11-11-2018, 05:02 PM
(11-11-2018, 09:16 AM)sarit11 Wrote:
తృష్ణ, తృప్తి, వాంఛ, స్పర్శ దాకా ఒకే రచయిత రాసి పాండిచ్చేరి నుంచి ప్రచురించారు. (బహుశా 1938 - 1945 మధ్యలో ఎప్పుడో). "కోర్కె" "స్వానుభవం" ఆ తర్వాత వేరే రచయిత రాసి పాండిచ్చేరి నుండే పబ్లిష్ చేసినట్లు కనపడుతున్నది. వీటితర్వాత "పతి" పుస్తకాలు వచ్చాయి. నేను అప్లోడ్ చేసినవి పునర్ముద్రణలు.
1965 తర్వాత చాలామంది విజయవాడ రచయితలు "కృష్ణ" "కాంతం" లాంటి పేర్లతో కొన్ని, మధు పేరుతో చాల్లా పుస్తకాలు రాసి ప్రచురించారు. ప్రచురణ కాలం, ప్రచురణ కర్తల వివరాలు పుస్తకాలలో ముద్రించ లేదు. 1975 ఎమర్జన్సీ కాలంలో ఈపుస్తకాలు ఆగిపోయాయి.
భవదీయుడు
లింగం