22-01-2021, 08:57 AM
కమల్ ఆ రోజు దొంగతనం చేసిన తరువాత బ్రిడ్జి కింద ఉన్న విద్యుత్ మనుషులు లోపల ఏమైనా క్లూ ఉంది ఏమో అని చెక్ చేయడానికి వెళ్లారు అప్పుడు వాళ్లకు ఆ ఉంగరం దొరికింది దాని తీసుకోని విద్యుత్ దగ్గరికి వెళ్ళాడు అప్పుడు కమల్ ముందు అనుకున్న స్కీమ్ తో పాటు ఫ్రెష్ గా ఇంకో స్కీమ్ ప్లాన్ చేశాడు, రెండో స్కీమ్ ప్రకారం గవర్నమెంట్ ఇచ్చే నష్టపరిహారం నోకేయాలీ అని ప్లాన్ చేశాడు అది అయ్యింది మొదటి స్కీమ్ ప్రకారం మైసూర్ నుంచి మైసూర్ చాముండేశ్వరీ దేవి అమ్మవారి కొండ కీ వెళ్లే దారిలో బ్లాక్ గ్రానైట్ ఉంది అని కమల్ కీ తెలిసింది అందుకే ఆ అడవి ప్రాంతంలో లో మైనింగ్ కంపెనీ పెట్టాలి అని ప్లాన్ చేశాడు ఇప్పుడు ఆ వీడియో ద్వారా ఆ మైనింగ్ ల్యాండ్ రాయించుకోవాలీ అని ప్లాన్ చేసి రాజా వారిని మైనింగ్ మినిస్టర్ నీ తన క్లబ్ కీ రమ్మని చెప్పాడు ఆ మీటింగ్ కీ అక్బర్, అలీ రాలేదు కానీ ఆకాశ్ వచ్చాడు.
అప్పుడు తన షేర్ కింద 35% డబ్బు ఇచ్చిన తరువాత రాజా వారు ఆ వీడియో డిలీట్ చేయమని చెప్పాడు అప్పుడు రాజా వారికి విద్యుత్ వీడియో కాల్ చేశాడు తన laptop లో వాళ్లు చేసిన ప్లానింగ్ కీ సంబంధించిన వీడియో నీ చూపించాడు దాంతో కమల్ "భయపడ్డోదు అది బయటికి రాదు అతను మా మనిషి కాకపోతే ఇప్పుడు ఇంకో డీల్ ఇది ఓకే అయితే ఆ వీడియో శాశ్వతంగా ఉండదు" అని చెప్పాడు దానికి రాజా వారు కూడా ఒప్పుకొని ఏంటి అని అడిగాడు అప్పుడు వాళ్ల సంస్థానం కిందకి వచ్చే ఆ గ్రానైట్ కొండ తన అన్న పేరు మీద రాయమని చెప్పాడు దానికి అక్కడ ఉన్న వాళ్లు అందరు షాక్ అయ్యారు కమల్ అడిగేది చాక్లెట్ కాదు ఇవ్వడానికి అది చాలా పెద్ద గవర్నమెంట్ టెండర్ లో ఉంది ఇప్పుడు అది కమల్ కీ ఇవ్వాలి అంటే చాలా కష్టం కాకపోతే జుట్టు వాడి చేతిలో ఉంది కాబట్టి రాజా వారు ఒప్పుకున్నారు కానీ మైనింగ్ మినిస్టర్ దానికి ఒప్పుకోలేదు ఎందుకంటే ఇప్పుడు ఆ టెండర్లు నుంచి కమిషన్ దాని దక్కించుకోవడానికి వచ్చే లంచాలు తిని ఈ సారి ఎన్నికల్లో సిఎం అవ్వాలి అని ప్లాన్ చేశాడు కాకపోతే కమల్ ఇలా ప్లేట్ మారుస్తాడు అని ఊహించలేదు.
దాంతో మినిస్టర్ ఆవేశము తో లేచి "ఏంటి ఇది ఆ టెండర్ కోసం ఎంతో మంది పోటీ పడుతున్నారు నీకు చాక్లెట్ ఇచ్చినట్లు తెచ్చి నోట్లో పెట్టాలా వాడి జుట్టు నీ చేతిలో ఉంది నన్ను ఏమీ పీకుతావు" అని అన్నాడు మినిస్టర్ ఆవేశం చూసి ఆకాశ్ కంగారు పడితే కమల్ నవ్వి లేచి "సరే మినిస్టర్ గారు రేపు ఉదయం డీల్ ఫైనల్ చేద్దాం అంటారు మంచిది" అని వినయం తో నమస్కారం పెట్టి బయటకు వెళ్లాడు అప్పుడు మినిస్టర్ కీ ఒక ఫోన్ వచ్చింది ఏంటి అంటే ముంబై లోని ఒక మాఫియా డాన్ లాలా కర్ణాటక లో డ్రగ్స్ డీలర్ షిప్ మినిస్టర్ కీ ఇచ్చాడు ఆ డ్రగ్స్ నీ fertilizer ముసుగు లో మంగళూరు పోర్ట్ నుంచి విద్యుత్ సహాయం తో ఆ container లను తెప్పిస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ container లు పేలిపోయింది అని ఫోన్ వచ్చింది అది మొత్తం 800 కోట్ల మాల్ ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకోని రావాలి అని ఆలోచిస్తూ ఉంటే కమల్ నుంచి వీడియో కాల్ వచ్చింది అందులో container సేఫ్ గా ఉంది కాకపోతే కమల్ చెప్పినట్లు చేయక పోతే అది నిజం అవుతుంది అని వార్నింగ్ ఇచ్చాడు దాంతో చేసేది లేక రాజా, మినిస్టర్ ఇద్దరు ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారం నుంచి టెండరు కు వచ్చే వాళ్ళని కొని ఎవరూ టెండర్ కీ రాకుండా చేసి ఆకాశ్ కీ వచ్చేలా చేశారు ఆ తర్వాత నుంచి బళ్లారి జిల్లా వరకు మాత్రమే కింగ్ అయిన బాబా ఖాన్ ఆంధ్ర, కర్ణాటక కీ సుప్రీమ్ డాన్ అయ్యాడు.
ఇలా ఉంటే ఒక రోజు కీర్తన బర్త్ డే పార్టీకి అన్న తమ్ములు ముగ్గురు కలిసి వెళ్లారు పైగా మైసూర్ రాజా వారి నిధి నుంచి బాగ నచ్చిన ఒక నెక్లేస్ కొట్టేసాడు కమల్ దాని తీసుకోని బర్త్ డే గిఫ్ట్ గా వెళ్లాడు అక్కడికి వెళ్లిన తర్వాత కీర్తన తన ఫ్యామిలీ నీ పరిచయం చేస్తా అని తీసుకువెళ్లింది అప్పుడు తన అన్నయ్య నీ చూపించింది అతని చూసి ముగ్గురు షాక్ అయ్యారు వీళ్లను చూసి అతను షాక్ అయ్యాడు ఎందుకంటే అతను బళ్లారి ఎస్పి శ్రీకాంత్.
అప్పుడు తన షేర్ కింద 35% డబ్బు ఇచ్చిన తరువాత రాజా వారు ఆ వీడియో డిలీట్ చేయమని చెప్పాడు అప్పుడు రాజా వారికి విద్యుత్ వీడియో కాల్ చేశాడు తన laptop లో వాళ్లు చేసిన ప్లానింగ్ కీ సంబంధించిన వీడియో నీ చూపించాడు దాంతో కమల్ "భయపడ్డోదు అది బయటికి రాదు అతను మా మనిషి కాకపోతే ఇప్పుడు ఇంకో డీల్ ఇది ఓకే అయితే ఆ వీడియో శాశ్వతంగా ఉండదు" అని చెప్పాడు దానికి రాజా వారు కూడా ఒప్పుకొని ఏంటి అని అడిగాడు అప్పుడు వాళ్ల సంస్థానం కిందకి వచ్చే ఆ గ్రానైట్ కొండ తన అన్న పేరు మీద రాయమని చెప్పాడు దానికి అక్కడ ఉన్న వాళ్లు అందరు షాక్ అయ్యారు కమల్ అడిగేది చాక్లెట్ కాదు ఇవ్వడానికి అది చాలా పెద్ద గవర్నమెంట్ టెండర్ లో ఉంది ఇప్పుడు అది కమల్ కీ ఇవ్వాలి అంటే చాలా కష్టం కాకపోతే జుట్టు వాడి చేతిలో ఉంది కాబట్టి రాజా వారు ఒప్పుకున్నారు కానీ మైనింగ్ మినిస్టర్ దానికి ఒప్పుకోలేదు ఎందుకంటే ఇప్పుడు ఆ టెండర్లు నుంచి కమిషన్ దాని దక్కించుకోవడానికి వచ్చే లంచాలు తిని ఈ సారి ఎన్నికల్లో సిఎం అవ్వాలి అని ప్లాన్ చేశాడు కాకపోతే కమల్ ఇలా ప్లేట్ మారుస్తాడు అని ఊహించలేదు.
దాంతో మినిస్టర్ ఆవేశము తో లేచి "ఏంటి ఇది ఆ టెండర్ కోసం ఎంతో మంది పోటీ పడుతున్నారు నీకు చాక్లెట్ ఇచ్చినట్లు తెచ్చి నోట్లో పెట్టాలా వాడి జుట్టు నీ చేతిలో ఉంది నన్ను ఏమీ పీకుతావు" అని అన్నాడు మినిస్టర్ ఆవేశం చూసి ఆకాశ్ కంగారు పడితే కమల్ నవ్వి లేచి "సరే మినిస్టర్ గారు రేపు ఉదయం డీల్ ఫైనల్ చేద్దాం అంటారు మంచిది" అని వినయం తో నమస్కారం పెట్టి బయటకు వెళ్లాడు అప్పుడు మినిస్టర్ కీ ఒక ఫోన్ వచ్చింది ఏంటి అంటే ముంబై లోని ఒక మాఫియా డాన్ లాలా కర్ణాటక లో డ్రగ్స్ డీలర్ షిప్ మినిస్టర్ కీ ఇచ్చాడు ఆ డ్రగ్స్ నీ fertilizer ముసుగు లో మంగళూరు పోర్ట్ నుంచి విద్యుత్ సహాయం తో ఆ container లను తెప్పిస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ container లు పేలిపోయింది అని ఫోన్ వచ్చింది అది మొత్తం 800 కోట్ల మాల్ ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకోని రావాలి అని ఆలోచిస్తూ ఉంటే కమల్ నుంచి వీడియో కాల్ వచ్చింది అందులో container సేఫ్ గా ఉంది కాకపోతే కమల్ చెప్పినట్లు చేయక పోతే అది నిజం అవుతుంది అని వార్నింగ్ ఇచ్చాడు దాంతో చేసేది లేక రాజా, మినిస్టర్ ఇద్దరు ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారం నుంచి టెండరు కు వచ్చే వాళ్ళని కొని ఎవరూ టెండర్ కీ రాకుండా చేసి ఆకాశ్ కీ వచ్చేలా చేశారు ఆ తర్వాత నుంచి బళ్లారి జిల్లా వరకు మాత్రమే కింగ్ అయిన బాబా ఖాన్ ఆంధ్ర, కర్ణాటక కీ సుప్రీమ్ డాన్ అయ్యాడు.
ఇలా ఉంటే ఒక రోజు కీర్తన బర్త్ డే పార్టీకి అన్న తమ్ములు ముగ్గురు కలిసి వెళ్లారు పైగా మైసూర్ రాజా వారి నిధి నుంచి బాగ నచ్చిన ఒక నెక్లేస్ కొట్టేసాడు కమల్ దాని తీసుకోని బర్త్ డే గిఫ్ట్ గా వెళ్లాడు అక్కడికి వెళ్లిన తర్వాత కీర్తన తన ఫ్యామిలీ నీ పరిచయం చేస్తా అని తీసుకువెళ్లింది అప్పుడు తన అన్నయ్య నీ చూపించింది అతని చూసి ముగ్గురు షాక్ అయ్యారు వీళ్లను చూసి అతను షాక్ అయ్యాడు ఎందుకంటే అతను బళ్లారి ఎస్పి శ్రీకాంత్.