Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
(11-04-2022, 10:48 PM)yekalavyass Wrote: అనేక శరీరములు ఆత్మకి రకరకాల స్థాయుల్లో company positions లాంటివి అని నా నమ్మకం మిత్రమ. నిష్కామ కర్మ వలన ఫలితం మనని ప్రభావితం చెయ్యదు మిత్రమ అని నా అభిప్రాయము.[/size] [/align]
Dear Dippadu mitrama, Bhagavatham lo yenno prasnalaki samadhanamulu vunnayi.
1975 lo, naaku 20 years, mugguram friends janmala meeda athmala meeda pedda discussion pettukunnamu.  Migatha yiddaru 25 years, 28 years. Andaramu B Com graduates.  Science tho, vedamtho sambandham leni vallame.  Yinni athmalenduku,
bhagaVanthudu okkade ayithe ani 25 years friend prasna. Bhagavanthudu mitosis kana vibhajana chendadu. Naa samadhanam. Mari dinosaurus etc. jeevulu kuda athmale kada, avi yemayi poyi vuntayi, 28 years friend prasna. Avi annee kuda cheema la nundi, manushula daka yenno janmalethi vundavachhu. Bhale chitramayina samadhanam ra yidi. Alantappudu yinka yekkuva janabha vundali kada bhoomi meeda. ani 28 years friend further enquiry.  Vere . dallo, vere lokallo kuda vundi vuntaru.  Anthenduku, Einstein thana theories cheppadaniki yinko galaxy lo yinko universe lo yinko solar system lo yinko planet lo puttademo.  Yide mana sanathana alochana vidhanam.  Vyasudu chala chala goppavadu.  Dhruva lokam lo dhruvudu ane vishnu bhakthudu nirantharamga . anda sthithini anubhavisthu vuntadu ani prathipadinchadu. Alagannamata. Om Namo Narayanaya anna sanathana manthranni bhagavatham dwara cheppadu.  Madhyalo raka rakala karanala valla migatha kulalu ee manthraniki dooramayithe mallee Ramanajucharyula valla vhyapthi chendidi. Naa samadhanam.  Veedu anni yilage deni deni ko mudi petti matladuthadu kani, yinka dinner ki pothamu, hotel moose time ayindi ani 25 years mitrudu, akali athma ramudu matram nijam annadu. 28 years friend athmalaki kuda abdeekalani pedatharu kada, thindi andariki vundani theermaniddama annadu.  Nenu navvuthu nijame ani thaloopanu, hotel vepu nadusthu.
[/quote]

ఈ దారానికి మీకు స్వాగతం సుస్వాగతం మిత్రమ ఏకలవ్య. ముగ్గురు మితృల సంభాషణ లో ఎంతో ఙ్ఞానం ఉంది మిత్రమ. అన్నింటికన్నా ఉత్తమ  జన్మ ఏది అని ఒకసారి మీ లాగే మితృలతో సంభాషిస్తుంటే, వృక్షములు అని అన్నాడొక మితృడు. మనిషి జన్మ కదా అన్నారు మిగిలినవారు. దానికి అతడు " మనిషిలో ఉన్నన్ని చెడుగుణములు ఇంకే ప్రాణి లోనూ లేవు కదా. వృక్షములు ఎవ్వరికి హాని చేయవు. వీలైనంతవరకు మేలే చేస్తాయు. నిశ్శబ్దముగా ఒకే చోట నిలబడి తపస్సు చేసుకుంటూ ఉంటాయి. ఇంకొక విధముగా ఆలోచిస్తే కృతయుగము నుండి కలియుగము మధ్యలో పాపము బాగా పెరిగిపోయింది పుణ్యం తరిగిపోయింది అని అందరం నమ్ముతాము కదా. మరి అదే సమయములో వృక్షములు బాగా తగ్గిపోయాయి మనుషులు బాగా పెరిగిపోయారు. మనిషి జన్మే ఉత్తమం ఐనదైతే మరి పాపం పెరిగిపోతున్నప్పుడు ఇన్ని ఆత్మలు పుణ్యం చేసుకుని మనిషి జన్మ ఎలా పొందుతున్నాయి. కుక్కలో కోతులో గ్రంథాలు వ్రాసుకుంటే అన్నింటికన్నా ఉత్తమ జన్మ వాటిదే అని వ్రాసుకుంటాయేమో. మనం వ్రాసుకున్నాము కనుక మనదే గొప్ప అనుకుంటున్నామేమో. చాలా మంది ప్రచారకులు మా మతమే/కులమే/ party ఏ గొప్పది అని ఊదరగొట్టేసినట్టు. " 

ఇది విన్నప్పటినుండి నిజమే కదా అనిపిస్తున్నది. మీ అభిప్రాయం చెప్పగలరు మిత్రమ ఏకలవ్య. 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(12-04-2022, 03:18 AM)stories1968 Wrote: మిత్రులు ఇంకా కొద్దిగా వివరణ అడిగారు వీరి చరిత్ర గురుంచి అనుడుకని మడెలు గురుంచి [Image: 10389617-695896730487485-6382486041099449658-n.jpg]
అనంతకోటి ధన్యవాదములు మిత్రమ బొమ్మల బ్రహ్మ. 
Washing machines మరియు ఇంకెన్నో యంత్రాలు వచ్చిన ఈ రోజుల్లో ఇంక ఆ యా వృతులు నశిస్తున్నాయా మిత్రమ? 
Like Reply
(12-04-2022, 03:23 AM)stories1968 Wrote: అంతరిస్తున్న మడేలు పురాణం కథకులు మాసయ్యలు
 తెలంగాణలో ఆయా
.. 
వివిధ కులాల ప్రస్తావన కనిపిస్తుంది.

 
చాలా అద్భుతమైన వివరణ మిత్రమ బొమ్మల బ్రహ్మ. ఎన్నెన్నో మరుగున పడిన విషయాలు తెలుసుకుంటున్నాను మీ ద్వారా.
Like Reply
(12-04-2022, 06:09 AM)బర్రె Wrote: కృతజ్ఞతలు మిత్రమా

మీకు సదా సుస్వాగతము మిత్రమ బర్రె. 
Like Reply
(12-04-2022, 03:09 PM)stories1968 Wrote: అన్నింటికి ఆన్సర్ చేయలేను కానీ నాకు తెలిసిన కథ ఇది 
ఒకసారి
..
 
అప్పట్నించీ ‘చదువు కున్న వాని కంటే చాకలి వాడు నయం‘ అన్న నానుడి పుట్టింది. 



చిట్టి కథ అద్భుతం మిత్రమ బొమ్మల బ్రహ్మ. వైకుంఠం ఎక్కడున్నా విష్ణువు సర్వవ్యాపి మరియు విష్ణువు వినికిడి శక్తి మనలాంటిది కాదు అని నేను ఆ అరుగు మీద ఉండుంటే అనేవాడినేమో అవతల బస్సు వచ్చేవరకు కాలక్షేపానికి మాట్లాడుతు. 
Like Reply
(12-04-2022, 03:15 PM)stories1968 Wrote:  మేము అడుక్కున వాళ్లము అంటారు... దాంట్లో తప్పేం లేదు అని నా అభిప్రాయం.
మీరు కథ చదివేతే మీకు అర్థం అవుతుంది ఇప్పుడు ఏ కులాల ఊసులు లేవు మీరు ఎక్కువ ఊహిస్తున్నారు అనుకుతున్నాను మిత్రమా 
అనంతకోటి ధన్యవాదములు మిత్రమ బొమ్మల బ్రహ్మ. 
Like Reply
(12-04-2022, 06:22 AM)బర్రె Wrote: కృతజ్ఞతలు మిత్రమా, అడగకుండానే ఇంతా చెప్పారు.కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, నేను నా మిత్రులతో మాట్లాడినపుడు వారు అన్నపుడు ఆలోచించినవి.
1. సాకలి సదువు అంటారు... ఎందుకు ఆలా అంటారు
2. మేము అడుక్కున వాళ్లము అంటారు... దాంట్లో తప్పేం లేదు అని నా అభిప్రాయం.
3. సాకలి కూర ఆంటే  ఆడుకున్న కూర అని వినికిడి...
4. మేము బర్రె, పంది, కుందేలు  మాంసం తింటామని ఒక మిత్రుడు హీనంగా చూసాడు. చిన్నపుడు మా అయ్య ఎదో కూర వండి తినమన్నాడు బడి నుండి రాగానే... తింటుంటే బొక్కలు సుడిలా గుచ్చుతున్నాయి ఒక పక్క మాంసం గట్టిగ వుంది... అడిగితె.. కుందేలు, పంది డి ర అన్నాడు...
5. క్రికెట్ ఆడుతుందంగా బాల్ మోరి లో పడింది... ఒకడు అన్నాడు బాల్ తీయరా.. మీరు అండ్జ్లోనే బతికేది అన్నాడు... అపుడు కొంచెం బాధేసింది చిన్నపిల్లోడ్ని..... మళ్ళీ బడి లో ఎదో పటం చెప్తుందంగా... ఒరేయ్ కర్రోడా పెన్సిల్ ఐయిరానాడు అందరి ముందు... మళ్ళీ 16 ఎల్లపుడు కర్రోడా అని కూడా అన్నారు.... ఇపుడు అంత బాధేమ్ కలగట్లేదు...

అనంతకోటి ధన్యవాదములు మిత్రమ బర్రె. చాలా ప్రశ్నలకి పెద్దలు సమాధానములు పెట్టారు. అడుక్కోవడం గురించిన ప్రశ్నకి నా అభిప్రాయం. 

భిక్షాటన తప్పు కాదు అదొక తపస్సు అని కొన్ని చోట్ల ప్రస్తావించబడి ఉన్నది. పాప ప్రక్షాళన కొరకు మహాశివుడే భిక్షాటన మూర్తిగా భిక్షాటన చేసాడని ఒక కథనం. ఐతే భిక్ష ఇచ్చేవారు ఎంతో జాగ్రత్త వహించాలి. సపాత్ర దానం అనగా అవసరమైన వారికి దానం చేస్తే అది చాలా పుణ్యం అలాగే అపాత్ర దానం అంటే సోమరిపోతులకి దగుల్బాజీలకి దానం చేస్తే అది పాపకారకం అవుతుంది అని ఎన్నో కథనాలు. ఒకప్పటి కుల వ్యవస్థలో ప్రతి కులానికి కొన్ని అధికారములు మరియు బాధ్యతలు (right and resposibilities) ఉండేవి. శ్రామిక కులం వారు ఎంతైనా ఆస్థి పోగేసుకోవచ్చు వారు కష్టపడి సంపాదించినది అనుభవించవచ్చును. వ్రాపార కులం వారు కూడా సంపాదించి పోగేసుకోవచ్చు మరియు వారి బుద్ధి మరియు risk కి తగ్గట్టు న్యాయముగా సంపాదించినది వారిదే. వ్యాపారమంటేనే ప్రమాదముతో నిండినది కనుక శారీరక శ్రమ కన్నా మానసిన వత్తిడి ఎక్కువ. సరుకు కొన్నప్పటి నుండి అది అమ్మే వరకు దాని బాధ్యతంతా వ్యాపారిదే. ఇంకా ఎన్నో ఒడిదుడుకులు, పన్నులు కట్టాలి, సరుకు రవాణా, దొంగల భయం, ఇంకా ఎన్నెన్నో ఆటుపోట్లు తట్టుకుంటేనే ఆదాయం. రక్షక కులం వారు ఎలా శాసిస్తే మిగిలినవారు అలా నడుచుకోవాలి మరి. వీరు ప్రజల ఆస్థికి కాపలాదారులే తప్ప ఏది వారి సొంతం కాదు. దేశానికి బయట నుండి లేక లోపలి నుండి ప్రమాదం వస్తే ప్రాణాలు అర్పించి రక్షించడములో వీరు ముందుండాలి. తమ ప్రజల రక్షణ కోసం ప్రాణాలని తృణప్రాయముగా ఎంచాలి వీరు. బోధన కులం వారు కొత్త విషయల పరిఙ్ఞానం పెంచుకుంటూ వారు నేర్చుకున్నది అందరికి అర్థమయ్యే విధముగా బోధించాలి. Research development and training వీరి పని. విద్య వలన అహం పెరిగే అవకాశం ఉంది కనుక వీరు తమ కోసం ఎప్పుడు తమ ఙ్ఞానాన్ని ఉపయోగించకూడదు. భోజనం ఎక్కడినుండి వస్తుందా అని ఆలోచించకూడదు. ఆకలేస్తే ఆకలేసినంతమేరకు భిక్షాటన చేసి కడుపు నింపుకుని మెదడుకి పదును పెట్టి సమాజానికి దేశానికి ఉపయోగకరమైన ఙ్ఞానాన్ని పెంపొందించి బోధించాలి. అడుక్కునే వారికి అహం ఉండదు కనుక ఈ కులం వారికి అహం పెరగకుండా భిక్షాటన వలన నివారించబడాలని ఇటువంటి నియమ నిబంధనలు పెట్టారేమో ఒకప్పుడు. 

ప్రతి మతం/సంస్థ/వ్యవస్థ/రాజ్యం/దేశం/ప్రాకారం మొదలైనప్పుడు గొప్పగా ఉండి మెల్లి మెల్లిగా సమయం తరాలు గడుస్తున్నకొద్ది భ్ర్రష్టు పట్టి బలహీనమైనట్టే ఈ వ్యవస్థ కూడా ఐపోయిందని నా అభిప్రాయము. అడుక్కోవడం తప్పు కాదు కాని అది సోమరితనం వలన ఐతే అది తప్పు. ఏదైనా మహత్కార్యం చేస్తున్నప్పుడు ధ్యాస వంట, పొయ్యి, వెచ్చాలు... మీద పెట్టకుండా కడుపుకి ఏదో ఒకటి తిని బ్రతుకుతు అహం ని అదుపులో ఉంచుకోవడానికైతే భిక్షాటన ఉత్తమం. ఇది నా అభిప్రాయము తప్పులున్నచో క్షమించగలరు. 
[+] 1 user Likes dippadu's post
Like Reply
(12-04-2022, 03:43 PM)బర్రె Wrote: ప్రశ్న : ఇంద్రుడు అహల్య కి సంభంధం? రిషులు యజ్ఞనికి ఆటంకం ఎందుకు తెస్తాడు? అందరికంటే అందగాడు అంటారు నిజమేనా?
[Image: kimp-Kaniha3jpg.jpg]

అందంమంటే అహల్యే అందమంతా ఒక రాశి పోస్తే తయరైన బొమ్మలా ఉంటుంది అహల్య. ఎవరు చూసినా టెంప్ట్ అయిపోవాల్సిందే అంతటి అందం అహల్యది. చాలా మంచితనం కూడా ఉండేది. అందుకే చాలా మంది కన్ను అహల్యపై పడింది. ఒక్కసారైనా అహల్యను అనుభవించాలని అనుకున్న వారు చాలామంది ఉన్నారు. ఇంద్రుడి దగ్గర అంతమంది అందగత్తెలున్నా అహల్యపైనే ఎందుకు కన్ను పడిందంటే అంతటి అందం ఆమె సొంతం కాబట్టే.

గౌతమ మహర్షి వేదకాలానికి చెందిన మహర్షులలో ఒకడు గౌతమ మహర్షి. మంత్రాల సృష్టికర్తగా, మంత్ర ధృష్టగా గౌతముడికి మంచి పేరుంది. ఋగ్వేదంలో గౌతముడి పేరు మీదుగా అనేక సూక్తులు ఉన్నాయి. గౌతమ మహర్షి అంగీరస వంశానికి చెందిన రాహుగణుడి కుమారుడు. దేవీ భాగవత పురాణం ప్రకారం... గోదావరి నది పేరు గౌతముడి పేరు మీదుగా వచ్చింది. గౌతముడికి వామదేవుడు, నోధసుడు అని ఇద్దరు కుమారులు. వీరు కూడా మంత్ర ధృష్టలే.

చాలా టాలెంటెడ్ గౌతముడు వ్యవసాయ భూ జల శాస్త్రాలలో చాలా టాలెంటెడ్. గౌతముడు భౌతిక విజ్ఞానముతో సాధించలేని పనులను దైవికశక్తి ద్వారా సాధించి ఎన్నో ప్రాంతాలను సస్యశ్యామలం చేశాడు. ప్రకృతిని క్షోభించకుండా వివిధ రకాలుకా కాలువలు జలాశయాలు నిర్మించి ఎందరినో ఆదుకున్నాడు. ఒకసారి బాగా కరువురావడంతో ప్రాణులను రక్షించాలని దృఢ సంకల్పంతో ఉన్న గౌతముడు తపస్సు చేశాడు. వరుణుడు ప్రత్యక్షమైతే అక్షయజలం కోరాడు. వరుణుడు అక్షయజలాన్ని అనుగ్రహించాడు. ఇలా తన తపశ్శక్తి ద్వారా గౌతముడు ప్రాణికోటికి ప్రాణదానం చేశాడు.


మహర్షికి సేవలు చేస్తూ, ఆశ్రమ విధులను సక్రమంగా నిర్వహించేందుకు చతుర్ముఖుడు ఏర్పాటు చేసిన ఆమెనే అహల్య. అహల్యను మహర్షి ఆశ్రమంలో నియమించినప్పుడు ఎవరికీ ఏ ఉద్దేశమూ లేదు. అహల్యను కేవలం గౌతమ మహర్షికి సేవలు చేసేందుకే నియమించాడు బ్రహ్మ. అహల్య కూడా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా గౌతమ మహర్షి దగ్గర ప్రతి పని చేసింది.

అహల్య గౌతమ మహర్షి ఆశ్రమంలో ఆయన కోసం నిస్వార్ధంగా సేవలు చేసేది. అహల్య నిజాయితీగా గౌతమ మహర్షి దగ్గర పని చేసేది. ఆయన అన్ని రకాల సపర్యలు చేసేది. గౌతమ మహర్షికి కూడా అహల్య సేవలు బాగా నచ్చాయి. ఆమె అంటే గౌరవం ఏర్పడింది గౌతమ మహర్షికి.


గౌతమ మహర్షి ఆశ్రమంలో ఉన్న అహల్య పెళ్లీడుకు వచ్చింది. దీంతో గౌతమ మహర్షి బ్రహ్మ దగ్గరకు వెళ్లి అహల్యకు మీరు నాకు అప్పగించారు. ఇప్పుడు ఆమె పెళ్లీడుకు వచ్చింది. ఆమెకు పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చేయండని గౌతమ మహర్షి బ్రహ్మకు చెబుతారు. నాకిచ్చిన బాధ్యత అయిపోయింది ఆమెను పెంచి పెద్ద చెయ్యమన్నారు చేశాను అని గౌతమ మహర్షి బ్రహ్మతో అంటాడు. అహల్యను చూసిన బ్రహ్మ తను పదహారేళ్ళ నిత్య యవ్వనరాలిగా ఉంటుందని దీవిస్తాడు.

[Image: EE07ahd-UUAEuaq-K.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-124.html
 ఊర్వశి కొత్త అప్లోడ్ 89వ పోస్ట్ లో ఉంది 
https://xossipy.com/thread-62787.html
[+] 2 users Like stories1968's post
Like Reply
అహల్య పెళ్లి గురించి బ్రహ్మ దగ్గర ప్రస్తావన వచ్చినప్పుడు అంత పోటీ ఉంటుందని ఎవరూ అనుకోలేదు. అహల్యను ఎవరో ఒక మంచి వ్యక్తికిచ్చి పెళ్లి చేద్దామనుకుంటాడు బ్రహ్మ. కానీ అహల్యను పెళ్ళాడడానికి దేవతలు పోటిపడ్డారు. నాకివ్వంటే నాకివ్వని అహల్యకోసం బ్రహ్మను అర్థించారు. అహల్యకు ఇంత కాంపిటేషన్ ఉంటుందని బ్రహ్మకు అర్థం కాలేదు.

అహల్యకు చాలా మంది క్యూలో నిలబడే సరికి బ్రహ్మకు ఒక ఐడియా వచ్చింది. మంచి టఫ్ పోటీ పెట్టి అందులో నెగ్గిన వారికే అహల్యను ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు. భూ ప్రదక్షిణం చేసిన వారికే అహల్య నిచ్చి పెళ్ళిచేస్తానన్నాడు బ్రహ్మ. దీంతో దేవతల్లో చాలామంది భూ ప్రదక్షిణ ఎలా చేయాలని ఆలోచించారు. కొందరు వెంటనే పోటీలోకి దిగారు. మొత్తానికి ఒక్కోక్కరు ఒక్కోరకంగా అష్టకష్టాలుపడి పోటీలో పాల్గొన్నారు.
గౌతముడు కూడా పోటీలో పాల్గొన్నాడు. ఈయన మంచి మహర్షి.. అందులో మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి కాస్త బుర్రను ఉపయోగించాడు. భూ ప్రపంచాన్ని మొత్తం చుట్టి రావడం అంటే కాస్త కష్టమే. అందుకే ఆయన భూ ప్రదక్షిణ చేసి రాలేదు. సగం ఈనిన గోవుచుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చాడు. ప్రదక్షిణను సమతుల్యం చేశాడు. కానీ గౌతముడు అహల్యను బ్రహ్మకు అప్పగించిన తర్వాత తిరిగి వెళ్ళే దారిలో అప్పుడే జన్మనిచ్చిన ఒక ఆవును చూసి జస్ట్ అలా క్యాజ్ వల్ ఆవు చుట్టూ తిరగడానికి కొన్ని కథలున్నాయి.
గౌతమ మహర్షి గో మాతను ప్రార్దిస్తూ చుట్టూ ప్రదిక్షణ లు చేసిన విషయాన్ని బ్రహ్మ తన దివ్య దృష్టితో చూస్తాడు. కామధేనువు భూమి తో సమానమని ఆ ప్రదిక్షణ ను భూమి చుట్టు భావించి పెంచి పెద్ద చేసిన గౌతమునికే ఇచ్చి వివాహం చేస్తాడు బ్రహ్మ. వివాహ కానుకగా బ్రహ్మగిరి అనే పర్వతాన్ని కూడా కానుకగా ఇస్తాడు. మొత్తానికి గౌతమ మహర్షిని బ్రహ్మ మెచ్చాడు. అహల్యనిచ్చి పెళ్ళి చేశాడు. స్వయంగా బ్రహ్మదేవుడే దగ్గరుండి, అహల్యా, గౌతముల వివాహం జరిపించాడు. వారిని వనదేవతలు దీవించాయి. ఇప్పుడు మొదలవుతుంది అసలు కథ.
[Image: ER3-yom-Uc-AAETYW.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-124.html
 ఊర్వశి కొత్త అప్లోడ్ 89వ పోస్ట్ లో ఉంది 
https://xossipy.com/thread-62787.html
[+] 2 users Like stories1968's post
Like Reply
అహల్యను దక్కించుకోవడానికి చాలామంది పోటీ పడ్డారు. అందులో ఇంద్రుడు ప్రథముడు. ఆయన కచ్చితంగా అహల్యను తానే దక్కించుకుని అహల్యను ఇంద్రలోకానికి తీసుకొచ్చి ఎంజాయ్ చేద్దామనుకున్నాడు కానీ ఆయన ఆలోచన రివర్స్ అయ్యింది. పోటీలో ఓడిపోయి అహల్యను చేజార్చుకోవాల్సి వచ్చింది. అయినా ఆమెతో ఒక్కసారైనా గడపాలని ఇంద్రుని మనస్సులో బలంగా ఉండేది.


అహల్యా గౌతములకు శతానందుడు అనే కొడుకు పుట్టాడు. తర్వాత కొంతకాలానికి గౌతమ మహర్షి తపో దీక్ష పూనాడు. ఆ తపస్సు ఎంత తీక్షణంగా ఉందంటే, స్వర్గాన్ని కదిలించేలా ఉంది.దేవేంద్రుడికి భయం కలిగింది. గౌతముని తపస్సు వల్ల తన పదవి పోతుందేమోనని భయపడ్డాడు. దేవతల సహాయం అడిగాడు. అందరూ సరేనన్నారు

వివాహం అయిన ఇంద్రునికి అహల్య పై కోరిక పోదు ఎలాగైనా తన కోరిక తీర్చుకోవడానికి గౌతముని దిన చర్య ఇంద్రుడు పరిశీలిస్తాడు.ఆయనకు వచ్చిన కొత్త ఐడియా ఇదే. దేవతలకు మేలు చేస్తున్న నెపంతో అహల్య దగ్గరికి మారువేషంలో వెళ్లి ఆమెను అనుభవించాలి అనుకున్నాడు. కానీ దేవతలందరికీ మాత్రం గౌతముడి వల్ల మనం ఇబ్బందులుపడాల్సి వస్తుంది అందుకే నేను గౌతముడి ఆశ్రమానికి మారువేషంలో వెళ్తా మీరు సహాయం చేయండని కోరాడు.


ఇంద్రుడు దేవతలందరికీ గౌతమ మహర్షి తపస్సును భగ్నం చేస్తానని చెప్పాడు. కానీ అతని అసలు ఉద్దేశం అహల్యను దక్కించుకోవడం. దేవేంద్రుడు కోడి రూపంలో గౌతముని ఆశ్రమం చేరాడు. ఇంకా తెల్లవారకముందే ఆ కోడి కూసింది. గౌతమముని ఉలిక్కిపడి లేచాడు. బ్రహ్మముహూర్తం అని భ్రమించి, సూర్యభగవానునికి అర్ఘ్యం ఇచ్చేందుకు లేచాడు. పవిత్ర జలం తెచ్చేందుకు నదికి బయల్దేరాడు గౌతమ మహర్షి.

ఒక రోజు చంద్రున్ని మబ్బుల వెనుక దాగి ఉండమని చెప్పి ,ఇంద్రుడు ఒక కోడై కూస్తాడు. అప్పుడు గౌతముడు తెల్లవారింది అనుకోని స్నానానికి నదికి వెళ్తాడు. ఆ సమయంలో ఇంద్రుడు గౌతముని రూపంలో వచ్చి అహల్యతో తన కోరికను తీర్చుకోవాలనుకునంటాడు.


అయితే అహల్యకి దివ్య దృష్టితో ఉంటుందని వచ్చింది ఇంద్రుడు అని తెలిసిన దేవుళ్ళకు రాజు కాబట్టి అతనికి లోంగిపోతుందని కొన్ని పురాణాల్లో ఉంది. అయితే మరికొన్ని చోట్ల మాత్రం నిజంగా గౌతముడే అనుకోని అహల్య ఇంద్రుడితో శృంగారం లో పాల్గోనింది అని ఉంది.


గౌతమ మహర్షి బయటకు వెళ్తే ఏదో డౌట్ గా అనిపిస్తుంది. ఏదో తేడా కొడుతుంది. కోడి కూసినప్పటికీ ఇంకా తెల్లవారలేదని అర్ధం చేసుకుంటాడు గౌతముడు. కొద్ది దూరం పోయి తిరిగి వెనక్కి వస్తాడు. తీరా మహర్షి వచ్చేసరికి, దేవేంద్రుడు, తన రూపంలో అహల్య దగ్గర కనిపించాడు. ఇంద్రుడు ఇంత నీచానికి ఒడికట్టాడా... తన వేషం వేసుకుని తన భార్యను లోబరచుకోదలచాడా.. అని గౌతమమహర్షికి కోపం వస్తుంది.


అతనితో శృంగారం లో పాల్గొన్న అహల్యను, ఇంద్రుడని, అందుకు సహకరించిన చంద్రుడిని గౌతముడు శపిస్తాడు. దేవేంద్రుడు భయంతో, అవమానంతో కుంగిపోతూ అమరలోకానికి పరుగు తీశాడు. సహాయం చేసినందుకు చంద్రుని ఒంటి నిండా మచ్చలు ఉంటాయని శపిస్తాడు. ఏ అందం వల్ల అహల్యకు ఈ పరిస్థితి వచ్చిందో ఆ అందం ఉండొద్దని అహల్యని రాయి గా మారుతావని శపిస్తాడు. వీటన్నిటికి కారణమైనా ఇంద్రుణ్ణి చూసి కోపం తో ఇక పై నీ పురుషాంగం ఉండదని, దేని కోసం అయితే ఈ దారుణానికి పాల్పడ్డావో అది నీ ఒంటి నిండా కలిగి ఉంటుందని శపిస్తాడు.


ఇంద్రుడు ఆశపడ్డది యోని కోసమే కాబట్టి అతని ఒంటి నిండా వెయ్యి యోని రూపాలు వస్తాయి. ఈ విషయం ప్రపంచమంతా తెలియడం వల్ల ఇంద్రుడు ఒక గుహలో దాగి ఉంటాడు. ఇంద్రుడు తన బాధ్యతలు నిర్వర్తించకపోవడంతో ప్రపంచం మొత్తం స్తంభిస్తుంది. ఈ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ శివునికి తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షం కాగానే ఈ సమస్యకు పరిష్కారం చూపమని బ్రహ్మ కోరుతాడు.


శివుడు ఆ వెయ్యి యోనులను వెయ్యి కన్నులుగా మారుస్తాడు. అందుకే ఇంద్రునికి ఒంటినిండా వెయ్యి కన్నులు ఉంటాయి. ఇంద్రుడికి శరీరం అంతా కళ్ళు ఉంటాయి. అందుకే ఎవరైనా తదేకంగా చూస్తుంటే ఈ మనిషికి ఒళ్ళంతా కళ్ళే అంటారు. దీనికి అసలు అర్ధం తనది కానిదాన్ని ఆక్రమించుకోవాలనే దుర్బుద్ధిఅన్నమాట


అహల్య తప్పు ఏమీ లేదని గౌతముడు మహర్షి తర్వాత అనుకుంటాడు. ఇంద్రుడి పక్కన కనిపించడంతో గౌతమమునికి ఆగ్రహం ఆగక క్షణికావేశంలో ఆమెను కూడా నిందించాడు. నువ్వు రాయిగా మారిపో అని శపించాడు. దివ్యదృష్టితో చూస్తే అహల్య తప్పులేదని అనుకుంటాడు. రాముడి పాదం తాకినప్పుడు.. రాయి నుంచి స్త్రీగా మారుతావు అని అహల్యకు గౌతమ మహర్షి శాపవిమోచనం ప్రసాదించాడు.

అహల్య ఎంతో సాత్వికురాలుని.. ఇంద్రుడు తన భర్త రూపంలో వచ్చి సరసాలు ఆడినప్పుడు, భర్తే అనుకుని మురిసిపోయింది తప్ప, ఆమెకు పర పురుష వ్యామోహం అనేది కలలో కూడా లేదని కొన్ని పురాణాల్లో ఉంది. భర్త తొందరపాటుతో శాపం పెట్టినా కోపగించుకోలేదని.. ఆ క్షణంలో ఎవరైనా అలాగే ప్రతిస్పందిస్తారు అని సరిపెట్టుకుందట.

[Image: kec-SLD1-400x400.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-124.html
 ఊర్వశి కొత్త అప్లోడ్ 89వ పోస్ట్ లో ఉంది 
https://xossipy.com/thread-62787.html
[+] 3 users Like stories1968's post
Like Reply
Dear Dippadu mitrama, 1980 llo anukunta Dr Amanda Ramam garu, yippudu leranukuntanu, Gowthamudi mithi meerina thapassu tho lokalannee allalladuthunte Brahma panupuna, indrudu ee mosaniki ayishtamga angeekarinchi, physical samparkam jarigindani gowthamudiki anumanam kaliginchi rendu saapala dwara, athani thapah punyaanni, sakthini thagginchi lokalanu rakshinchadu ani raasaru. Anthekadu, thappu jaraga Ku Dane thondarapatutho sapinchadu kaabatte, gowthamudi thapah sakthi thaggindani kuda raasaru. Yilanti kathe bharatham lo kuda Chandika vishayamlo vuntundi.
[+] 2 users Like yekalavyass's post
Like Reply
Dear Dippadu mitrama, sanathana dharma concept prakaram, vyasa bharatam aranya parvam mariyu yerrana Telugu bharata aranya sesha parvam prakaram, Nobel prize winner jagadish Bose prakaram, vrukshamulu kuda pranule. Nadulu, parvathamulu kuda pranule. Manchi vrukshalu, Ravi, marri, vepa, audumbara, tulasi, etc. Chesi vrukshalu keetakahara vrukshalu like nepenthicus. Vrukshala ayurdayam chala yekkuva. Veru mallee chigiristhuntha kalam maranam ledu. Manchi vrukshala athmalu uthama lokalaki pothayi. Manavulu ganu puttavachu. Sri nrusimha saraswati, shirdi sai audambara vrukshaniki sanathana dharma parayanuluga, yentho viluva yicharu. Sanathana dharma rushulu sakala jeeva kotini athmanugathamga, manushula kante yekkuva viluva yicharu. Charvakulanabade hethuvada manushula valla, Europeans valla sanathana dharmamu aa rushulu thiraskarinchabadi, vari manchi vaakkulu peda chevini petta baddayi. Nashtapoyindi maname, kani nashta poyamani thelusukolentha avivekam, manade ante manushulade. Animals anni prakruthi tho sahajeevanam chesthe, adhunika manavudu, rishi kadu kanaka, prakruthini dhwamsam chesthu thane sarvajyudayinattuga virra veeguthunnadu.
[+] 1 user Likes yekalavyass's post
Like Reply
(12-04-2022, 06:25 PM)stories1968 Wrote: అహల్యను దక్కించుకోవడానికి చాలామంది పోటీ పడ్డారు.
.. ఆ క్షణంలో ఎవరైనా అలాగే ప్రతిస్పందిస్తారు అని సరిపెట్టుకుందట.
కృతఙ్ఞతలు మిత్రమా
[+] 1 user Likes బర్రె's post
Like Reply
నా తాత
హెయిట్ -6 అరుడుగుల 1 అంగుళం
రోజు రాత్రి అంబర్ పాన్ మసాలా ఎస్తాడు
ఒకసారి ముసలి లంజే ని పొలం లో దెంగుతుంటే చాటుగా చూసా రాత్రి..
ఊర్లో ఒకసారి కూరలు ఆడుకున్నాడు
9 మంది కొడుకులు
నాకు మొదట మొడ్డ ఎలా కడుకోవాలో ఎలా నూనె పెట్టి మరదనాచేయాలో చెప్పాడు 12 ఎల్లప్పుడు..


మా తాత రోడ్ మీద బిచ్చాము ఎత్తుతున్నాడు, రోడ్ మీద పంచ ఇప్పి ఉచ్చ పోస్తున్నాడు... అపుడు సై గారు వచ్చారు ఎం జరుగుద్ది?...


కొంచెం ఘాటుగా రాయగలరు నా మనవి


[Image: final-61e002a9d4d901005f6496a1-523323-3.png]
[+] 2 users Like బర్రె's post
Like Reply
(12-04-2022, 04:48 PM)dippadu Wrote:
అనంతకోటి ధన్యవాదములు మిత్రమ బర్రె. చాలా ప్రశ్నలకి పెద్దలు సమాధానములు పెట్టారు. అడుక్కోవడం గురించిన ప్రశ్నకి నా అభిప్రాయం. 

భిక్షాటన తప్పు కాదు అదొక తపస్సు అని కొన్ని చోట్ల ప్రస్తావించబడి ఉన్నది. పాప ప్రక్షాళన కొరకు మహాశివుడే భిక్షాటన మూర్తిగా భిక్షాటన చేసాడని ఒక కథనం. ఐతే భిక్ష ఇచ్చేవారు ఎంతో జాగ్రత్త వహించాలి. సపాత్ర దానం అనగా అవసరమైన వారికి దానం చేస్తే అది చాలా పుణ్యం అలాగే అపాత్ర దానం అంటే సోమరిపోతులకి దగుల్బాజీలకి దానం చేస్తే అది పాపకారకం అవుతుంది అని ఎన్నో కథనాలు. ఒకప్పటి కుల వ్యవస్థలో ప్రతి కులానికి కొన్ని అధికారములు మరియు బాధ్యతలు (right and resposibilities) ఉండేవి. శ్రామిక కులం వారు ఎంతైనా ఆస్థి పోగేసుకోవచ్చు వారు కష్టపడి సంపాదించినది అనుభవించవచ్చును. వ్రాపార కులం వారు కూడా సంపాదించి పోగేసుకోవచ్చు మరియు వారి బుద్ధి మరియు risk కి తగ్గట్టు న్యాయముగా సంపాదించినది వారిదే. వ్యాపారమంటేనే ప్రమాదముతో నిండినది కనుక శారీరక శ్రమ కన్నా మానసిన వత్తిడి ఎక్కువ. సరుకు కొన్నప్పటి నుండి అది అమ్మే వరకు దాని బాధ్యతంతా వ్యాపారిదే. ఇంకా ఎన్నో ఒడిదుడుకులు, పన్నులు కట్టాలి, సరుకు రవాణా, దొంగల భయం, ఇంకా ఎన్నెన్నో ఆటుపోట్లు తట్టుకుంటేనే ఆదాయం. రక్షక కులం వారు ఎలా శాసిస్తే మిగిలినవారు అలా నడుచుకోవాలి మరి. వీరు ప్రజల ఆస్థికి కాపలాదారులే తప్ప ఏది వారి సొంతం కాదు. దేశానికి బయట నుండి లేక లోపలి నుండి ప్రమాదం వస్తే ప్రాణాలు అర్పించి రక్షించడములో వీరు ముందుండాలి. తమ ప్రజల రక్షణ కోసం ప్రాణాలని తృణప్రాయముగా ఎంచాలి వీరు. బోధన కులం వారు కొత్త విషయల పరిఙ్ఞానం పెంచుకుంటూ వారు నేర్చుకున్నది అందరికి అర్థమయ్యే విధముగా బోధించాలి. Research development and training వీరి పని. విద్య వలన అహం పెరిగే అవకాశం ఉంది కనుక వీరు తమ కోసం ఎప్పుడు తమ ఙ్ఞానాన్ని ఉపయోగించకూడదు. భోజనం ఎక్కడినుండి వస్తుందా అని ఆలోచించకూడదు. ఆకలేస్తే ఆకలేసినంతమేరకు భిక్షాటన చేసి కడుపు నింపుకుని మెదడుకి పదును పెట్టి సమాజానికి దేశానికి ఉపయోగకరమైన ఙ్ఞానాన్ని పెంపొందించి బోధించాలి. అడుక్కునే వారికి అహం ఉండదు కనుక ఈ కులం వారికి అహం పెరగకుండా భిక్షాటన వలన నివారించబడాలని ఇటువంటి నియమ నిబంధనలు పెట్టారేమో ఒకప్పుడు. 

ప్రతి మతం/సంస్థ/వ్యవస్థ/రాజ్యం/దేశం/ప్రాకారం మొదలైనప్పుడు గొప్పగా ఉండి మెల్లి మెల్లిగా సమయం తరాలు గడుస్తున్నకొద్ది భ్ర్రష్టు పట్టి బలహీనమైనట్టే ఈ వ్యవస్థ కూడా ఐపోయిందని నా అభిప్రాయము. అడుక్కోవడం తప్పు కాదు కాని అది సోమరితనం వలన ఐతే అది తప్పు. ఏదైనా మహత్కార్యం చేస్తున్నప్పుడు ధ్యాస వంట, పొయ్యి, వెచ్చాలు... మీద పెట్టకుండా కడుపుకి ఏదో ఒకటి తిని బ్రతుకుతు అహం ని అదుపులో ఉంచుకోవడానికైతే భిక్షాటన ఉత్తమం. ఇది నా అభిప్రాయము తప్పులున్నచో క్షమించగలరు. 
కృతజ్ఞతలు మిత్రమా
కానీ చిన్నపుడు కర్రోడా ఆంటే గుద్దబలాగా కోపం వచ్చేది...
కానీ ఇపుడు గర్వాంగా వుంది.
[+] 2 users Like బర్రె's post
Like Reply
Great going
[+] 1 user Likes tallboy70016's post
Like Reply
(12-04-2022, 06:25 PM)stories1968 Wrote: అహల్యను దక్కించుకోవడానికి చాలామంది పోటీ పడ్డారు. అందులో ఇంద్రుడు ప్రథముడు. ఆయన కచ్చితంగా అహల్యను తానే దక్కించుకుని అహల్యను ఇంద్రలోకానికి తీసుకొచ్చి ఎంజాయ్ చేద్దామనుకున్నాడు కానీ ఆయన ఆలోచన రివర్స్ అయ్యింది. పోటీలో ఓడిపోయి అహల్యను చేజార్చుకోవాల్సి వచ్చింది. అయినా ఆమెతో ఒక్కసారైనా గడపాలని ఇంద్రుని మనస్సులో బలంగా ఉండేది.


అహల్యా గౌతములకు శతానందుడు అనే కొడుకు పుట్టాడు. తర్వాత కొంతకాలానికి గౌతమ మహర్షి తపో దీక్ష పూనాడు. ఆ తపస్సు ఎంత తీక్షణంగా ఉందంటే, స్వర్గాన్ని కదిలించేలా ఉంది.దేవేంద్రుడికి భయం కలిగింది. గౌతముని తపస్సు వల్ల తన పదవి పోతుందేమోనని భయపడ్డాడు. దేవతల సహాయం అడిగాడు. అందరూ సరేనన్నారు

వివాహం అయిన ఇంద్రునికి అహల్య పై కోరిక పోదు ఎలాగైనా తన కోరిక తీర్చుకోవడానికి గౌతముని దిన చర్య ఇంద్రుడు పరిశీలిస్తాడు.ఆయనకు వచ్చిన కొత్త ఐడియా ఇదే. దేవతలకు మేలు చేస్తున్న నెపంతో అహల్య దగ్గరికి మారువేషంలో వెళ్లి ఆమెను అనుభవించాలి అనుకున్నాడు. కానీ దేవతలందరికీ మాత్రం గౌతముడి వల్ల మనం ఇబ్బందులుపడాల్సి వస్తుంది అందుకే నేను గౌతముడి ఆశ్రమానికి మారువేషంలో వెళ్తా మీరు సహాయం చేయండని కోరాడు.


ఇంద్రుడు దేవతలందరికీ గౌతమ మహర్షి తపస్సును భగ్నం చేస్తానని చెప్పాడు. కానీ అతని అసలు ఉద్దేశం అహల్యను దక్కించుకోవడం. దేవేంద్రుడు కోడి రూపంలో గౌతముని ఆశ్రమం చేరాడు. ఇంకా తెల్లవారకముందే ఆ కోడి కూసింది. గౌతమముని ఉలిక్కిపడి లేచాడు. బ్రహ్మముహూర్తం అని భ్రమించి, సూర్యభగవానునికి అర్ఘ్యం ఇచ్చేందుకు లేచాడు. పవిత్ర జలం తెచ్చేందుకు నదికి బయల్దేరాడు గౌతమ మహర్షి.

ఒక రోజు చంద్రున్ని మబ్బుల వెనుక దాగి ఉండమని చెప్పి ,ఇంద్రుడు ఒక కోడై కూస్తాడు. అప్పుడు గౌతముడు తెల్లవారింది అనుకోని స్నానానికి నదికి వెళ్తాడు. ఆ సమయంలో ఇంద్రుడు గౌతముని రూపంలో వచ్చి అహల్యతో తన కోరికను తీర్చుకోవాలనుకునంటాడు.


అయితే అహల్యకి దివ్య దృష్టితో ఉంటుందని వచ్చింది ఇంద్రుడు అని తెలిసిన దేవుళ్ళకు రాజు కాబట్టి అతనికి లోంగిపోతుందని కొన్ని పురాణాల్లో ఉంది. అయితే మరికొన్ని చోట్ల మాత్రం నిజంగా గౌతముడే అనుకోని అహల్య ఇంద్రుడితో శృంగారం లో పాల్గోనింది అని ఉంది.


గౌతమ మహర్షి బయటకు వెళ్తే ఏదో డౌట్ గా అనిపిస్తుంది. ఏదో తేడా కొడుతుంది. కోడి కూసినప్పటికీ ఇంకా తెల్లవారలేదని అర్ధం చేసుకుంటాడు గౌతముడు. కొద్ది దూరం పోయి తిరిగి వెనక్కి వస్తాడు. తీరా మహర్షి వచ్చేసరికి, దేవేంద్రుడు, తన రూపంలో అహల్య దగ్గర కనిపించాడు. ఇంద్రుడు ఇంత నీచానికి ఒడికట్టాడా... తన వేషం వేసుకుని తన భార్యను లోబరచుకోదలచాడా.. అని గౌతమమహర్షికి కోపం వస్తుంది.


అతనితో శృంగారం లో పాల్గొన్న అహల్యను, ఇంద్రుడని, అందుకు సహకరించిన చంద్రుడిని గౌతముడు శపిస్తాడు. దేవేంద్రుడు భయంతో, అవమానంతో కుంగిపోతూ అమరలోకానికి పరుగు తీశాడు. సహాయం చేసినందుకు చంద్రుని ఒంటి నిండా మచ్చలు ఉంటాయని శపిస్తాడు. ఏ అందం వల్ల అహల్యకు ఈ పరిస్థితి వచ్చిందో ఆ అందం ఉండొద్దని అహల్యని రాయి గా మారుతావని శపిస్తాడు. వీటన్నిటికి కారణమైనా ఇంద్రుణ్ణి చూసి కోపం తో ఇక పై నీ పురుషాంగం ఉండదని, దేని కోసం అయితే ఈ దారుణానికి పాల్పడ్డావో అది నీ ఒంటి నిండా కలిగి ఉంటుందని శపిస్తాడు.


ఇంద్రుడు ఆశపడ్డది యోని కోసమే కాబట్టి అతని ఒంటి నిండా వెయ్యి యోని రూపాలు వస్తాయి. ఈ విషయం ప్రపంచమంతా తెలియడం వల్ల ఇంద్రుడు ఒక గుహలో దాగి ఉంటాడు. ఇంద్రుడు తన బాధ్యతలు నిర్వర్తించకపోవడంతో ప్రపంచం మొత్తం స్తంభిస్తుంది. ఈ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ శివునికి తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షం కాగానే ఈ సమస్యకు పరిష్కారం చూపమని బ్రహ్మ కోరుతాడు.


శివుడు ఆ వెయ్యి యోనులను వెయ్యి కన్నులుగా మారుస్తాడు. అందుకే ఇంద్రునికి ఒంటినిండా వెయ్యి కన్నులు ఉంటాయి. ఇంద్రుడికి శరీరం అంతా కళ్ళు ఉంటాయి. అందుకే ఎవరైనా తదేకంగా చూస్తుంటే ఈ మనిషికి ఒళ్ళంతా కళ్ళే అంటారు. దీనికి అసలు అర్ధం తనది కానిదాన్ని ఆక్రమించుకోవాలనే దుర్బుద్ధిఅన్నమాట


అహల్య తప్పు ఏమీ లేదని గౌతముడు మహర్షి తర్వాత అనుకుంటాడు. ఇంద్రుడి పక్కన కనిపించడంతో గౌతమమునికి ఆగ్రహం ఆగక క్షణికావేశంలో ఆమెను కూడా నిందించాడు. నువ్వు రాయిగా మారిపో అని శపించాడు. దివ్యదృష్టితో చూస్తే అహల్య తప్పులేదని అనుకుంటాడు. రాముడి పాదం తాకినప్పుడు.. రాయి నుంచి స్త్రీగా మారుతావు అని అహల్యకు గౌతమ మహర్షి శాపవిమోచనం ప్రసాదించాడు.

అహల్య ఎంతో సాత్వికురాలుని.. ఇంద్రుడు తన భర్త రూపంలో వచ్చి సరసాలు ఆడినప్పుడు, భర్తే అనుకుని మురిసిపోయింది తప్ప, ఆమెకు పర పురుష వ్యామోహం అనేది కలలో కూడా లేదని కొన్ని పురాణాల్లో ఉంది. భర్త తొందరపాటుతో శాపం పెట్టినా కోపగించుకోలేదని.. ఆ క్షణంలో ఎవరైనా అలాగే ప్రతిస్పందిస్తారు అని సరిపెట్టుకుందట.

[Image: kec-SLD1-400x400.jpg]
అద్భుతమైన సమాచారం అంతము మించిన బొమ్మలు అదరహో మిత్రమ బొమ్మల బ్రహ్మ. మీరు ఏ విషయాన్నైనా చాలా చక్కగా అర్థమయ్యేలాగా సూక్ష్మవివరాలు (attention to detail) తో వివరించి మా అందరికి ఎంతో సహాయపడుతున్నారు మిత్రమ. మీకు అనంతకోటి ధన్యవాదములు మిత్రమ. 
[+] 1 user Likes dippadu's post
Like Reply
(12-04-2022, 08:51 PM)yekalavyass Wrote: Dear Dippadu mitrama, 1980 llo anukunta Dr Amanda Ramam garu, yippudu leranukuntanu, Gowthamudi mithi meerina thapassu tho lokalannee allalladuthunte Brahma panupuna, indrudu ee mosaniki ayishtamga angeekarinchi, physical samparkam jarigindani gowthamudiki anumanam kaliginchi rendu saapala dwara, athani thapah punyaanni, sakthini thagginchi lokalanu rakshinchadu ani raasaru. Anthekadu, thappu jaraga Ku Dane thondarapatutho sapinchadu kaabatte, gowthamudi thapah sakthi thaggindani kuda raasaru. Yilanti kathe bharatham lo kuda Chandika vishayamlo vuntundi.
అనంతకోటి ధన్యవాదములు మిత్రమ ఏకలవ్య. గౌతమ ఋషి రాక్షసుడు కానప్పుడు ఆయన తపస్సు లోక కల్యాణానికే తప్ప లోక వినాశనానికి కాదు కదా. ఇంద్రుడికి పదవి పోతుందని ఇలా చేసుంటే చివరికి పదవి ఎలాగూ పోయింది సహస్రాక్షుడు కూడా అయ్యాడు కదా.
చండిక కథ చెప్పగలరు మిత్రమ. మీరు తెలుగులో వ్రాస్తే చాలా సులభముగా అర్థమవుతుంది మిత్రమ. ఒక భాషలోని పదములు ఇంకొక భాషలో వ్రాస్తే నాలాంటి వారికి తికమక ఐపోతుంది మిత్రమ. మీరు lekhini.org తో మీరు వ్రాసినది తెలుగులోకి సులువుగా మార్చగలరు మిత్రమ ఎటువంటి software అవసరం లేదు. మీరు వ్రాసినది ఇలా వస్తుంది మిత్రమ. 

1980 ల్లొ అనుకుంత డ్ర్ ఆమంద ఋఅమం గరు, యిప్పుదు లెరనుకుంతను, ఘౌథముది మిథి మీరిన థపస్సు థొ లొకలన్నీ అల్లల్లదుథుంతె భ్రహ్మ పనుపున, ఇంద్రుదు ఈ మొసనికి అయిష్తంగ అంగీకరించి, ఫ్య్సిచల్ సంపర్కం జరిగిందని గౌథముదికి అనుమనం కలిగించి రెందు సాపల ద్వర, అథని థపహ్ పున్యాన్ని, సక్థిని థగ్గించి లొకలను రక్షించదు అని రాసరు. ఆంథెకదు, థప్పు జరగ ఖు డనె థొందరపతుథొ సపించదు కాబత్తె, గౌథముది థపహ్ సక్థి థగ్గిందని కుద రాసరు. Yఇలంతి కథె భరథం లొ కుద ఛందిక విషయంలొ వుంతుంది.
[+] 1 user Likes dippadu's post
Like Reply
(12-04-2022, 10:26 PM)yekalavyass Wrote: Dear Dippadu mitrama, sanathana dharma concept prakaram, vyasa bharatam aranya parvam mariyu yerrana Telugu bharata aranya sesha parvam prakaram, Nobel prize winner jagadish Bose prakaram, vrukshamulu kuda pranule. Nadulu, parvathamulu kuda pranule. Manchi vrukshalu, Ravi, marri, vepa, audumbara, tulasi, etc. Chesi vrukshalu keetakahara vrukshalu like nepenthicus. Vrukshala ayurdayam chala yekkuva. Veru mallee chigiristhuntha kalam maranam ledu. Manchi vrukshala athmalu uthama lokalaki pothayi. Manavulu ganu puttavachu. Sri nrusimha saraswati, shirdi sai audambara vrukshaniki sanathana dharma parayanuluga, yentho viluva yicharu. Sanathana dharma rushulu sakala jeeva kotini athmanugathamga, manushula kante yekkuva viluva yicharu. Charvakulanabade hethuvada manushula valla, Europeans valla sanathana dharmamu aa rushulu thiraskarinchabadi, vari manchi vaakkulu peda chevini petta baddayi.  Nashtapoyindi maname, kani nashta poyamani thelusukolentha avivekam, manade ante manushulade. Animals anni prakruthi tho sahajeevanam chesthe, adhunika manavudu, rishi kadu kanaka, prakruthini dhwamsam  chesthu thane sarvajyudayinattuga virra veeguthunnadu.

అనంతకోటి ధన్యవాదములు మిత్రమ ఏకలవ్య. చాలా బాగా చెప్పారు మిత్రమ. వృక్షములు మరలా వచ్చేస్తాయి మానవుడి నాశనం అయ్యాక. బహుశా అదే కృతయుగం ఏమో కలియుగానంతరం మనుషులు అంతరించాక వస్తుంది. 
Like Reply
(13-04-2022, 04:05 AM)బర్రె Wrote: నా తాత
హెయిట్ -6 అరుడుగుల 1 అంగుళం
రోజు రాత్రి అంబర్ పాన్ మసాలా ఎస్తాడు
ఒకసారి ముసలి లంజే ని పొలం లో దెంగుతుంటే చాటుగా చూసా రాత్రి..
ఊర్లో ఒకసారి కూరలు ఆడుకున్నాడు
9 మంది కొడుకులు
నాకు మొదట మొడ్డ ఎలా కడుకోవాలో ఎలా నూనె పెట్టి మరదనాచేయాలో చెప్పాడు 12 ఎల్లప్పుడు..


మా తాత రోడ్ మీద బిచ్చాము ఎత్తుతున్నాడు, రోడ్ మీద పంచ ఇప్పి ఉచ్చ పోస్తున్నాడు... అపుడు సై గారు వచ్చారు ఎం జరుగుద్ది?...


కొంచెం ఘాటుగా రాయగలరు నా మనవి


[Image: final-61e002a9d4d901005f6496a1-523323-3.png]
[Image: heart-breaking-pictures-of-actress-namit...dreamz.jpg]


ధన్యవాదములు మిత్రమ బర్రె. ఇది నా genre కాదు మిత్రమ. ఈ genre కథలు వ్రాసేవారు బాగా వ్రాయగలరు మితమ్ర. 
Like Reply




Users browsing this thread: 1 Guest(s)