21-01-2021, 09:44 AM
రాజా వారు చెప్పిన మిషన్ ఒప్పుకొని బాబా ఖాన్ తో సహ బయటికి వచ్చాడు కమల్ తిరిగి త్రిపుర బయలుదేరారు అప్పుడు కమల్ బాబా తో "బాబా మైసూర్ లో కూడా మన మైనింగ్ మొదలు పెడితే" అని అడిగాడు దానికి బాబా ఖాన్ "కష్టం రా అవి అని ఆ రాజా వంశస్థుల చేతుల్లో ఉంది మనకు ఇవ్వరు" అని చెప్పాడు దానికి కమల్ "ఒకవేళ వచ్చేలా చేస్తే ఏమీ ఇస్తావు" అని అడిగాడు దానికి బాబా ఖాన్ నవ్వి "నువ్వు అడిగింది ఇస్తా" అని మాట ఇచ్చాడు.
(వారం రోజుల తరువాత)
టివి వార్తల్లో ఒక బ్రేకీంగ్ న్యూస్ వస్తోంది "మైసూర్ మహారాజా వారి సంస్థాన నగలు మైసూర్ నుంచి హూబ్లీ మీదుగా గోవా లో ఎగ్జిబిషన్ కోసం ప్రభుత్వం వాటిని తరలిస్తుండగా వాటిని ఎవరో దొంగలించారు, గత 55 సంవత్సరాల నుండి ఇవి కేంద్ర ప్రభుత్వం అధీనం లో ఉంది అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ కోసం వాటిని గూడ్స్ రైలు మార్గం ద్వారా పంపుతారు ఈ విషయం తెలిసి చాలా పకడ్బందీగా కదిలే రైలు లోకి వచ్చి మరీ దొంగలించారు ఇందుకు గాను ప్రభుత్వం తమకు తమ నగల తో పాటు నష్ట పరిహారం చెల్లించాలని మైసూర్ మహారాజా వారి ప్రస్తుత రాజా వారు చెప్పారు " అని న్యూస్ వచ్చింది.
(ఆ రోజు రాజా వారు కమల్ కీ ఇచ్చిన మిషన్ ఇదే చాలా సంవత్సరాలుగా వాళ్ల ఆస్థాన నిధులు ప్రభుత్వం అధీనం లో ఉన్నాయి వాటి నుంచి వచ్చే అద్దె కూడా సరిగ్గా లేదు పైగా తమ నగలు తాము చూసుకోడానికి సవా లక్షల అప్లికేషన్లు ఫార్మాలిటీస్ అందుకే విసుగు ఎత్తిన రాజా వారు వాటిని దొంగలించాలి అని నిర్ణయం తీసుకున్నారు కానీ తను చేయించే ఈ పని బయటి వాడు ఎవరైనా చేయాలి అలా మైనింగ్ మినిస్టర్ ద్వారా బాబా ఖాన్, నారాయణ గురించి తెలుసుకున్న రాజా వారు వాళ్లకు పెట్టిన పరిక్ష లో కమల్ గెలిచాడు)
ఆ తరువాత రాజా వారు చెప్పిన దాని ప్రకారం నిధి గూడ్స్ రైలు ద్వారా వస్తుంది అంటే అదీ ఏ స్టేషన్ లో ఆగదు కాబట్టి దారిలోనే పని పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు కమల్ మైసూర్ నుంచి గోవా వెళ్లాలి అంటే మధ్యలో హుబ్లీ వస్తుంది దాని తరువాత దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ వస్తాయి (చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా లో చూపిస్తారు చూడండి ఆ వాటర్ ఫాల్స్) ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ట్రైన్ స్లో అవుతుంది అదే రైట్ టైమ్ అనుకున్నాడు దాంతో తన చిన్న అన్న సహాయం తో కొన్ని equipment లండన్ నుంచి తేప్పించాడు ఆ బ్రిడ్జి చాలా గట్టిది అందుకే ట్రాక్ మీద నుంచి ఒక తాడుతో మైనింగ్ explosions తో ఒక బావి కీ రెండు వైపులా నుంచి సమానంగా వెళ్లే లాగా అమర్చి పెట్టాడు ఆ తర్వాత ట్రైన్ వస్తుంటే అది దారిలో తాడు కట్ చేసి ముందుకు వచ్చేసింది ఆ ఫ్రీక్వెన్సీ లో మైనింగ్ explosion వేగంగా వచ్చి ట్రాక్ కీ తగిలి బ్లాస్ట్ అయ్యింది అప్పుడు ట్రైన్ రెండుగా విడిపోయి ఉంది అలా కమల్ వాటర్ ఫాల్స్ పై నుంచి ట్రైన్ మీదకు దూకి లోపల ఉన్న సెక్యూరిటీ వాళ్ళని కొట్టి నిధి తీసుకోని వచ్చేశాడు కాకపోతే మొన్న రాజా వారు ఇచ్చిన ఉంగరం అక్కడే ట్రైన్ లో పడిపోయింది.
నిధి తీసుకోని వచ్చిన తర్వాత రాజా వారు కమల్ కీ ఫోన్ చేశాడు అప్పుడు బాబా ఖాన్ కూడా పక్కనే ఉన్నాడు అప్పుడు కమల్ ఫోన్ స్పీకర్ లో పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు "శబాష్ నేను నీ మీద పెట్టిన నమ్మకం నిలబెట్టావ్ రెండు రోజుల తరువాత నిధి నా గోడౌన్ కీ తెచ్చి నీ వాటా పట్టుకుని వేళ్లు" అని చెప్పాడు దానికి కమల్ "రాజా వారు మీరు నాకూ 1% వాటా ఇస్తా అన్నారు అంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే 2000 కోట్లు కాకుండా మీకు మీ నగలు కూడా మిగిలాయి ఇప్పుడు అసలు డీల్ కీ వద్దాం 1% కాదు 35% మా షేర్" అది విని అక్కడ రాజా ఇక్కడ అక్బర్ కూడా షాక్ అయ్యి ఏదో అనబోతే బాబా ఖాన్ ఆగు అని సైగ చేశాడు, "రేయ్ పిచ్చి పట్టిందా 35% ఏంటి పిల్ల నాయాలా నువ్వే ఈ దొంగతనం చేశావు అని ఒక ఫోటో మీడియా కీ ఇస్తే సాయంత్రానికి జైలులో ఉంటావు" అని ఆవేశంగా అన్నాడు రాజా దానికి కమల్ నవ్వుతూ "మీరు మొన్న నాకూ ఇచ్చిన పని మొత్తం మీరు వాగిన ప్రతి మాట 1080p HD quality వీడియో రూపంలో నా దగ్గర ఉన్నాయి నేను దొరికితే మీరు దొరుకుతారు" అని చెప్పాడు (ఆ రోజు బాబా ఖాన్ చేతికి ఉన్న ఆపిల్ వాచ్ లోని కెమెరా నీ తన ఫోన్ తో కంట్రోల్ చేసి ఆ రూమ్ లో జరిగినది అంతా రికార్డ్ చేశాడు కమల్) ఇలా వీళ్ల ఫోన్ మధ్య లో సిబిఐ వాళ్లు ఎంక్వయిరీ కోసం వచ్చారు రాజా ఫోన్ కట్ చేయడం మరిచి పోయారు ఆ సిబిఐ వాళ్లు కమల్ అక్కడ పడేసిన ఉంగరం చూపించి దాని గురించి అడిగారు దాంతో రాజా వారు అది నిధి లోని ఉంగరం అని చెప్పారు దాంతో సిబిఐ వాళ్లు ఇంకా కొన్ని ప్రశ్నలు వేసి వెళ్లిపోయారు.
దాంతో భయపడిన రాజా వారు 35% ఇవ్వడానికి ఒప్పుకొని రెండు రోజుల్లో డబ్బులు పంపుతా అని చెప్పాడు.
(కానీ ట్విస్ట్ ఏంటి అంటే సిబిఐ అధికారులు గా వచ్చింది కమల్ అన్న విద్యుత్)
(వారం రోజుల తరువాత)
టివి వార్తల్లో ఒక బ్రేకీంగ్ న్యూస్ వస్తోంది "మైసూర్ మహారాజా వారి సంస్థాన నగలు మైసూర్ నుంచి హూబ్లీ మీదుగా గోవా లో ఎగ్జిబిషన్ కోసం ప్రభుత్వం వాటిని తరలిస్తుండగా వాటిని ఎవరో దొంగలించారు, గత 55 సంవత్సరాల నుండి ఇవి కేంద్ర ప్రభుత్వం అధీనం లో ఉంది అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ కోసం వాటిని గూడ్స్ రైలు మార్గం ద్వారా పంపుతారు ఈ విషయం తెలిసి చాలా పకడ్బందీగా కదిలే రైలు లోకి వచ్చి మరీ దొంగలించారు ఇందుకు గాను ప్రభుత్వం తమకు తమ నగల తో పాటు నష్ట పరిహారం చెల్లించాలని మైసూర్ మహారాజా వారి ప్రస్తుత రాజా వారు చెప్పారు " అని న్యూస్ వచ్చింది.
(ఆ రోజు రాజా వారు కమల్ కీ ఇచ్చిన మిషన్ ఇదే చాలా సంవత్సరాలుగా వాళ్ల ఆస్థాన నిధులు ప్రభుత్వం అధీనం లో ఉన్నాయి వాటి నుంచి వచ్చే అద్దె కూడా సరిగ్గా లేదు పైగా తమ నగలు తాము చూసుకోడానికి సవా లక్షల అప్లికేషన్లు ఫార్మాలిటీస్ అందుకే విసుగు ఎత్తిన రాజా వారు వాటిని దొంగలించాలి అని నిర్ణయం తీసుకున్నారు కానీ తను చేయించే ఈ పని బయటి వాడు ఎవరైనా చేయాలి అలా మైనింగ్ మినిస్టర్ ద్వారా బాబా ఖాన్, నారాయణ గురించి తెలుసుకున్న రాజా వారు వాళ్లకు పెట్టిన పరిక్ష లో కమల్ గెలిచాడు)
ఆ తరువాత రాజా వారు చెప్పిన దాని ప్రకారం నిధి గూడ్స్ రైలు ద్వారా వస్తుంది అంటే అదీ ఏ స్టేషన్ లో ఆగదు కాబట్టి దారిలోనే పని పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు కమల్ మైసూర్ నుంచి గోవా వెళ్లాలి అంటే మధ్యలో హుబ్లీ వస్తుంది దాని తరువాత దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ వస్తాయి (చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా లో చూపిస్తారు చూడండి ఆ వాటర్ ఫాల్స్) ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ట్రైన్ స్లో అవుతుంది అదే రైట్ టైమ్ అనుకున్నాడు దాంతో తన చిన్న అన్న సహాయం తో కొన్ని equipment లండన్ నుంచి తేప్పించాడు ఆ బ్రిడ్జి చాలా గట్టిది అందుకే ట్రాక్ మీద నుంచి ఒక తాడుతో మైనింగ్ explosions తో ఒక బావి కీ రెండు వైపులా నుంచి సమానంగా వెళ్లే లాగా అమర్చి పెట్టాడు ఆ తర్వాత ట్రైన్ వస్తుంటే అది దారిలో తాడు కట్ చేసి ముందుకు వచ్చేసింది ఆ ఫ్రీక్వెన్సీ లో మైనింగ్ explosion వేగంగా వచ్చి ట్రాక్ కీ తగిలి బ్లాస్ట్ అయ్యింది అప్పుడు ట్రైన్ రెండుగా విడిపోయి ఉంది అలా కమల్ వాటర్ ఫాల్స్ పై నుంచి ట్రైన్ మీదకు దూకి లోపల ఉన్న సెక్యూరిటీ వాళ్ళని కొట్టి నిధి తీసుకోని వచ్చేశాడు కాకపోతే మొన్న రాజా వారు ఇచ్చిన ఉంగరం అక్కడే ట్రైన్ లో పడిపోయింది.
నిధి తీసుకోని వచ్చిన తర్వాత రాజా వారు కమల్ కీ ఫోన్ చేశాడు అప్పుడు బాబా ఖాన్ కూడా పక్కనే ఉన్నాడు అప్పుడు కమల్ ఫోన్ స్పీకర్ లో పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు "శబాష్ నేను నీ మీద పెట్టిన నమ్మకం నిలబెట్టావ్ రెండు రోజుల తరువాత నిధి నా గోడౌన్ కీ తెచ్చి నీ వాటా పట్టుకుని వేళ్లు" అని చెప్పాడు దానికి కమల్ "రాజా వారు మీరు నాకూ 1% వాటా ఇస్తా అన్నారు అంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే 2000 కోట్లు కాకుండా మీకు మీ నగలు కూడా మిగిలాయి ఇప్పుడు అసలు డీల్ కీ వద్దాం 1% కాదు 35% మా షేర్" అది విని అక్కడ రాజా ఇక్కడ అక్బర్ కూడా షాక్ అయ్యి ఏదో అనబోతే బాబా ఖాన్ ఆగు అని సైగ చేశాడు, "రేయ్ పిచ్చి పట్టిందా 35% ఏంటి పిల్ల నాయాలా నువ్వే ఈ దొంగతనం చేశావు అని ఒక ఫోటో మీడియా కీ ఇస్తే సాయంత్రానికి జైలులో ఉంటావు" అని ఆవేశంగా అన్నాడు రాజా దానికి కమల్ నవ్వుతూ "మీరు మొన్న నాకూ ఇచ్చిన పని మొత్తం మీరు వాగిన ప్రతి మాట 1080p HD quality వీడియో రూపంలో నా దగ్గర ఉన్నాయి నేను దొరికితే మీరు దొరుకుతారు" అని చెప్పాడు (ఆ రోజు బాబా ఖాన్ చేతికి ఉన్న ఆపిల్ వాచ్ లోని కెమెరా నీ తన ఫోన్ తో కంట్రోల్ చేసి ఆ రూమ్ లో జరిగినది అంతా రికార్డ్ చేశాడు కమల్) ఇలా వీళ్ల ఫోన్ మధ్య లో సిబిఐ వాళ్లు ఎంక్వయిరీ కోసం వచ్చారు రాజా ఫోన్ కట్ చేయడం మరిచి పోయారు ఆ సిబిఐ వాళ్లు కమల్ అక్కడ పడేసిన ఉంగరం చూపించి దాని గురించి అడిగారు దాంతో రాజా వారు అది నిధి లోని ఉంగరం అని చెప్పారు దాంతో సిబిఐ వాళ్లు ఇంకా కొన్ని ప్రశ్నలు వేసి వెళ్లిపోయారు.
దాంతో భయపడిన రాజా వారు 35% ఇవ్వడానికి ఒప్పుకొని రెండు రోజుల్లో డబ్బులు పంపుతా అని చెప్పాడు.
(కానీ ట్విస్ట్ ఏంటి అంటే సిబిఐ అధికారులు గా వచ్చింది కమల్ అన్న విద్యుత్)