26-02-2025, 06:55 AM
(24-02-2025, 11:28 AM)k3vv3 Wrote: ఇరువురూ లేచారు. దీప్తి శార్వరీ వారిని సమీపించారు. నలుగురూ గుడి నుండి బయటికి నడిచారు.
ప్రజాపతి ఊర్లో లేని కారణంగా నిర్భయంగా ప్రణవి దీప్తితో రైల్వేస్టేషన్లో కలుసుకున్నారు. హరికృష్ణ, లావణ్య, ఈశ్వర్, శార్వరీలు దీప్తి ప్రణవీలను స్టేషన్లో కలుసుకొన్నారు. హౌరా ఎక్స్ ప్రెస్లో వారు చెన్నైకి బయలుదేరారు. కంపార్టుమెంటులో ఎక్కిన వారందరికీ వీడ్కోలు చెప్పి ఆనందంగా ప్రణవి ఇంటికి వెళ్ళిపోయింది.
====================================================================
ఇంకా వుంది..
Nice update, K3vv3 garu!!!
clp); clp); clp);