక్కసారి నీ నిర్ణయం గురించి వియ్యంకులవారితో కూడా మాట్లాడు సలహా ఇస్తారు. తప్పకుండా అమ్మ అని చెప్పి... అవని గదిలోకి వెళ్లి అక్కడే పడుకుంటారు.
సూర్యుడు గుడ్ మార్నింగ్ చెప్పాకిముందే లేచి అవని గది బయటికి వస్తుంది. అప్పుడే లలిత, మాధవి కూడ వస్తారు.
అరె అప్పుడే లేచావు ఏందుకు... కొంచెం సేపు పడుకోపోయావా.... నాకు తొందరగా లేచే అలవాటు అత్తయ్య అని చెప్పే లలిత గారితో కలిసి పూజ చేస్తుంది.
కిచెన్ లోకి తీసుకెళ్లి.. ఫస్ట్ ఏదైనా స్వీట్ చెయ్యి అవిని అని చెబుతారు. సరే అని చక్కెర పొంగలి చేసి దేవుడికి నైవేద్యం పెడుతుంది.
టిఫిన్స్ నేను ప్రిపేర్ చేస్తాను అత్తయ్య అని చెప్పి కిచెన్ లోకి వెళ్లి పెసరట్టు, ఉప్మా,అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి చేస్తుంది.
అందరూ రెడీ అయ్యి టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. కళ్యణ్ గారు భార్య వైపు చూసి ఏమిటోయ్ ఈ రోజు స్మెల్స్ డిఫరెంట్ గా ఉన్నాయి.
కోడలు ప్రిపేర్ చేసింది అని చెబుతారు. అందరికీ ముందుగా చక్ర పొంగలి బాల్స్ లో వేసి పెట్టి టిఫిన్ వడ్డిస్తారు.
అందరూ టేస్ట్ చూసి చాలా బాగుంది అని చెబుతారు. విక్రమ్ మాత్రం సైలెంట్ గా తింటూ ఉంటే నువ్వుఏమి చెప్పవే అని అడుగుతారు.
దానికి శ్రీ మీకంటే ఇదే ఫస్ట్టైమ్. మేము పది రోజుల నుంచి తింటూనే ఉన్నాము. వీడు ఏమి చెప్పకుండానే ఏ టైం లో ఎలా తింటాడో అలా ప్రిపేర్ చేసి పంపించేది.
వీళ్ళు మాట్లాడుకునేది తక్కువ. కానీ అర్థం చేసుకుంది ఎక్కువ.
ఆ మాటలకు అవిని ఇబ్బందిగా చూస్తే విక్రమ్ డిప్ప మీద ఒకటి పీకి మూసుకుని తిని బే అంటాడు.
కథ కొనసాగుతుంది....
పదా కాసేపు రెస్ట్ తీసుకుందువు గాని నివి రూమ్ కి తీసుకువెళ్తాడు. వెళుతున్న వాళ్ళిద్దర్నీ కుటుంబ సభ్యులందరూ మౌనంగా చూస్తూ ఉంటారు.
ఇందిరా గారు వెంటనే కోడలతో ముందు అవనికి దిష్టి తీసి తినడానికి ఏమైనా పెట్టు. ఇప్పటినుండి ఎలాంటి పరిస్థితుల్లో కూడా అవని బాధపడకుండా చూసుకోండి.
తన మనసుకి చాలా పెద్ద గాయమే అయింది. ఆ గాయానికి ముందు నా మనవడే అనుకో.. కానీ కుటుంబం విషయంలో తను ఎటువంటి ప్రేమకి నోచుకోలేదు అన్ని ప్రేమలు మనమే అందించాలి అని చెబుతారు .
మూడో రోజున అవిని తాళి మార్చే సమయం లోనే మేము దత్తత తీసుకోవాలనుకుంటున్నామని మాధవి చెబుతుంది. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మాధవి.
మీ దంపతులు ఇద్దరికీ అంగీకారం అయితే నాకు సమ్మతమే అని చెబుతారు. దానికి మాధవి సంతోషంగా మా ఇద్దరికీ అంగీకారమే అమ్మ మేము దత్తత తీసుకుంటాము అని సంతోషంగా చెబుతుంది.
గదిలోకి వెళ్ళిన తర్వాత అవనినీ మంచం మీద కూర్చోబెట్టి గట్టిగా హగ్ చేసుకుంటాడు. విక్రమ్ నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని మౌనంగా ఉండిపోతుంది.
కొంచెం సేపటికి కుదుటపడుతుంది అనుకున్నాక విక్రమ్ దూరం జరిపి ఏడ్చి ఉబ్బి ఉన్న కళ్ళ పైన ముద్దు పెట్టుకుని ఇప్పటినుండి నీ కళ్ళల్లో ఎటువంటి బాధ కనపడకూడదు.
ఈరోజు నుండి నీకు కొత్త జీవితం మొదలయ్యింది. ఆ కొత్త జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించు. ఇదే మన కుటుంబం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అర్థమవుతుందా అని మా మార్థవంగా చెబుతాడు.
మీకు నా పైన కోపం లేదా అని అడుగుతుంది. నీపైన ఎందుకో అని తిరిగి ప్రశ్నిస్తాడు. నేను వచ్చిన కుటుంబం ఎలాంటిదో అందరికీ తెలుసు.
బంధం కలుపుకున్న కుటుంబం వలన గౌరవం పెరగాలని ఎవరైనా చూస్తారు. కానీ నాతో బంధం ఏర్పడడం వలన మీకు గౌరవం దక్కలేదు కదా ... బాధగా లేదా అని అడుగుతుంది.
విక్రమ అవిని పక్కన కూర్చుని అవని చేతిని తన చేతిలోకి తీసుకుని... నువ్వు అనుకునే గౌరవం గురించి ఆలోచించే వాడిని అయితే వాళ్లందరి గుట్టు బయట పెట్టే వాడిని కాదు.
నాకు నువ్వు ముఖ్యం అనుకున్నాను ఈ బంధం ముఖ్యం అనుకున్నాను కాబట్టే అన్ని కుట్రలను ఛేదించి నిన్ను నా సొంతం చేసుకుంటున్నాను.
ఇప్పుడే చెబుతున్నాను.. నువ్వు ఇంకా ఆలోచనలో నుంచి పూర్తిగా బయటికి వచ్చేయాలి. మన శోభనం రోజు కల్లా ఫ్రెష్ గులాబీ లాగా రెడీ అయ్యి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి.
అప్పుడు కూడా నువ్వు ఇలాగే బాధపడుతూ కూర్చుంటే... ఎవరూ లేని దీవికి నిన్ను ఎత్తుకుపోయి సంవత్సరం పాటు అదే పనిలో ఉంటాను.
మళ్ళీ పిల్లలు పుట్టాకే ఇంటికి తీసుకు వస్తాను అని కొంటెగా చెబుతాడు. ఆ మాటలకి అవిని సిగ్గుపడుతూ... మిమ్మల్ని నేను డిసప్పాయింట్ చేయను అని విక్రమ్ గుండెల పైన వాలిపోతుంది.
విక్రమ్ అవిని చుట్టూ చేతులు వేసి గట్టిగా బంధించి అందంగా నవ్వేస్తాడు. ఆ నవ్వును చూసి మీ నవ్వు చాలా బాగుంటుంది అండి అని చెబుతోంది.
నా పెదవుల పైన నవ్వు ఇలాగే ఉండాలి అంటే.. నువ్వు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. ఎప్పుడూ నువ్వు నవ్వుతూ ఉండాలి.
నీ నవ్వును చూస్తే ఆటోమేటిక్గా నా పెదవుల పైన నువ్వు వస్తుంది అని అవని పెదాలు పట్టుకుని లాగుతాడు. స్ అనే సౌండ్ చేస్తూ కళ్ళని కిందకి వాల్చేస్తోంది.
తలుపు శబ్దం వినిపించి విక్రమ్ వెళ్లి తలుపు తీస్తాడు. అక్కడ లలిత గారు నిలబడి కనిపిస్తారు. రా అమ్మ అని పక్కకి తప్పుకుంటాడు.
అవని ఏం చేస్తుంది విక్రమ్ అంటూ లోపలికి వస్తారు. అత్తగారిని చూసి అవిని లేచి నిలబడుతుంది. పర్వాలేదు కూర్చో తల్లి అని చెప్పి దిష్టి తీసి ఇప్పుడే వస్తాను అని కిచెన్ లోకి వెళ్లి ఇద్దరికీ ఫుడ్ తీసుకుని వస్తారు .
ఇద్దరు భోంచేసి ఇక్కడే రెస్ట్ తీసుకోండి కానీ అడ్వాన్స్ అవ్వద్దు. నీ భర్త నీ పక్కన ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటావు అన్న నమ్మకంతో ఇద్దర్ని ఒకే చోట ఉంచుతున్నాను అని నవ్వుకుంటూ వెళ్లిపోతారు.
అత్తగారు మాటలకే అవని బుగ్గలు సిగ్గుతో చెర్రీ పళ్ళను మురిపిస్తూ ఉంటాయి. అవిని సిగ్గుని చూసి విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ ఇప్పుడు నువ్వు సిగ్గుపడుతూ ఉంటే మన ఆకలి తీరదు.
చాలా ఆకలిగా ఉంది రా అని చెప్పి కూర్చోబెట్టి తినిపిస్తాడు. తింటున్న అవని విక్రమ్ వైపే చూస్తూ ఉంటుంది.
అవని చూపులకి విక్రమ్ నీ మొగుడు అందగాడని అందరికీ తెలుసు. నన్ను తినడం మానేసి అని అన్నం తిను అని చెబుతాడు.
నా మొగుడు అందగాడని అందరికీ తెలుసు కానీ నాకే సొంతం కదా అందుకే చూసుకుంటున్నాను. మీకేమన్నా ఇబ్బందా అని గడుసుగా అడుగుతుంది.
అబ్బో అంటూ భోజనం పూర్తి చేస్తాడు. కాసేపు పడుకో. మీరు ఉంటారా అంటే.. ఇక్కడే ఉంటాను. రా అని చెప్పి విక్రమ్ పడుకుంటాడు. అవని రాగానే గుండెల మీదకి చేర్చుకుని జో కొడుతూ ఉంటాడు.
ఇలాంటి రోజు తన జీవితంలోకి వస్తుంది అన్న ఆలోచన లేని అవని ఈ సంతోషాన్ని పదిలంగా దాచుకోవాలి అని విక్రమ్ షర్ట్ ని తన గుప్పిటన గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుని పడుకుంటుంది.
అవని మనసు ఏమిటో అర్థం అయినా విక్రమ్ ఇంకా దగ్గరగా లాక్కుని నుదుటిని ముద్దు పెట్టుకుని పడుకుంటాడు.
ఒకసారి మనం గది బయటకు వెళదాము.
అందరు భోజనాలు అయిన తర్వాత నేహా ఇంకా నేను బెంగళూరు వెళ్ళిపోతాను అని చెబుతోంది. దానికి శ్రీ కంగారుపడుతూ నా పిల్ల అప్పుడే వెళ్ళిపోతే ఎలా...
నేను అసలే చాలా ప్లాన్స్ వేసుకుంటున్నాను. ఇలా వెళ్ళిపోతాను అంటే ఎలా కుదురుతుంది. ఎలా ఆపాలి అని ఆలోచిస్తూ ఉంటే...
మాధవి గారు అదేంటి నేహ వెళ్ళిపోతాను అంటున్నావు.. ఎల్లుండా దత్తత ప్రోగ్రామ్ ఉంది. అలాగే తాళి మార్చే పని ఉంది. నీ స్నేహితురాలికి ఇన్ని రోజులు అండగా నిలబడ్డావు.
మరి నిజమైన సంతోషం వచ్చినప్పుడు నువ్వు ఉండాలి కదా అని చెబుతారు. మాధవి గారి మాట కాదనలేక నేహా సరే అని చెబుతోంది.
హమ్మయ్య నా పిల్ల ఇక్కడే ఉంటుంది ఈ రెండు రోజులు అనుకుని ప్రశాంతంగా భోంచేస్తూ ఉంటాడు.
ధనుంజయ్ ఇంటికి వెళ్లిన తర్వాత ఎవరితోను మాట్లాడకుండా ఆఫీసు రూమ్ లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుంటాడు.
కొడుకుని అలా చూసినా ఆ దంపతులిద్దరూ కూడా మౌనంగా గదిలోకి వెళ్ళిపోతారు. ధనుంజయ్ రజిత ఫోటో ఎదురుగుండా నిలబడి ఉండిపోతాడు.
ఈరోజు నా కూతురు నన్ను ఎలాంటి ప్రశ్న వేసిందో తెలుసా... నీ చావు గురించి కూడా నాకు బాధ లేదు అంట.. నిన్ను చంపి వాళ్ళు ఇరుక్కున్నారు అని నేను బాధపడుతున్నాను అంట..
వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలి అని మొసలి కన్నీరు కారుస్తున్నానుఅని ఖరాఖండిగా చెప్పేసింది.
నా కన్నీళ్లు కూడా నాటకం అనుకుంటుంది. అవని మనసుని అంత దారుణంగా నేను విరిచేసానా అని రజిత ఫోటోని తడుముతూ అడుగుతూఉంటాడు.
ఆ ఫోటో మాత్రం అందంగా నవ్వుతూ ఉంటుంది కానీ తనని వెక్కిరించినట్టుగానే కనిపిస్తుంది. అది నిజమే కదా అని చెబుతున్నట్టుగా అనిపిస్తుంది.
రజిత ఫోటోని గట్టిగా పట్టుకుని నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అవని మన ప్రేమకు ప్రతిరూపం. అవిని నీ జాగ్రత్తగా చూసుకుంటుంది అన్న నమ్మకంతోనే భార్గవిని నా జీవితంలోనికి రానిచ్చాను.
కానీ నా తల్లిదండ్రులు కూతురి దృష్టిలో నేను ఒక దుర్మార్గుడు లాగా మిగిలిపోయే స్థితికి వస్తానని అనుకోలేదు.
కాసేపు అలాగా ఫోటోని పట్టుకుని ఒక నిర్ణయం తీసుకొని... ఫోటోకి ముద్దు పెట్టుకుని చిన్న నవ్వుతో గది బయటికి వస్తాడు.
తల్లిదండ్రులు గదిలోకి వెళ్లి తనకి చేయాలనుకున్న పని మొత్తం చెబుతాడు. అది విని ముందు ఆశ్చర్యపడిన.. అన్ని ఆలోచించుకునే చేస్తున్నావా ధనుంజయ్ అని అడుగుతారు. అవును అని సమాధానం చెబుతాడు.
ఒక్కసారి నీ నిర్ణయం గురించి వియ్యంకులవారితో కూడా మాట్లాడు సలహా ఇస్తారు. తప్పకుండా అమ్మ అని చెప్పి... అవని గదిలోకి వెళ్లి అక్కడే పడుకుంటారు.
సూర్యుడు గుడ్ మార్నింగ్ చెప్పాకిముందే లేచి అవని గది బయటికి వస్తుంది. అప్పుడే లలిత, మాధవి కూడ వస్తారు.
అరె అప్పుడే లేచావు ఏందుకు... కొంచెం సేపు పడుకోపోయావా.... నాకు తొందరగా లేచే అలవాటు అత్తయ్య అని చెప్పే లలిత గారితో కలిసి పూజ చేస్తుంది.
కిచెన్ లోకి తీసుకెళ్లి.. ఫస్ట్ ఏదైనా స్వీట్ చెయ్యి అవిని అని చెబుతారు. సరే అని చక్కెర పొంగలి చేసి దేవుడికి నైవేద్యం పెడుతుంది.
టిఫిన్స్ నేను ప్రిపేర్ చేస్తాను అత్తయ్య అని చెప్పి కిచెన్ లోకి వెళ్లి పెసరట్టు, ఉప్మా,అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి చేస్తుంది.
అందరూ రెడీ అయ్యి టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. కళ్యణ్ గారు భార్య వైపు చూసి ఏమిటోయ్ ఈ రోజు స్మెల్స్ డిఫరెంట్ గా ఉన్నాయి.
కోడలు ప్రిపేర్ చేసింది అని చెబుతారు. అందరికీ ముందుగా చక్ర పొంగలి బాల్స్ లో వేసి పెట్టి టిఫిన్ వడ్డిస్తారు.
అందరూ టేస్ట్ చూసి చాలా బాగుంది అని చెబుతారు. విక్రమ్ మాత్రం సైలెంట్ గా తింటూ ఉంటే నువ్వుఏమి చెప్పవే అని అడుగుతారు.
దానికి శ్రీ మీకంటే ఇదే ఫస్ట్టైమ్. మేము పది రోజుల నుంచి తింటూనే ఉన్నాము. వీడు ఏమి చెప్పకుండానే ఏ టైం లో ఎలా తింటాడో అలా ప్రిపేర్ చేసి పంపించేది.
వీళ్ళు మాట్లాడుకునేది తక్కువ. కానీ అర్థం చేసుకుంది ఎక్కువ.
ఆ మాటలకు అవిని ఇబ్బందిగా చూస్తే విక్రమ్ డిప్ప మీద ఒకటి పీకి మూసుకుని తిని బే అంటాడు.
కథ కొనసాగుతుంది....


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)