23-07-2021, 02:08 AM
(20-07-2021, 11:59 PM)lotuseater Wrote: అవును ప్రస్థానం గారూ! భూగోళం కథ పెంచినా అది ఎంతో సహజంగానే వుంది తప్ప సాగదీసినట్టు లేదు. పైగా మూల కథ భూగోళంలో లేని కిక్కు పెంచిన కథ చివర్లో వుంది. ఎన్నెస్ కుసుమగారి నెం.3 పుస్తకం చదివి ఒక మిత్రుడు ఈ కథ అసంపూర్తిగా వుందే అని అల్లాడిపోయారు అప్పట్లో. నిజానికి అది అసంపూర్తి కథ కాదు. ఆ తర్వాత జరిగే తతంగమంతా - అంటే హీరో అనకాపల్లి వెళ్ళాక రమాదేవితో జరిగే తతంగమంతా ఊహించుకుంటే వచ్చే ఎఫెక్టు మూల కథలో రాదు. పైగా రమాదేవితో పాటు విజయలక్ష్మి కూడా అనకాపల్లి రావచ్చుననే ఊహ పాఠకుడికి పిచ్చెక్కిస్తుంది. అసలు కిక్కు అందులో కూడా లేదు. ఖర్చులు పంపించి మరీ రమ్మంటోందంటే రమాదేవితో అనుభవం ఎలా వుండబోతోందో కూడా ఊహించుకుని పిచ్చెక్కించుకోవల్సిందే. ఓహ్! అదీ యాంటిసిపేషనంటే.
ముగింపు వాక్యం చాలా కవ్వింపుగా వుంటుంది. " ఈ మూడు ఆ ఖర్చుకి. నీ కోసం ఆరాట పడుతున్న నా మూడు, నీకు సోమవారం నాడు ఇస్తాను" ఇలాంటి సంభాషణలు మీరన్నట్టు కిక్ ఈస్టయి .