10-04-2022, 08:15 PM
ప్రశ్న : శుక్రచార్యుడు విష్ణు తో ఏయ్ ప్రజల్నితే నువ్ రాక్షసులు నుండి కాపాడ్తున్నావో వాలీ కలియుగం లో రాక్షసులకంటే పాపత్ములు అవుతారు అని అంటాడు.. ఇది నిజమేనా?
రావణుడు లేనిదేయ్ రామావతారం ఉండదు?
కంసుడు లేనిదేయ్ కృష్ణవతారం ఉండదు?
అలాగేయ్ కలిపురుషుడు లేనిదేయ్ కల్కి అవతారం రాదు..
ఆంటే విశ్వానికి ముందు చివర అంతే భగవంతుడేయ్.. అయితే మరి నువ్ పాపత్ముడు నేను పుణ్యాత్ముడ్ని, మతం, కులం, జంతువు.. ఇవ్వని ఎందుకు.. ప్రతిదీ అయంది భగవంతుడి స్వరూపమే అని నా భావన...
పాపం చేసిన పుణ్యం చేసిన విజయం వోచిన ఓడినా... శ్వాస పీల్చిన ఒదిలిన ప్రతిదీ భగవత్ స్వరూపమే అని నా భావన.... Complete detachment from this world.... అని నా భావన .. మీరు ఏమంటారు...
రావణుడు లేనిదేయ్ రామావతారం ఉండదు?
కంసుడు లేనిదేయ్ కృష్ణవతారం ఉండదు?
అలాగేయ్ కలిపురుషుడు లేనిదేయ్ కల్కి అవతారం రాదు..
ఆంటే విశ్వానికి ముందు చివర అంతే భగవంతుడేయ్.. అయితే మరి నువ్ పాపత్ముడు నేను పుణ్యాత్ముడ్ని, మతం, కులం, జంతువు.. ఇవ్వని ఎందుకు.. ప్రతిదీ అయంది భగవంతుడి స్వరూపమే అని నా భావన...
పాపం చేసిన పుణ్యం చేసిన విజయం వోచిన ఓడినా... శ్వాస పీల్చిన ఒదిలిన ప్రతిదీ భగవత్ స్వరూపమే అని నా భావన.... Complete detachment from this world.... అని నా భావన .. మీరు ఏమంటారు...


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)