10-09-2025, 01:54 PM
ధన మూలం ఇదం జగత్ అనేవారు తమ వంద శాతం జీవితంలో ఒక భాగం ధనం ఉన్నవారు రెండు భాగాల ధనం ఉన్నవారిని అనుసరిస్తారు. రెండు భాగాల ధనం ఉన్నవారు మూడు భాగాల ధనం ఉన్నవారిని అనుసరిస్తారు. మూడు భాగాల ధనం ఉన్నవారు నాలుగు భాగాల ధనం ఉన్నవారిని అనుసరిస్తారు. వంద శాతానికి సరిపడ నాలుగు భాగాల ధనం ఉన్నవారు తమ చిత్తం వచ్చినట్లు ఆలోచిస్తారు. ఆ చిత్తం లో ఋగ్వేద దేవతలు లేకుంటే వారి ఆలోచనలు సమాజానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తాయి. అని కామ చెప్పే మాటలు పండిత పామరులందరిని ఆకర్షించేవి.
కామ ప్రతిష్టాన పురాన్ని పరిపాలించే ఆయుతానీకుని సుపరిపాలనను చారుల ద్వారా అనుక్షణం తెలుసుకునేది. కామ ఆయుతానీకుని పట్టాభిషేకానికి తలిదండ్రులతో సహా వెళ్ళింది. అక్కడ
"కామ భావ విజయం" అనే నృత్యాన్ని ప్రదర్శించింది.
ఆ నృత్యం లో సామాన్య కుటుంబంలో జన్మించిన వారు సహితం సాధన ద్వారా మోక్షం పొందవచ్చును అని తెలియ చేసే ఋగ్వేదం లోని ఋభుగణ వృత్తాంతాలు ఉన్నాయి. కామ నృత్యం అక్కడి వారినందరిని ఆకర్షించింది. ముఖ్యంగా తన నృత్యం లో కామ తీసుకున్న ఋభుగణ వృత్తాంతం ఆయుతానీకుని విపరీతంగా ఆకర్షించింది.
ఆయుతానీకుడు పది వేల గోబృందాలతో గోపూజ చేయించడం, గోవులను గోపాలురను సంరక్షించడం వంటి అంశాలు కామను బాగా ఆకర్షించాయి. అలా కామ క్రమ క్రమంగా ఆయుతానీకుని మీద యిష్టాన్ని పెంచుకుంది.
కామ మహర్షుల, మహానుభావుల ఆశీర్వాదం తో పృథ్వీ తీర్థం ను ఏర్పాటు చేసింది. ఆ కొలను దగ్గర కామ ఋగ్వేద మంత్రాలతో అనేక పవిత్ర యాగాలను చేయించింది ఆ కొలను లో స్నానం చేసిన వారికి వెయ్యి గోదానాల ఫలితం వస్తుందని కామను ఇంద్రుడు ఆశీర్వదించాడు. అంతేగాక ఆ కొలనులో స్నానం చేసిన సమస్త జీవరాశికి అమలిన కామ సంచార సుగుణం అలవడుతుందని సమస్త దేవ గణం కామ ను ఆశ్వీర్వదించింది.
కామ దేవతల ఆశీర్వాదం ఏ మేర ఫలిస్తుందో గమనించడానికి అన్నట్లు తన చెలికత్తెలలో అతి కామం ప్రదర్శించే నిర్లజ్జ, నిరుణ, నితి వంటి వారిని పృథ్వీ తీర్థం లో స్నానం చేయమంది. కామ మాటలను అనుసరించి వారు పృథ్వీ తీర్థం లో స్నానం చేసారు. అనంతరం వారు అమలిన కామ గుణాలతో ప్రకాశించారు. ఋగ్వేద ప్రచారం లో, హాలిక సమాజాభివృద్ధికి ప్రధాన పాత్ర వహించారు.
పృథ్వీ తీర్థం ను నాశనం చేయాలని రాక్షసులు, గోహింసా పరులు ప్రయత్నించారు. అప్పుడు కామ కత్తి పట్టింది. గోహింసా పరుల కుత్తుకలను తెగ నరికింది. సమరంలో ఆమెకు ఇంద్రుడు,అత. ఆని అనుచరులు తోడుగా వచ్చారు. ఇది తెలిసి ఆయుతానీకుడు కూడా కామ కు తోడుగా యుద్ద రంగానికి వచ్చాడు.
పృథ్వీ తీర్థం ను నాశనం చేద్దాం అనుకున్న గోహింసా పరులు, రాక్షసులు యుద్ద రంగంలో కాలికి బుద్ది చెప్పారు. కామను విజం వరించింది. పృథ్వీ తీర్థం లో ఇంద్రుడు, ఆయుతానీకుడు స్నానం చేసారు. గోదాన ప్రముఖులు గా కీర్తిని ఆర్జించారు. అప్పటినుండి వారి చేతుల మీదుగా అనేక గోదానాలు జరిగాయి.
ఆయుతానీకుని సహాయంతో కామ యజ్ఞం లను నిరసించే యతులకు తగిన బుద్ది చెప్పింది. తన రాజ్యంలో అనేక యజ్ఞ శాలలను నిర్మింప చేసింది. కామ మనసును గ్రహించిన పృథశ్రవసుడు ఆయుతానీకుని అల్లునిగా చేసుకోవడానికి సిద్దమయ్యాడు. ఆయుతానీకుని తలిదండ్రులు సుపుష్ట మహా భౌముల దగ్గరకు పెళ్ళి పెద్దలను పంపాడు. వారు రైవత మన్వంతరం లోని దేవ గణం పృథుకం కు చెందిన పృథశ్రవసుని గతాన్నంత తెలుసుకున్నారు. పృథశ్రవసునికి ఇంద్రాదులు ఎలా సహకరిస్తారో కూడా తెలుసుకున్నారు. అంత తమ తనయుడు ఆయుతానీకుని మనసెరిగి కామని తమ కోడలిని చేసుకోవడానికి యిష్ట పడ్డారు. మంచి శుభ ముహూర్తాన కామ ఆయుతానీకుల వివాహం జరిగింది. వారి కుమారుడు అక్రోధనుడు.
సర్వే జనాః సుఖినోభవంతు
కామ ప్రతిష్టాన పురాన్ని పరిపాలించే ఆయుతానీకుని సుపరిపాలనను చారుల ద్వారా అనుక్షణం తెలుసుకునేది. కామ ఆయుతానీకుని పట్టాభిషేకానికి తలిదండ్రులతో సహా వెళ్ళింది. అక్కడ
"కామ భావ విజయం" అనే నృత్యాన్ని ప్రదర్శించింది.
ఆ నృత్యం లో సామాన్య కుటుంబంలో జన్మించిన వారు సహితం సాధన ద్వారా మోక్షం పొందవచ్చును అని తెలియ చేసే ఋగ్వేదం లోని ఋభుగణ వృత్తాంతాలు ఉన్నాయి. కామ నృత్యం అక్కడి వారినందరిని ఆకర్షించింది. ముఖ్యంగా తన నృత్యం లో కామ తీసుకున్న ఋభుగణ వృత్తాంతం ఆయుతానీకుని విపరీతంగా ఆకర్షించింది.
ఆయుతానీకుడు పది వేల గోబృందాలతో గోపూజ చేయించడం, గోవులను గోపాలురను సంరక్షించడం వంటి అంశాలు కామను బాగా ఆకర్షించాయి. అలా కామ క్రమ క్రమంగా ఆయుతానీకుని మీద యిష్టాన్ని పెంచుకుంది.
కామ మహర్షుల, మహానుభావుల ఆశీర్వాదం తో పృథ్వీ తీర్థం ను ఏర్పాటు చేసింది. ఆ కొలను దగ్గర కామ ఋగ్వేద మంత్రాలతో అనేక పవిత్ర యాగాలను చేయించింది ఆ కొలను లో స్నానం చేసిన వారికి వెయ్యి గోదానాల ఫలితం వస్తుందని కామను ఇంద్రుడు ఆశీర్వదించాడు. అంతేగాక ఆ కొలనులో స్నానం చేసిన సమస్త జీవరాశికి అమలిన కామ సంచార సుగుణం అలవడుతుందని సమస్త దేవ గణం కామ ను ఆశ్వీర్వదించింది.
కామ దేవతల ఆశీర్వాదం ఏ మేర ఫలిస్తుందో గమనించడానికి అన్నట్లు తన చెలికత్తెలలో అతి కామం ప్రదర్శించే నిర్లజ్జ, నిరుణ, నితి వంటి వారిని పృథ్వీ తీర్థం లో స్నానం చేయమంది. కామ మాటలను అనుసరించి వారు పృథ్వీ తీర్థం లో స్నానం చేసారు. అనంతరం వారు అమలిన కామ గుణాలతో ప్రకాశించారు. ఋగ్వేద ప్రచారం లో, హాలిక సమాజాభివృద్ధికి ప్రధాన పాత్ర వహించారు.
పృథ్వీ తీర్థం ను నాశనం చేయాలని రాక్షసులు, గోహింసా పరులు ప్రయత్నించారు. అప్పుడు కామ కత్తి పట్టింది. గోహింసా పరుల కుత్తుకలను తెగ నరికింది. సమరంలో ఆమెకు ఇంద్రుడు,అత. ఆని అనుచరులు తోడుగా వచ్చారు. ఇది తెలిసి ఆయుతానీకుడు కూడా కామ కు తోడుగా యుద్ద రంగానికి వచ్చాడు.
పృథ్వీ తీర్థం ను నాశనం చేద్దాం అనుకున్న గోహింసా పరులు, రాక్షసులు యుద్ద రంగంలో కాలికి బుద్ది చెప్పారు. కామను విజం వరించింది. పృథ్వీ తీర్థం లో ఇంద్రుడు, ఆయుతానీకుడు స్నానం చేసారు. గోదాన ప్రముఖులు గా కీర్తిని ఆర్జించారు. అప్పటినుండి వారి చేతుల మీదుగా అనేక గోదానాలు జరిగాయి.
ఆయుతానీకుని సహాయంతో కామ యజ్ఞం లను నిరసించే యతులకు తగిన బుద్ది చెప్పింది. తన రాజ్యంలో అనేక యజ్ఞ శాలలను నిర్మింప చేసింది. కామ మనసును గ్రహించిన పృథశ్రవసుడు ఆయుతానీకుని అల్లునిగా చేసుకోవడానికి సిద్దమయ్యాడు. ఆయుతానీకుని తలిదండ్రులు సుపుష్ట మహా భౌముల దగ్గరకు పెళ్ళి పెద్దలను పంపాడు. వారు రైవత మన్వంతరం లోని దేవ గణం పృథుకం కు చెందిన పృథశ్రవసుని గతాన్నంత తెలుసుకున్నారు. పృథశ్రవసునికి ఇంద్రాదులు ఎలా సహకరిస్తారో కూడా తెలుసుకున్నారు. అంత తమ తనయుడు ఆయుతానీకుని మనసెరిగి కామని తమ కోడలిని చేసుకోవడానికి యిష్ట పడ్డారు. మంచి శుభ ముహూర్తాన కామ ఆయుతానీకుల వివాహం జరిగింది. వారి కుమారుడు అక్రోధనుడు.
సర్వే జనాః సుఖినోభవంతు
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
