12-09-2024, 09:23 AM
దయాగాడి దండయాత్ర
(తమన్నా )
ఒక పక్క జోరువాన కురుస్తున్న
లెక్క చేయకుండా తమన్నాని దెంగిన్న
విజయసింహుడు ఎదో సాధించాను అన్నట్టు అలసి తమన్నా పక్కన వాలి నిద్రపోయాడు... తమన్నా కూడా జీవితంలో చూడని సుఖాన్ని చూసేసరికి తన శరీరం కూడా అలిసిపోవడంతో తను నిద్రపోయింది..
జోరువాన తగ్గిపోయింది విజయసింహుడు కి ఎవరో ఏడుస్తునట్టు శబ్దం వినిపించింది...ఆ శబ్దానికి విజయసింహుడు మెల్కున్నాడు...
లేచి చుస్తే విజయసింహుడుకి కుంత దూరంలో ఒక బండరాయి దగ్గర చిరిగిన బట్టలు కప్పుకొని ఏడుస్తూ కనిపించింది తమన్నా...
తమన్నా ని అలా చూడగానే విజయసింహుడుకి తన పై తనకే అసహ్యం వేసింది..
స్వతహాగా మంచివాడైనా విజయసింహాడు ఎన్నడూ, ఏనాడూ ఎవరిని బాధ పెట్టింది లేదు కానీ, ఈరోజు తమన్నా అందానికి అక్కర్షితుడైయాడు
దాంతో తనలోని మానవత్వంని రాజు అని గర్వం అలాగే మగాడు అనే మృగం కమ్మేయడంతో తమన్నా పై అత్యాచారం చేసాడు..
తన పక్కన ఉన్న దుస్తులు ధరించి వెళ్లి తమన్నా పక్కన కూర్చొని తన బుజంపై చేయి వేసాడు...
తమన్నా కోపంగా చూసింది...
విజయసింహుడు తల దించుకొని : క్షమించు దేవి... నీ అందానికి ముగ్దడనై ఎం చేస్తున్నాను తెలియకుండా ఆవేశంలో నీపై అలా.. నువ్వేమి దిగులు పడకు నిన్ను నేను వివాహమాడెధను..
తమన్నా : నువ్వా....! నన్నా..,..! పొట్టకూటి కోసం ఊరు ఊరు తిరిగే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా.. అని చిన్నగా నవ్వింది..
ఇక్కడ తమన్నా ఒక యువరాణి అని విజయసింహుడుకి తెలీదు.. అలాగే విజయసింహుడు ఒక మహారాజు అని తమన్నా కి తెలీదు..
తమన్నా తానేవ్వరో తెలియక నవ్వుతుంది అని గ్రహించి తను కూడా చిన్నగా నవ్వి..
విజయసింహుడు : మీరు నవ్వడంలో తప్పేమిలేదు...ఇన్నిరోజులు ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచిన్న నా గుర్తింపుని ఇప్పుడు సమయం సందర్బం వచ్చింది కాబట్టి చెప్తున్నాను.... నా పేరు శివుడు కాదు
విజయసింహుడు నేను అనంతగిరి రాజ్యానికి రాజుని అని
తన మేడలోనూ దాచుకున్న రాజమద్రిక తీసి తమన్నాకి చూపించాడు..
రాజమద్రిక చూడగానే అప్పటివరకు ఎటకారంగా నవ్వినా తమన్నా మోహంలో నవ్వు ఆగిపోయింది..
తమన్నాకి విజయసింహుడు గురించి ప్రత్యేకంగా తెలియకపోయినా.. తన గురించి తన రాజ్యపాలనా గురించి వింటున్నే వచ్చింది..
తమన్నా : మీ గురించి మీ పాలన గురించి నేను విన్నాను... అంత మంచి పేరు ప్రఖ్యతలు ఉన్న మీరు ఈరోజు నన్నిలా...?
విజయసింహుడు : చెప్పాను కదా దేవి మీ అందానికి ముగ్దడానైయానని..
తమన్నా : అయితే మీకు నా గురించి కూడా తెలియాలి... నా పేరు తమన్నా..నేను ఒక్కప్పటి కళింగ రాజ్యానికి యువరాణిని..అంటూ తన గతాన్ని విజయసింహుడికి చెప్పింది..
తమన్నా గతాన్ని విన్న విజయసింహుడు తమన్నాకి సహాయం చేస్తా అన్నాడు... అలాగే తనని వివాహం చేసుకుంటా అని కూడా అన్నాడు..
విజయసింహుడు తమన్నాని తన మిగిలిన ఉన్న ప్రజలని తన రాజ్యానికి తీసుకొని వెళ్లి తల్లి భానుమతి దేవీతో జరిగినదంతా చెప్పాడు.
..(తమన్నా ని దెంగిన్న విషయం చెప్పలేదండోయ్ )
తన సైన్యాని సిద్ధం చేసి గజపతి వర్మ రాజ్యం పై యుద్దానికి వెళ్ళాడు..
upload
విజయసింహుడి తో తమన్నా కూడా వెళ్ళింది... రెండు రాజ్యల మధ్య రసవత్తరమైన యుద్ధం జరుగింది..
తమన్నా కూడా తనకి దొరికినవారిని దొరికినట్టు చంపుతుంది..
ఆఖరికి విజయసింహుడు రాజ్యం చేతిలో గజపతి వర్మ రాజ్యం ఓడిపోయింది..
గజపతి వర్మ ని తమన్నాకి అప్పగించాడు.. తమన్నా తన తండ్రిని తలుచుకొని ఒక్కవేటు తో గజపతి వర్మ తలని నరికేసింది..
ఆ తర్వాత గజపతి వర్మ రాజ్యాని, తమన్నా రాజ్యాని తన అనంతగిరి రాజ్యంలో ఏకం చేసి త్రికర్ణ రాజ్యానిగా పేరు మార్చి పరిపాలించాడు...
ఇచ్చిన మాట ప్రకారం తమన్నా ని పెళ్లాడాడు...
పెళ్లి అనంతరం వారి రాసాక్రీడాలకి కొదవేలేదు..ప్రతి రాత్రి వారికి తొలిరాత్రే..
విజయసింహుడి పరిపాలనలో రాజ్య ప్రజలు సుభిక్షంగా ఉన్నారు..
కాలం గడుస్తూ వస్తోంది... ప్రతి రాత్రి విజయసింహుడు, తమన్నా వారి వొంట్లో ఉన్న వేడిని చల్లర్చుకుంటూ వస్తున్నారు కానీ పిల్లలు కలగడం లేదు... దాంతో రాజ్య ప్రజలు తమన్నా గొడ్రాలేమో అని అనుకోవడం మొదలు పేట్టారు.. ఆ మాటలు ఆ నోటా ఈ నోటా పాకీ చివరికి తమన్నా చెవినా పడ్డాయి...
తను నిజంగానే గొడ్రాలేమో అని బాధ పడింది... తమన్నా బాధ చూసి విజయసింహుడు బాధ పడ్డాడు..
కొడుకు కోడలు బాధ చూడలేని భానుమతి దేవి ఎంతో మంది మునులని కలిసింది...ఆకరికి ఒక ముని పుత్రకామిష్టి యాగం జరిపిస్తే పుత్రుడు కలిగే అవకాశం ఉందని చెప్తాడు...
ముని : కాకపోతే అందులో ఒక చిక్కు ఉంది...
భానుమతి : ఏంటది మునివర్యా..?
ముని : అది.... అది.... ఈ యాగం జరిపిస్తే... పుత్రుడు పుట్టిన ఏడాదికి ఆ పుత్రుడి అమ్మ,నాన్నలకి అకాల మరణం సంభవిస్తోంది..
దాంతో ఈ యాగానికి భానుమతి దేవి అంగీకరించదు..కానీ ఈ విషయం తెలుసుకున్న విజయసింహుడు,తమన్నా... తన భార్య గొడ్రాలు అనే బాధ కన్నా ప్రాణమేమి ఎక్కువ కాదు... అయిన వంశం నిలబడుతుంది అంటే ఎన్ని యాగలేనా చేస్తాం అని భానుమతి దేవి వద్దన్న వినకుండా పుత్రకామిష్టి యాగం చేస్తారు..
యాగం ఫలితం తమన్నా పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది..
ఆ బాబు ఎంత అందంగా ఉన్నాడంటే... ఎంత సేపు చుసిన తనివితీరదు అన్నట్టు..
పండితులకి బాబు జాతకం చూపిస్తారు.. ఆ బాబుది సాధారణమైన జాతకం కాదు... సాక్షాత్తు ఆ రామచంద్ర ప్రభు పుట్టిన గడియలో పుట్టాడు... అని పండితులు అనడంతో విజయసింహుడు, తమన్నా, భానుమతి దేవిలు ఆనందించారు....
మునిశ్వరుడు చెప్పినట్టుగానే ఏడాది తర్వాత తమన్నా ఎదో అంతుచిక్కని వ్యాధితో మరణించింది... ఆ బాధతో విజయసింహుడు కూడా మరణించాడు..
కొడుకు కోడలు చనిపోయిన ఆ బాధని దిగమింగి మనవడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచింది..ఆ బాబుకి జై సింహగా పేరు పెట్టి చదువు, రాజ్య నీతి, కత్తి, కర్ర సాము అన్ని నేర్పించింది.. ప్రస్తుతం జై సింహుడు ఎవ్వనంలోకి అడుగుపెట్టాడు....
సశేషం :
గమనిక : పైన పోస్ట్ చేసిన చిత్రాలు అన్ని ఇంటర్నెట్ నుండి తీసుకోవడం జరిగింది.