6 hours ago
Part - 9
విక్రమ్ ఏం చెబుతాడా అని వినయ్, భరత్ చూస్తూ ఉంటారు. దానికి విక్రమ్ వాళ్ళిద్దరూ వంక చూస్తూ ఎందుకంటే నేను తాళి కట్టింది అవని కి కాబట్టి అంటాడు.
. పక్కనే బాంబు పడినట్టు, ఇద్దరు గట్టిగా అరుస్తారు ఏంటి అని... ఎందుకు అలా అరుస్తారని చిరాకుపడతాడు.
మరి అరవక ఏం చేయాలి? అయినా నీకు ఎలా తెలుసు... అవిని కే తాళి కట్టావని వినయ్ అడుగుతాడు.
దానికి విక్రమ్ అవని కాదు. వదినా అని పిలువు అని చెబుతాడు. విక్రమ్ మాటలోని సీరియస్ కి భయపడి ఓకే... వదిన అని ఎలా తెలిసింది అంటాడు.
ఈవినింగ్ అందరికీ ఒకేసారి చెబుతాను అని సిస్టం లో తల దూర్చుతాడు. ఇంకా అడిగినా చెప్పడు అని అర్థమయ్యి వినయ్, భరత్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు.
జై సింహా మాన్షన్....
ఈసారి మాధవి గారు వెళ్లి శిల్పని పిలుస్తారు. ఏంటమ్మా ఎప్పుడు చూసినా తలుపు వేసుకొని కూర్చుంటావు.
బయటికి రా! వస్తేనే కదా... మాతో పరిచయం పెరిగేదని చెప్పి, బయటకు తీసుకొస్తుంది.
ఇందిరా గారు, లలిత, నీవి ఉంటారు. శిల్ప అక్కడికి వచ్చి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది.
కూర్చోమ్మా ఎందుకంత మొహమాటం అని కూర్చోబెడతారు. ఫ్రీగా ఉండు మా నీవి ఎలాగో నువ్వు కూడా అంతే కదా అని కబుర్లు చెప్తారు.
దానికి శిల్ప హమ్మయ్య ఇలా ఉంటే చాలు. మెల్లమెల్లగా నా కబుర్లతో వీళ్ళు మాయ చేయొచ్చు అనుకుంటుంది.
కానీ శిల్ప కి తెలియదు కదా ఎదురుగుండా ఉన్నది తిమింగలం అని.
మాధవి శిల్ప ని అడుగుతుంది నీకు వంటలు ఏమి వచ్చు అని.... దెబ్బకి పాపకు పులమారుతుంది.
దేవుడా మనకి చాకు పట్టుకోవడమే రాదు. ఇంకేం వంటలు వస్తాయి అని... చెప్పమ్మా అని అడిగితే
అది పిన్ని గారు అని నాంచుతుంది. అర్థమైంది... చూసావా వదిన నీ కోడలికి వంట రాదంట.. లైఫ్ లాంగ్ నువ్వు చేయాల్సిందే అని వెటకారంగా అంటారు.
దానికి శిల్ప మన ఇంట్లో కుక్ ఉన్నాడు కదా అని అడిగితే.... కుక్ అయినా,, సర్వెంట్స్ అయినా హెల్ప్ చేస్తారు. వంట మాత్రం మనమే చేయాలి అంటారు.
దేవుడా నా పరిస్థితి ఏంటి ఇలా అయింది. కక్కలేను, మింగలేను. విక్రమ్ ని లైన్ లో పెట్టుకుంటే ఏమైనా చేయొచ్చు కానీ.... విక్రమ్ గదిలోకి వెళ్ళకూడదు అంటున్నారు.
ఎలాగైనా ఈరోజు విక్రమ్ తో మాట్లాడాలి అని ఫిక్స్ అవుతుంది. శిల్ప ను కదుపుతూ ఏమైంది నీకు... అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడుగుతారు.
అబ్బే ఆదేం లేదు పిన్ని గారు, చెబితే నేర్చుకుంటాను అంటుంది. దానికి లలిత గారు నేను నేర్పిస్తాను పదా అని కిచేన్ ల్లోకి తీసుకువెళ్తారు.
నీకు వంట రాదు కాబట్టి సింపుల్ గా చేద్దాం అంటారు. అలాగే అత్తయ్య గారు అని తల ఊపుతుంది.
ముసుగులో ఉండడం వల్ల శిల్ప ఎక్స్ప్రెషన్స్ ఎవ్వరికి కనిపించవు. బండ బూతులు తిట్టుకుంటూ ఉంటుంది.
ఫస్ట్ స్వీట్ చెయ్యి, తర్వాత ఆకూర పప్పు, ఒక ఫ్రై, పచ్చడి, ఒక కూర ఇవి చాలు ఈ పూటకి అంటారు. అంతే దెబ్బకి గెలాక్సీ మొత్తం కనపడుతుంది.
ఏంటమ్మా అలా చూస్తున్నావు అని అడుగుతారు. ఏమీ లేదు అత్తయ్యగారు అని అంటది.
ఈరోజుకి కుక్ వెజిటేబుల్స్ కట్ చేసి ఇస్తాడు. రేపటినుండి నువ్వే చేద్దువు అని చెప్పి.. కుక్ కి చెప్పి బయటికి వస్తుంది.
అలవాటు లేని పని కదా! చేసేటప్పటికి ఫుల్లుగా. చెమటలు పెడతాయి. అవి అన్ని టేబుల్ మీద సర్దేసి ఫ్రెష్ అయ్యి వస్తుంది.
లేడీస్ అందరూ లంచ్ కి కూర్చుంటారు. శిల్ప కూడా కూర్చోబోతే అయ్యో శిల్ప అప్పుడే తినకూడదు అమ్మ అంటారు.
ఎందుకని అత్తయ్య గారు అంటే... అందరూ భోజనాలు అయ్యాక తిని, ప్లేట్లు తీసి అప్పుడు తినాలి అని చెప్తారు . ఏంటి ఎంగిలి పళ్ళాలు తియ్యాలా అని అరుస్తుంది.
ఎందుకు శిల్ప అరుస్తున్నావు. ఇక్కడ పద్ధతులు పాటించాలి. లలిత ఇప్పటివరకు అలాగే చేసిందని ఇందిరాగారు గట్టిగా చెప్తారు.
చేసేది ఏమీ లేక వాళ్ళు తినేంత వరకు ఉండి అప్పుడు భోజనానికి కూర్చుంటుంది. అదేంటమ్మా ఇక్కడ కూర్చున్నావు అని అంటే... మరి ఇంకా ఎక్కడ కూర్చోవాలి అత్తయ్య గారు అని అడుగుతుంది.
రూమ్ లోనికి వెళ్ళు,, అక్కడికి పంపిస్తాము అని ఒక ప్లేట్ లో కొద్దిగా అన్నము, పప్పు, ఫ్రై మాత్రమే తీసుకువెళ్లి ఇస్తారు.
అదేంటి అత్తయ్య గారు, ఇంత కొంచమే పెట్టారు అంటే... నీ ఫిజిక్ చాలా బాగుంటుంది శిల్ప. ఫుడ్డు ఎక్కువ తింటే పాడైపోతుంది.
మన ఇంట్లో పనులు కూడా తక్కువే కదా! అని చెబుతారు. ఏంటి పనులు తక్కువ అంటే పనులు ఎక్కువైతే నా పరిస్థితి ఏంటి అని మనసులోనే అనుకుని భోజనం చేస్తుంది.
రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పి లలిత గారి వెళ్ళిపోతారు. అలవాటు లేని పనులుకు అలిసిపోయి ఫోన్ దగ్గరికి వెళ్లకుండానే పడుకుండిపోతుంది.
. విక్రమ్ సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చి హాల్లో కూర్చుంటాడు. రూమ్ లో నుంచి చూసిన శిల్ప ఎవరైనా ఉన్నారా అని చుట్టూ చూస్తోంది.
ఎవరూ లేరు అని నిర్ధారణ చేసుకొని రూమ్ బయటకు వస్తుంది. విక్రమ్ దగ్గరికి వచ్చే లోపల లలితగారు వస్తారు. వెంటనే శిల్ప రూమ్ లోపలికి వెళ్లి తలుపు వేసుకుంటుంది.
ఏంటి విక్రమ్ బాగా అలసటగా ఉన్నావు అంటే... నథింగ్ అమ్మ . ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి తన రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయి వస్తాడు.
ఇందిరా గారి దగ్గరికి వెళ్లి నేను అందరితో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఆ టైంలో శిల్ప లేకుండా చూడండి అని అంటాడు.
అందరూ ఇంటికి చేరుకున్న శిల్ప కు మళ్ళీ నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసి డ్యూటీ అప్పచెబుతారు. అందరూ ఇందిరాగారి రూమ్ లోనికి వెళతారు.
ఇప్పుడు విక్రమ్ ఏం చెబుతాడు??
సింహా ఫ్యామిలీ రియాక్షన్ ఏమిటి??
కథ కొనసాగుతుంది.....
. పక్కనే బాంబు పడినట్టు, ఇద్దరు గట్టిగా అరుస్తారు ఏంటి అని... ఎందుకు అలా అరుస్తారని చిరాకుపడతాడు.
మరి అరవక ఏం చేయాలి? అయినా నీకు ఎలా తెలుసు... అవిని కే తాళి కట్టావని వినయ్ అడుగుతాడు.
దానికి విక్రమ్ అవని కాదు. వదినా అని పిలువు అని చెబుతాడు. విక్రమ్ మాటలోని సీరియస్ కి భయపడి ఓకే... వదిన అని ఎలా తెలిసింది అంటాడు.
ఈవినింగ్ అందరికీ ఒకేసారి చెబుతాను అని సిస్టం లో తల దూర్చుతాడు. ఇంకా అడిగినా చెప్పడు అని అర్థమయ్యి వినయ్, భరత్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు.
జై సింహా మాన్షన్....
ఈసారి మాధవి గారు వెళ్లి శిల్పని పిలుస్తారు. ఏంటమ్మా ఎప్పుడు చూసినా తలుపు వేసుకొని కూర్చుంటావు.
బయటికి రా! వస్తేనే కదా... మాతో పరిచయం పెరిగేదని చెప్పి, బయటకు తీసుకొస్తుంది.
ఇందిరా గారు, లలిత, నీవి ఉంటారు. శిల్ప అక్కడికి వచ్చి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది.
కూర్చోమ్మా ఎందుకంత మొహమాటం అని కూర్చోబెడతారు. ఫ్రీగా ఉండు మా నీవి ఎలాగో నువ్వు కూడా అంతే కదా అని కబుర్లు చెప్తారు.
దానికి శిల్ప హమ్మయ్య ఇలా ఉంటే చాలు. మెల్లమెల్లగా నా కబుర్లతో వీళ్ళు మాయ చేయొచ్చు అనుకుంటుంది.
కానీ శిల్ప కి తెలియదు కదా ఎదురుగుండా ఉన్నది తిమింగలం అని.
మాధవి శిల్ప ని అడుగుతుంది నీకు వంటలు ఏమి వచ్చు అని.... దెబ్బకి పాపకు పులమారుతుంది.
దేవుడా మనకి చాకు పట్టుకోవడమే రాదు. ఇంకేం వంటలు వస్తాయి అని... చెప్పమ్మా అని అడిగితే
అది పిన్ని గారు అని నాంచుతుంది. అర్థమైంది... చూసావా వదిన నీ కోడలికి వంట రాదంట.. లైఫ్ లాంగ్ నువ్వు చేయాల్సిందే అని వెటకారంగా అంటారు.
దానికి శిల్ప మన ఇంట్లో కుక్ ఉన్నాడు కదా అని అడిగితే.... కుక్ అయినా,, సర్వెంట్స్ అయినా హెల్ప్ చేస్తారు. వంట మాత్రం మనమే చేయాలి అంటారు.
దేవుడా నా పరిస్థితి ఏంటి ఇలా అయింది. కక్కలేను, మింగలేను. విక్రమ్ ని లైన్ లో పెట్టుకుంటే ఏమైనా చేయొచ్చు కానీ.... విక్రమ్ గదిలోకి వెళ్ళకూడదు అంటున్నారు.
ఎలాగైనా ఈరోజు విక్రమ్ తో మాట్లాడాలి అని ఫిక్స్ అవుతుంది. శిల్ప ను కదుపుతూ ఏమైంది నీకు... అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడుగుతారు.
అబ్బే ఆదేం లేదు పిన్ని గారు, చెబితే నేర్చుకుంటాను అంటుంది. దానికి లలిత గారు నేను నేర్పిస్తాను పదా అని కిచేన్ ల్లోకి తీసుకువెళ్తారు.
నీకు వంట రాదు కాబట్టి సింపుల్ గా చేద్దాం అంటారు. అలాగే అత్తయ్య గారు అని తల ఊపుతుంది.
ముసుగులో ఉండడం వల్ల శిల్ప ఎక్స్ప్రెషన్స్ ఎవ్వరికి కనిపించవు. బండ బూతులు తిట్టుకుంటూ ఉంటుంది.
ఫస్ట్ స్వీట్ చెయ్యి, తర్వాత ఆకూర పప్పు, ఒక ఫ్రై, పచ్చడి, ఒక కూర ఇవి చాలు ఈ పూటకి అంటారు. అంతే దెబ్బకి గెలాక్సీ మొత్తం కనపడుతుంది.
ఏంటమ్మా అలా చూస్తున్నావు అని అడుగుతారు. ఏమీ లేదు అత్తయ్యగారు అని అంటది.
ఈరోజుకి కుక్ వెజిటేబుల్స్ కట్ చేసి ఇస్తాడు. రేపటినుండి నువ్వే చేద్దువు అని చెప్పి.. కుక్ కి చెప్పి బయటికి వస్తుంది.
అలవాటు లేని పని కదా! చేసేటప్పటికి ఫుల్లుగా. చెమటలు పెడతాయి. అవి అన్ని టేబుల్ మీద సర్దేసి ఫ్రెష్ అయ్యి వస్తుంది.
లేడీస్ అందరూ లంచ్ కి కూర్చుంటారు. శిల్ప కూడా కూర్చోబోతే అయ్యో శిల్ప అప్పుడే తినకూడదు అమ్మ అంటారు.
ఎందుకని అత్తయ్య గారు అంటే... అందరూ భోజనాలు అయ్యాక తిని, ప్లేట్లు తీసి అప్పుడు తినాలి అని చెప్తారు . ఏంటి ఎంగిలి పళ్ళాలు తియ్యాలా అని అరుస్తుంది.
ఎందుకు శిల్ప అరుస్తున్నావు. ఇక్కడ పద్ధతులు పాటించాలి. లలిత ఇప్పటివరకు అలాగే చేసిందని ఇందిరాగారు గట్టిగా చెప్తారు.
చేసేది ఏమీ లేక వాళ్ళు తినేంత వరకు ఉండి అప్పుడు భోజనానికి కూర్చుంటుంది. అదేంటమ్మా ఇక్కడ కూర్చున్నావు అని అంటే... మరి ఇంకా ఎక్కడ కూర్చోవాలి అత్తయ్య గారు అని అడుగుతుంది.
రూమ్ లోనికి వెళ్ళు,, అక్కడికి పంపిస్తాము అని ఒక ప్లేట్ లో కొద్దిగా అన్నము, పప్పు, ఫ్రై మాత్రమే తీసుకువెళ్లి ఇస్తారు.
అదేంటి అత్తయ్య గారు, ఇంత కొంచమే పెట్టారు అంటే... నీ ఫిజిక్ చాలా బాగుంటుంది శిల్ప. ఫుడ్డు ఎక్కువ తింటే పాడైపోతుంది.
మన ఇంట్లో పనులు కూడా తక్కువే కదా! అని చెబుతారు. ఏంటి పనులు తక్కువ అంటే పనులు ఎక్కువైతే నా పరిస్థితి ఏంటి అని మనసులోనే అనుకుని భోజనం చేస్తుంది.
రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పి లలిత గారి వెళ్ళిపోతారు. అలవాటు లేని పనులుకు అలిసిపోయి ఫోన్ దగ్గరికి వెళ్లకుండానే పడుకుండిపోతుంది.
. విక్రమ్ సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చి హాల్లో కూర్చుంటాడు. రూమ్ లో నుంచి చూసిన శిల్ప ఎవరైనా ఉన్నారా అని చుట్టూ చూస్తోంది.
ఎవరూ లేరు అని నిర్ధారణ చేసుకొని రూమ్ బయటకు వస్తుంది. విక్రమ్ దగ్గరికి వచ్చే లోపల లలితగారు వస్తారు. వెంటనే శిల్ప రూమ్ లోపలికి వెళ్లి తలుపు వేసుకుంటుంది.
ఏంటి విక్రమ్ బాగా అలసటగా ఉన్నావు అంటే... నథింగ్ అమ్మ . ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి తన రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయి వస్తాడు.
ఇందిరా గారి దగ్గరికి వెళ్లి నేను అందరితో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఆ టైంలో శిల్ప లేకుండా చూడండి అని అంటాడు.
అందరూ ఇంటికి చేరుకున్న శిల్ప కు మళ్ళీ నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసి డ్యూటీ అప్పచెబుతారు. అందరూ ఇందిరాగారి రూమ్ లోనికి వెళతారు.
ఇప్పుడు విక్రమ్ ఏం చెబుతాడు??
సింహా ఫ్యామిలీ రియాక్షన్ ఏమిటి??
కథ కొనసాగుతుంది.....


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)