20-05-2022, 05:58 AM
(19-05-2022, 06:29 PM)Ajju12 Wrote: Dippadu garu, vyasudu tana sahodarula bharyalatho jaripina sangam vruttantham vivarincha galaru
- సత్యవతీ శంతనుల వివాహకాలంలో దాశరాజు విధించిన షరతుల కారణంగా భీష్ముడు ఆమరణాంతం బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. శంతనుని మరణం తరువాత వారి కుమారులైన చిత్రాంగదుడు బలగర్వంతో గంధర్వుని చేతిలో మరణం చెందాడు. విచిత్రవీరుడు సుఖలాలసతో అకాలమరణం చెందాడు. భరతవంశం వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భరతవంశ పునరుద్ధరణ కొరకు తన పుత్రుడైన వ్యాసుని మనన మంత్రం చేతన వద్దకు రప్పించింది. భరతవంశాన్ని నిలపమని వ్యాసునికి ఆదేశించింది. తల్లి ఆదేశాన్ననుసరించి వ్యాసుడు అంబికకు దృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజుని, దాసికు విదురుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు.
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-84.html
ఊర్వశి కొత్త అప్లోడ్ 30 ,40,47,52,65 వ పోస్ట్ లో ఉంది
https://xossipy.com/thread-62787.html
https://xossipy.com/thread-45345-page-84.html
ఊర్వశి కొత్త అప్లోడ్ 30 ,40,47,52,65 వ పోస్ట్ లో ఉంది
https://xossipy.com/thread-62787.html