30-06-2021, 08:41 PM
(30-06-2021, 07:28 PM)lingam Wrote: మిస్టర్ గిరీశం పేరుతో రాసిన వ్యక్తి యు వి గోపాలకృష్ణమూర్తి. ఈయనే రేఖాకృష్ణ పేరుతోనూ వ్రాశారు. ఈయన రాసిన కొన్నికథలను వేరే కారణాలవల్ల జి వి సుబ్బయ్య పేరుతోనూ వచ్చాయి.
ఇదివరకు అప్లోడ్ చేసిన "ఆటిన్ క్వీన్" మేగజైన్ (రెండు సంచికలు) కు ఆయన ఎడిటర్ పబ్లిషర్ కూడా.
సుస్వాగతం సర్...
చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్.
నాకున్న మరో సందేహం. తాయి ఎవరు సర్? భాష, శైలి ఎంతో మెచ్యూర్డ్ గా ఉంటుంది.
జయకర్ కూడా తాయి గారి మారు పేరేమోనని నాకు అనిపిస్తుంది. ఇద్దరూ ఒకరేనా?
దయచేసి నా సందేహం తీర్చగలరు.