17-08-2021, 07:00 AM
(16-08-2021, 10:51 PM)rskar Wrote: మిత్రులూ, గమనించారా ? రమణి ఫిబ్రవరి 1972 లో వచ్చిన ఎన్నెస్ కుసుమ కథ భూగోళం, మునుపు పాత త్రెడ్డులో ఎన్నెస్ కుసుమ ౩ అనే పేరుపై వచ్చింది. భూగోళం కథనే కొంచం పదాల అమరిక మార్చారు. ముగింపు కూడా మార్చారు. భూగోళం ముగింపు సెంటిమెంటల్ గా వుంది అనేమో ఎన్నెస్ కుసుమ ౩ లో ముగింపు కూసింత రంజుగా వ్రాసారు.
అవును rskar గారు. ఈ విషయం గమనించి ఈ పోస్ట్ లో రాశాను.
https://xossipy.com/thread-37399-post-34...pid3494905
ఇలాంటివి గమనిస్తే, ముందు ముందు పోస్ట్ చేయండి. థాంక్స్.