01-01-2026, 09:04 PM
(This post was last modified: 01-01-2026, 09:05 PM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 21
మీరెవరో నాకు తెలియదు కదా అవిని గురించి ఎలా చెబుతాను అని లెక్చరర్ అడుగుతారు. నేను అవిని ఫాదర్ని అని ఇబ్బందిగా చెబుతారు.
వాట్ అని అడుగుతుంది. అవును మేడమ్ అంటే మీకు అవని ఉందన్న విషయం ఇప్పటివరకు తెలియదా అని ఆశ్చర్యంగా అడుగుతుంది.
ఇంచుమించు అలాంటిదే మేడం అని... అవిని గురించి చెబుతారా అని అడుగుతాడు. ఏమని చెప్పమంటారు సర్..
బంగారం అవని పార్ట్ టైం జాబ్ చేస్తూ తన ఫీజులు తనే కట్టుకునేది. ఎవరో తెలిసిన వాళ్ళు ఇంట్లో షెల్టర్ ఇచ్చారు. అక్కడే ఉంటున్నాను అని చెప్పేది.
తన దగ్గర మనీ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ క్యాంటీన్లో భోజనం చేసేది . మనీ సరిపోవడం లేదు అంటే ఆ టాప్ దగ్గరికి వెళ్లి వాటర్ తాగేది అని చాలా బాధగా చెబుతారు.
ఆ మాటలకి ధనుంజయ్ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. నేను ఇన్ని కోట్లు సంపాదించి ఇంత పరపతి సంపాదించిన నా కూతురు ఆకలికి అల్లాడిపోయిందా అని బాధతో విలవిలలాడుతాడు.
అవిని మెరిట్ స్టూడెంట్ కదా! స్కాలర్షిప్ కూడా వచ్చేది. స్కాలర్షిప్ మీదే చదువు కంటిన్యూ చేస్తూ తను చేసే పార్ట్ టైం జాబ్ మీద వచ్చే మనీతో మిగిలిన అవసరాలు చూసుకునేది.
ఒక్కొక్కసారి ఏదైనా ఎగ్జామ్స్ ఫీజు కట్టాల్సి వస్తే తనకి కష్టం అయ్యేది. అప్పుడు వాటర్ తోనే ఉండేది. నేను లంచ్ తెచ్చేస్తాను అన్నా సరే ఒప్పుకునేది కాదు.
ఒకసారి గట్టిగానే అడిగాను. ఫుడ్ తినటానికి ఏంటి నీకు ఇబ్బంది అని దానికి చిన్న నవ్వుతో ఇది ఒకరోజు ప్రాబ్లం కాదు కదా మేడం.
నేను నా కాళ్ళ మీద నిలబడే వరకు ఉంటుంది. ఈరోజు మీరు పెట్టారు అని రేపు ఇంకొకల కోసం నేను ఎదురు చూడలేను కదా నన్ను ఇలాగే ఉండనివ్వండి మేడం అని చెప్పింది.
అంతా ఆత్మ అభిమానం గల పిల్ల అని గర్వంగా చెబుతారు. ఆ లెక్చరర్ మాటలకి ధనుంజయ్ కి తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాకుండా అయిపోతుంది.
నేను కళ్ళున్న గుడ్డివాడిని అయిపోయాను. ఎప్పుడూ అవని కనిపించకపోతే రూమ్ లో చదువుకుంటుంది అని అనుకున్నాను కానీ... నాకు ఇంత దూరం అయిపోతుందని అనుకోలేదు.
ఇంత జరుగుతున్న నాన్నగాని అమ్మగాని నాకు ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. భార్గవి ఫీజులు కడుతున్నాను అని చెప్పింది.
ఎవరికి కడుతుంది. నాకెందుకు అలా అబద్దం చెప్పింది అని ఆలోచిస్తూ థాంక్యూ మేడం మీకు ఎప్పుడు ఏం హెల్ప్ కావాల్సి వచ్చినా నాకు కాల్ చేయండి అని విసిటింగ్ కార్డు ఇస్తాడు.
మళ్ళీ వెంటనే ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్లి చెక్ ఇస్తాడు..ఈ కాలేజ్ డెవలప్మెంట్ కి అలాగే చదువు కోసం ఇబ్బంది పడుతున్న పూర్ స్టూడెంట్స్ కి కావలసిన అన్ని వసతులు ఏర్పాటు చేయండి.
ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.. అది ఏ టైం అయినా సరే వెంటనే నాకు కాల్ చేయండి. స్టూడెంట్స్ ఎవరైనా పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకోవాలి అనుకుంటే నా కంపెనీకి పంపించండి.
ప్రిన్సిపల్ ఆ చెక్ చూసి ఇంత అమౌంట్ అని ఆశ్చర్యంగా అడుగుతారు. నా కూతుర్ని ఇన్ని రోజులు మీరు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు.
ఎంత ఇచ్చిన తక్కువే సార్ అని నమస్కారం చేసి బయటికి చాలా భారంగా అడుగులు వేస్తాడు. కారు దగ్గరికి వచ్చి డ్రైవర్ ని కూడా వెళ్ళిపోమని కారు తీసుకుని ఎటు వెళ్తున్నాడో తెలియకుండా అలా ఒంటరిగా ప్రయాణం సాగిస్తాడు.
చాలా దూరం వెళ్ళాక ఒక లోన్లీ ప్లేస్ లో కార్ ఆపి కళ్ళు మూసుకుంటాడు. ఆ కనురెప్పల వెనకాల రజిత కన్నీటి రూపం కనబడుతుంది.
ఇదేనా మీరు మన కూతురిని చూసుకునే విధానం. మీకు అది ఇష్టం లేకపోతే ఏ అనాధ శరణాలయంలో పెట్టిన గుప్పెడు మెతుకులు తినేది కదా అని అడుగుతుంది.
వెంటనే రజిత అని గట్టిగా అరుస్తూ కళ్ళు తెరుస్తాడు. రజిత చెప్పింది అంతే నిజమే కదా! అనాధ శరణాలయంలో ఉన్న కడుపుకింత తిండి తినేది.
ఎన్ని కోట్ల కి అధిపతి అయిన తండ్రి ఉన్న సరే నా కూతురు ఆకలికి అలమట్టించింది. నా ఎదురుగుండా నా కూతురు ఆకలితో అలమటిస్తూ ఉంటే...
నేను పంచభక్ష పరమాన్నాలు తిన్నాను ఇన్నాళ్లు అని చాలా బాధగా మూసుకుని ఎక్కెక్కి ఏడుస్తాడు. చాలాసేపు అలా ఉన్నా తర్వాత ధనుంజయ్ కి ఫోన్ వస్తుంది.
కళ్ళు తుడుచుకుని ఎవరు అని చూస్తే ఆఫీస్ నుంచి వస్తూ ఉంటుంది. ఫోన్ ఎత్తి గంభీరంగా చెప్పండి అనగానే...
సార్ ఈవినింగ్ మీటింగ్ ఉంది అని చెబుతారు. ఈరోజు ఏం ప్రోగ్రామ్స్ ఉన్న క్యాన్సిల్ చేసేయండి. నాకు వచ్చే ఇంట్రెస్ట్ లేదు. అలాగే ఈరోజు అసలు డిస్టర్బ్ చేయకండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.
ఇంకా నేను అవిని గురించి చాలా తెలుసుకోవాలి. ఆరోజు ఉదయ్ చెప్పిన దాంట్లో కూడా నిజం ఎంతో తెలుసుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చి కారు ఇంటికి పోనిస్తాడు.
భార్గవిని పిలిచి శిల్ప సంసారం బాగుండాలి అని గుడిలో పూజలు చేయి నేను నీతో ఒద్దును గాని కొంచెం అలసటగా ఉంది.
సాయంత్రం అభిషేకం చేయించు అని చెప్పి బలవంతంగా భార్గవిని గుడికి పంపిస్తాడు. భార్గవి కి తోడుగా భార్గవి అన్నయ్య, వదినని కూడా పంపించేస్తాడు.
ఉదయ్ చెప్పిన రోజున ఉన్న ముగ్గురు సర్వెంట్స్ ని పిలిచి ఆ రోజు ఏం జరిగింది అని గట్టిగా అడుగుతాడు.
సార్ అని ముగ్గురు నీళ్ల నమ్ముతూ ఉంటే నాకు నిజం మాత్రమే చెప్పండి మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఇది నా కూతురు జీవితానికి సంబంధించింది అని బ్రతిమాలినట్టుగా అడుగుతాడు.
ఆ మాటకి సత్యవతి, శేషగిరి గారు మౌనంగా ఉంటారు. సర్వెంట్స్ ముగ్గురు ఆశ్చర్యంగా ధనుంజయ్ వంక చూస్తారు.
ఎందుకు మీరు అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు అంటే..
ఫస్ట్ టైం మీరు అవనమ్మ గురించి అడుగుతున్నారు. పైగా కూతురు అంటే ఆశ్చర్యం వేసింది అని భయంగా చెబుతారు.
ఇందులో అంత ఆశ్చర్యపోవడానికి ఏముంది... అవిని నా కూతురే కదా! అని అనుమానంగా వాళ్ళ వంక చూస్తూ మీరు ఎందుకు అంతా ఆశ్చర్యంగా అడుగుతున్నారు అని సర్వెంట్స్ ని అడుగుతాడు.
వాళ్లు భయంగా చూస్తూ ఉంటే పరవాలేదు చెప్పండి ఇక్కడ ఎవరూ లేరు అంటే.. భార్గవమ్మ గారు ఎక్కడ అవని పాపని మీ కూతురు అని చెప్పడానికి వీలు లేదు అని మాకు అందరికీ గట్టిగా చెప్పారు అని చెబుతారు ..
ఆ మాటకి ధనుంజయ్ ప్రాణం లేని బొమ్మలాగా ఉండిపోతాడు. తన తల్లి వంక చూస్తాడు.
తల్లిదండ్రులు ఇద్దరు మౌనంగా చాలా కష్టంగా ఏడుపును ఆపుకుంటూ కనిపిస్తారు. వెంటనే తనకి తాను సర్దుకుని ఆరోజు ఏం జరిగింది అది మాత్రం ఎక్కడా మిస్ చేయకుండా చెప్పండి అని రిక్వెస్టింగ్ గా అడుగుతాడు.
ఆ ఉదయ్ బాబు అసలు మంచివాడు కాదు. ఎప్పుడూ అవని అమ్మ వెనకాల పడుతూనే ఉంటాడు. చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ అమ్మాయి గారిని తాకాలని ప్రయత్నించేవాడు.
ఎప్పటికప్పుడు అమ్మాయిగారు తప్పించుకుంటూ ఉండేవారు. తన బాధ ఇది అని చెప్పుకోవడానికి కన్నతల్లి లేదు కదా బాబు.
పెద్దవాళ్ళకే చెబితే వాళ్ళు ఇంకా బాధపడతారని లోలోపలే ఏడ్చేది. తండ్రిగా మీరు చేర తీయలేదు ఇంకా ఎవరికి చెప్పుకుంటారు బాబు గారు అని సర్వెంట్స్ లో ఉన్న ఒక పెద్ద ఆవిడ కళ్ళు ఒత్తుకుంటుంది
ఆ రోజైతే ఉదయ్ బాబు ఇంకా రెచ్చిపోయాడు. మీరెవరు ఇంట్లో లేరు అవని పాప ఎందుకు బాధ పడుతుందో మాకు తెలియదు.
గదిలోనే ఉన్నారు. ఆరోజు జరిగింది కళ్ళకు కట్టినట్టుగా చెబుతూ ఉంటుంది.
అవని రూమ్ ముందు నుంచిని ఉదయ్ వెళ్లి తలుపు కొడతాడు. ఎంత కొట్టినా అవని తలుపు తీయదు. ఏ అవని మర్యాదగా తలుపు తీస్తావా లేదా తలుపు పగలగొట్టమంటావా అని గట్టిగా అరుస్తాడు.
ఇంట్లో ఎవరూ లేరా ఏమిటి వీడు ఇలా అరుస్తున్నాడు అని ఇంకా టెన్షన్ తో గదిలో ఒక మూలకు వెళ్లిపోయి కూర్చుంటుంది.
బయట ఉన్న ఉదయ్ కి చెర్రెత్తుకువచ్చి తన దగ్గర ఉన్న డూప్లికేట్ కి తో డోర్ తీరుస్తాడు. అవని ఎక్కడున్నావ్ మర్యాదగా బయటికి రా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు.
నోటి మీద చెయ్యి వేసుకుని ఊపిరి బిగబట్టి బిక్కుబిక్కు మంటూ ఒక మూల కూర్చుని ఉంటుంది. చుట్టూ చూసుకుంటూ అవిని దగ్గర వచ్చి ఏంటి అవిని...
నువ్వు నా నుంచి తప్పించుకుందామనేనా నీకు అంత సీను ఉంది అనుకుంటున్నావా...
ఇక్కడ మనదే రాజ్యం. నీ మాట వినేవాళ్ళు కానీ నీ ఏడుపును పట్టించుకునే వాళ్ళు గాని ఎవరూ లేరు.
ఎప్పటి నుంచో నీ మీద నాకు కోరుక ఉంది. నిన్ను ఒక్కసారే వాడుకుని వదిలేస్తాను అని అనుకున్నావా...
నీకు ఎప్పుడు సుఖం కావలసి వచ్చిన నేను వస్తాను అని నోటితో చెప్పలేని మాటలు చాలా అసభ్యంగా మాట్లాడతాడు.
దానికి అవిని కి కోపం వచ్చి లాగిపెట్టి ఒకటి పీకుతుంది. ఏమిటే నువ్వు నన్ను కొట్టే దానివయ్యవా అని చెప్పి తలను తీసుకెళ్లి గోడకేసి కొడతాడు.
నొప్పితో అమ్మ అనే అరుస్తుంది. నీకు అమ్మే లేదు కదా అమ్మా అని అరుస్తావెందుకు పోనీ నాన్న అని అరుస్తావా అసలు మీ నాన్నకి నువ్వు అవసరం లేదు కదా అని అవిని మనసు గాయపడేలాగా మాట్లాడుతాడు.
ఇంకా మీదకి వస్తూ ఉంటే ఇంకా ఏం చేయాలో తెలియక అక్కడ తన చేతికి దొరికిన ఫ్లవర్ వస్ ని తీసుకొని గట్టిగా కొట్టి చిన్న బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చేస్తుంది.
ఒక పేపర్ లో ఏదో గబగబా రాసి వెంటనే పట్టుకెళ్ళి వాళ్ళ నానమ్మరూంలో పెట్టేసి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది.
ఇది బాబు జరిగింది అని ఆ పెద్దావిడ చెబుతుంది. ఆ మాటలు విన్న ధనుంజయ్ ప్రాణం లేని బొమ్మ అవుతాడు.
ఎప్పుడైతే పనివాళ్ళు చెప్పడం మొదలుపెట్టారో అప్పుడే శేషగిరి గారు విక్రమ్ కి ఫోన్లో అంతా వినిపిస్తూ ఉంటారు.
ఆ మాటలు విన్న విక్రమ్ నరసింహ అవతారమే ఎత్తుతాడు. కోపంతో కళ్ళు ఎర్రబడిపోతాయి.
తన కోపాన్ని ఎలా చూపించాలో తెలియక తన పిడికిలి బిగించి గ్లాస్ టేబుల్ ని గట్టిగా కొడతాడు.
అది బళ్ళున పగిలి చెల్లాచెదురుగా పడుతుంది.
వాట్ అని అడుగుతుంది. అవును మేడమ్ అంటే మీకు అవని ఉందన్న విషయం ఇప్పటివరకు తెలియదా అని ఆశ్చర్యంగా అడుగుతుంది.
ఇంచుమించు అలాంటిదే మేడం అని... అవిని గురించి చెబుతారా అని అడుగుతాడు. ఏమని చెప్పమంటారు సర్..
బంగారం అవని పార్ట్ టైం జాబ్ చేస్తూ తన ఫీజులు తనే కట్టుకునేది. ఎవరో తెలిసిన వాళ్ళు ఇంట్లో షెల్టర్ ఇచ్చారు. అక్కడే ఉంటున్నాను అని చెప్పేది.
తన దగ్గర మనీ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ క్యాంటీన్లో భోజనం చేసేది . మనీ సరిపోవడం లేదు అంటే ఆ టాప్ దగ్గరికి వెళ్లి వాటర్ తాగేది అని చాలా బాధగా చెబుతారు.
ఆ మాటలకి ధనుంజయ్ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. నేను ఇన్ని కోట్లు సంపాదించి ఇంత పరపతి సంపాదించిన నా కూతురు ఆకలికి అల్లాడిపోయిందా అని బాధతో విలవిలలాడుతాడు.
అవిని మెరిట్ స్టూడెంట్ కదా! స్కాలర్షిప్ కూడా వచ్చేది. స్కాలర్షిప్ మీదే చదువు కంటిన్యూ చేస్తూ తను చేసే పార్ట్ టైం జాబ్ మీద వచ్చే మనీతో మిగిలిన అవసరాలు చూసుకునేది.
ఒక్కొక్కసారి ఏదైనా ఎగ్జామ్స్ ఫీజు కట్టాల్సి వస్తే తనకి కష్టం అయ్యేది. అప్పుడు వాటర్ తోనే ఉండేది. నేను లంచ్ తెచ్చేస్తాను అన్నా సరే ఒప్పుకునేది కాదు.
ఒకసారి గట్టిగానే అడిగాను. ఫుడ్ తినటానికి ఏంటి నీకు ఇబ్బంది అని దానికి చిన్న నవ్వుతో ఇది ఒకరోజు ప్రాబ్లం కాదు కదా మేడం.
నేను నా కాళ్ళ మీద నిలబడే వరకు ఉంటుంది. ఈరోజు మీరు పెట్టారు అని రేపు ఇంకొకల కోసం నేను ఎదురు చూడలేను కదా నన్ను ఇలాగే ఉండనివ్వండి మేడం అని చెప్పింది.
అంతా ఆత్మ అభిమానం గల పిల్ల అని గర్వంగా చెబుతారు. ఆ లెక్చరర్ మాటలకి ధనుంజయ్ కి తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాకుండా అయిపోతుంది.
నేను కళ్ళున్న గుడ్డివాడిని అయిపోయాను. ఎప్పుడూ అవని కనిపించకపోతే రూమ్ లో చదువుకుంటుంది అని అనుకున్నాను కానీ... నాకు ఇంత దూరం అయిపోతుందని అనుకోలేదు.
ఇంత జరుగుతున్న నాన్నగాని అమ్మగాని నాకు ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. భార్గవి ఫీజులు కడుతున్నాను అని చెప్పింది.
ఎవరికి కడుతుంది. నాకెందుకు అలా అబద్దం చెప్పింది అని ఆలోచిస్తూ థాంక్యూ మేడం మీకు ఎప్పుడు ఏం హెల్ప్ కావాల్సి వచ్చినా నాకు కాల్ చేయండి అని విసిటింగ్ కార్డు ఇస్తాడు.
మళ్ళీ వెంటనే ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్లి చెక్ ఇస్తాడు..ఈ కాలేజ్ డెవలప్మెంట్ కి అలాగే చదువు కోసం ఇబ్బంది పడుతున్న పూర్ స్టూడెంట్స్ కి కావలసిన అన్ని వసతులు ఏర్పాటు చేయండి.
ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.. అది ఏ టైం అయినా సరే వెంటనే నాకు కాల్ చేయండి. స్టూడెంట్స్ ఎవరైనా పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకోవాలి అనుకుంటే నా కంపెనీకి పంపించండి.
ప్రిన్సిపల్ ఆ చెక్ చూసి ఇంత అమౌంట్ అని ఆశ్చర్యంగా అడుగుతారు. నా కూతుర్ని ఇన్ని రోజులు మీరు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు.
ఎంత ఇచ్చిన తక్కువే సార్ అని నమస్కారం చేసి బయటికి చాలా భారంగా అడుగులు వేస్తాడు. కారు దగ్గరికి వచ్చి డ్రైవర్ ని కూడా వెళ్ళిపోమని కారు తీసుకుని ఎటు వెళ్తున్నాడో తెలియకుండా అలా ఒంటరిగా ప్రయాణం సాగిస్తాడు.
చాలా దూరం వెళ్ళాక ఒక లోన్లీ ప్లేస్ లో కార్ ఆపి కళ్ళు మూసుకుంటాడు. ఆ కనురెప్పల వెనకాల రజిత కన్నీటి రూపం కనబడుతుంది.
ఇదేనా మీరు మన కూతురిని చూసుకునే విధానం. మీకు అది ఇష్టం లేకపోతే ఏ అనాధ శరణాలయంలో పెట్టిన గుప్పెడు మెతుకులు తినేది కదా అని అడుగుతుంది.
వెంటనే రజిత అని గట్టిగా అరుస్తూ కళ్ళు తెరుస్తాడు. రజిత చెప్పింది అంతే నిజమే కదా! అనాధ శరణాలయంలో ఉన్న కడుపుకింత తిండి తినేది.
ఎన్ని కోట్ల కి అధిపతి అయిన తండ్రి ఉన్న సరే నా కూతురు ఆకలికి అలమట్టించింది. నా ఎదురుగుండా నా కూతురు ఆకలితో అలమటిస్తూ ఉంటే...
నేను పంచభక్ష పరమాన్నాలు తిన్నాను ఇన్నాళ్లు అని చాలా బాధగా మూసుకుని ఎక్కెక్కి ఏడుస్తాడు. చాలాసేపు అలా ఉన్నా తర్వాత ధనుంజయ్ కి ఫోన్ వస్తుంది.
కళ్ళు తుడుచుకుని ఎవరు అని చూస్తే ఆఫీస్ నుంచి వస్తూ ఉంటుంది. ఫోన్ ఎత్తి గంభీరంగా చెప్పండి అనగానే...
సార్ ఈవినింగ్ మీటింగ్ ఉంది అని చెబుతారు. ఈరోజు ఏం ప్రోగ్రామ్స్ ఉన్న క్యాన్సిల్ చేసేయండి. నాకు వచ్చే ఇంట్రెస్ట్ లేదు. అలాగే ఈరోజు అసలు డిస్టర్బ్ చేయకండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.
ఇంకా నేను అవిని గురించి చాలా తెలుసుకోవాలి. ఆరోజు ఉదయ్ చెప్పిన దాంట్లో కూడా నిజం ఎంతో తెలుసుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చి కారు ఇంటికి పోనిస్తాడు.
భార్గవిని పిలిచి శిల్ప సంసారం బాగుండాలి అని గుడిలో పూజలు చేయి నేను నీతో ఒద్దును గాని కొంచెం అలసటగా ఉంది.
సాయంత్రం అభిషేకం చేయించు అని చెప్పి బలవంతంగా భార్గవిని గుడికి పంపిస్తాడు. భార్గవి కి తోడుగా భార్గవి అన్నయ్య, వదినని కూడా పంపించేస్తాడు.
ఉదయ్ చెప్పిన రోజున ఉన్న ముగ్గురు సర్వెంట్స్ ని పిలిచి ఆ రోజు ఏం జరిగింది అని గట్టిగా అడుగుతాడు.
సార్ అని ముగ్గురు నీళ్ల నమ్ముతూ ఉంటే నాకు నిజం మాత్రమే చెప్పండి మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఇది నా కూతురు జీవితానికి సంబంధించింది అని బ్రతిమాలినట్టుగా అడుగుతాడు.
ఆ మాటకి సత్యవతి, శేషగిరి గారు మౌనంగా ఉంటారు. సర్వెంట్స్ ముగ్గురు ఆశ్చర్యంగా ధనుంజయ్ వంక చూస్తారు.
ఎందుకు మీరు అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు అంటే..
ఫస్ట్ టైం మీరు అవనమ్మ గురించి అడుగుతున్నారు. పైగా కూతురు అంటే ఆశ్చర్యం వేసింది అని భయంగా చెబుతారు.
ఇందులో అంత ఆశ్చర్యపోవడానికి ఏముంది... అవిని నా కూతురే కదా! అని అనుమానంగా వాళ్ళ వంక చూస్తూ మీరు ఎందుకు అంతా ఆశ్చర్యంగా అడుగుతున్నారు అని సర్వెంట్స్ ని అడుగుతాడు.
వాళ్లు భయంగా చూస్తూ ఉంటే పరవాలేదు చెప్పండి ఇక్కడ ఎవరూ లేరు అంటే.. భార్గవమ్మ గారు ఎక్కడ అవని పాపని మీ కూతురు అని చెప్పడానికి వీలు లేదు అని మాకు అందరికీ గట్టిగా చెప్పారు అని చెబుతారు ..
ఆ మాటకి ధనుంజయ్ ప్రాణం లేని బొమ్మలాగా ఉండిపోతాడు. తన తల్లి వంక చూస్తాడు.
తల్లిదండ్రులు ఇద్దరు మౌనంగా చాలా కష్టంగా ఏడుపును ఆపుకుంటూ కనిపిస్తారు. వెంటనే తనకి తాను సర్దుకుని ఆరోజు ఏం జరిగింది అది మాత్రం ఎక్కడా మిస్ చేయకుండా చెప్పండి అని రిక్వెస్టింగ్ గా అడుగుతాడు.
ఆ ఉదయ్ బాబు అసలు మంచివాడు కాదు. ఎప్పుడూ అవని అమ్మ వెనకాల పడుతూనే ఉంటాడు. చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ అమ్మాయి గారిని తాకాలని ప్రయత్నించేవాడు.
ఎప్పటికప్పుడు అమ్మాయిగారు తప్పించుకుంటూ ఉండేవారు. తన బాధ ఇది అని చెప్పుకోవడానికి కన్నతల్లి లేదు కదా బాబు.
పెద్దవాళ్ళకే చెబితే వాళ్ళు ఇంకా బాధపడతారని లోలోపలే ఏడ్చేది. తండ్రిగా మీరు చేర తీయలేదు ఇంకా ఎవరికి చెప్పుకుంటారు బాబు గారు అని సర్వెంట్స్ లో ఉన్న ఒక పెద్ద ఆవిడ కళ్ళు ఒత్తుకుంటుంది
ఆ రోజైతే ఉదయ్ బాబు ఇంకా రెచ్చిపోయాడు. మీరెవరు ఇంట్లో లేరు అవని పాప ఎందుకు బాధ పడుతుందో మాకు తెలియదు.
గదిలోనే ఉన్నారు. ఆరోజు జరిగింది కళ్ళకు కట్టినట్టుగా చెబుతూ ఉంటుంది.
అవని రూమ్ ముందు నుంచిని ఉదయ్ వెళ్లి తలుపు కొడతాడు. ఎంత కొట్టినా అవని తలుపు తీయదు. ఏ అవని మర్యాదగా తలుపు తీస్తావా లేదా తలుపు పగలగొట్టమంటావా అని గట్టిగా అరుస్తాడు.
ఇంట్లో ఎవరూ లేరా ఏమిటి వీడు ఇలా అరుస్తున్నాడు అని ఇంకా టెన్షన్ తో గదిలో ఒక మూలకు వెళ్లిపోయి కూర్చుంటుంది.
బయట ఉన్న ఉదయ్ కి చెర్రెత్తుకువచ్చి తన దగ్గర ఉన్న డూప్లికేట్ కి తో డోర్ తీరుస్తాడు. అవని ఎక్కడున్నావ్ మర్యాదగా బయటికి రా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు.
నోటి మీద చెయ్యి వేసుకుని ఊపిరి బిగబట్టి బిక్కుబిక్కు మంటూ ఒక మూల కూర్చుని ఉంటుంది. చుట్టూ చూసుకుంటూ అవిని దగ్గర వచ్చి ఏంటి అవిని...
నువ్వు నా నుంచి తప్పించుకుందామనేనా నీకు అంత సీను ఉంది అనుకుంటున్నావా...
ఇక్కడ మనదే రాజ్యం. నీ మాట వినేవాళ్ళు కానీ నీ ఏడుపును పట్టించుకునే వాళ్ళు గాని ఎవరూ లేరు.
ఎప్పటి నుంచో నీ మీద నాకు కోరుక ఉంది. నిన్ను ఒక్కసారే వాడుకుని వదిలేస్తాను అని అనుకున్నావా...
నీకు ఎప్పుడు సుఖం కావలసి వచ్చిన నేను వస్తాను అని నోటితో చెప్పలేని మాటలు చాలా అసభ్యంగా మాట్లాడతాడు.
దానికి అవిని కి కోపం వచ్చి లాగిపెట్టి ఒకటి పీకుతుంది. ఏమిటే నువ్వు నన్ను కొట్టే దానివయ్యవా అని చెప్పి తలను తీసుకెళ్లి గోడకేసి కొడతాడు.
నొప్పితో అమ్మ అనే అరుస్తుంది. నీకు అమ్మే లేదు కదా అమ్మా అని అరుస్తావెందుకు పోనీ నాన్న అని అరుస్తావా అసలు మీ నాన్నకి నువ్వు అవసరం లేదు కదా అని అవిని మనసు గాయపడేలాగా మాట్లాడుతాడు.
ఇంకా మీదకి వస్తూ ఉంటే ఇంకా ఏం చేయాలో తెలియక అక్కడ తన చేతికి దొరికిన ఫ్లవర్ వస్ ని తీసుకొని గట్టిగా కొట్టి చిన్న బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చేస్తుంది.
ఒక పేపర్ లో ఏదో గబగబా రాసి వెంటనే పట్టుకెళ్ళి వాళ్ళ నానమ్మరూంలో పెట్టేసి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది.
ఇది బాబు జరిగింది అని ఆ పెద్దావిడ చెబుతుంది. ఆ మాటలు విన్న ధనుంజయ్ ప్రాణం లేని బొమ్మ అవుతాడు.
ఎప్పుడైతే పనివాళ్ళు చెప్పడం మొదలుపెట్టారో అప్పుడే శేషగిరి గారు విక్రమ్ కి ఫోన్లో అంతా వినిపిస్తూ ఉంటారు.
ఆ మాటలు విన్న విక్రమ్ నరసింహ అవతారమే ఎత్తుతాడు. కోపంతో కళ్ళు ఎర్రబడిపోతాయి.
తన కోపాన్ని ఎలా చూపించాలో తెలియక తన పిడికిలి బిగించి గ్లాస్ టేబుల్ ని గట్టిగా కొడతాడు.
అది బళ్ళున పగిలి చెల్లాచెదురుగా పడుతుంది.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)